Monday, April 29, 2024

77 కిలోల హెరాయిన్ తో పాక్ చేపలబోటు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Seizure of Pak fishing boat with 77 kg of heroin

 

న్యూఢిల్లీ :పాక్ చేపల బోటు ద్వారా రూ. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని గుజరాత్ తీరంలో పట్టుకున్నట్టు అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం అర్థరాత్రి ఈ బోటును పట్టుకోవడమైందని, అందులో ఉన్న ఆరుగురిని అరెస్టు చేశామని అధికారులు చెప్పారు. గుజరాత్ లోని కచ్ జిల్లాలో జఖాయు తీరంలో చేపలబోటును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News