Home Search
గొప్ప జర్నలిస్టు - search results
If you're not happy with the results, please do another search
సంక్షేమ’కారు’డు
కెసిఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా
తెలంగాణ అన్నపూర్ణ, సౌభాగ్యలక్ష్మి
అర్హులకు రూ.5లక్షల బీమా.. 93లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి
తెల్లకార్డుదారులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్ రూ.5,016..
దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు.. రైతుబంధు ఎకరాకు ఏటా రూ.16వేలు
మహిళలకు...
సకల జన సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ మేనిఫెస్టో
రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
గోదావరిఖని: అన్ని వర్గాల వారికి మేలు కలిగించే విధంగా సకల జన సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ ఎస్ మేనిఫెస్టో ఉందని తెలంగాణ రాష్ట్ర...
అవ్యక్త గళాల గళం
కొందరు రచయితలు ప్రమాద సంఘటనలను అక్షరీకరిస్తారు. ప్రమాద సంఘటనను ఒక సృజనాత్మక రూపంగా చెక్కుతారు. ఆవిష్కరిస్తారు. కానీ ప్రమాద సంఘటనలు కూడా కొందరిలోని సృజనాత్మకతను బయటకి తీసుకువస్తాయనేందుకు నిదర్శనం ఈ ఏడాది నోబెల్...
కొత్త పుస్తకాల నెల సెప్టెంబర్
A reader lives a thousand lives before he dies. The man who never read s lives only one George R.R. Martin
‘Show me a family...
వార్తలకు ఫొటోగ్రఫీ అత్యంత ప్రాముఖ్యత
నాంపల్లి : పత్రికల్లో పేజీ నిండా రాసే అక్షరాలకు ఒక ఫోటోగ్రాఫీతో సరిపోతుందని రాష్ట్ర ప్ర భుత్వ సలహదారు డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. జర్నలిజం రంగంలోఫొటోగ్రఫీకి అత్యంత ప్రాధాన్యం సం తరించుకున్నదన్నారు....
మేకింగ్ కాదు ప్యాకింగ్!
2024 డిసెంబరు నాటికి మేడిన్ ఇండియా తొలి చిప్ మార్కెట్కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్ కంపెనీతో ఒప్పందం...
మతం, కులం, పురుషాహంకారంతో వ్యవస్థ అస్తవ్యస్తం
అచ్చంపేట రూరల్ : చరిత్ర రేపటి తరానికి తెలియకుండా పాలకుల కుట్రలు చేస్తున్న పరిస్థితులు చాలా బాధను కలిగిస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో సత్యాలక్ష్మి ఫంక్షన్హాల్లో...
దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి : దత్తాత్రేయ
నాంపల్లి: తెలంగాణ సాయుధ పో రాట యోధులు, గొప్ప వ్యక్తిత్వం, ఈ ప్రాంతం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న దొడ్డికొమరయ్య జీవి త చరిత్రను విద్యార్థుల పాఠ్యంశాల్లో చేర్చాలని హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ...
యువరాజు భట్ సేవలు మరువలేనివి
ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి
వర్గల్: జర్నలిస్టు వృత్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం భాగస్వాములైన యువరాజ్ భట్ సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి , ఎఫ్డిసి చైర్మన్...
పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తీసుకొచ్చారు: పవన్
కోనసీమ: రాజోలులో వెలిగిన దీపం రేపు రాజంపేటలో వెలుగుతుందని, పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు వైసిపోళ్లు తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ ప్రసంగించారు. నేరగాళ్లు...
పరిమ్యాచ్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా శివమ్ దూబే
హైదరాబాద్: స్పోర్ట్స్ వేర్ బ్రాండ్, పరిమ్యాచ్ స్పోర్ట్స్ తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా శివమ్ దూబే ను ఎంచుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేకముగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ...
వైద్యానికి పెద్దపీట
భవిష్యుత్తులో కరోనాను మించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంది
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం
వైద్యారోగ్య...
మనసున్న మారాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు : జర్నలిస్టుల సొంతింటి కల నెరవేర్చిన గొప్ప మనసున్న మారాజు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు...
“అమ్మే దైవం” వీడియోను విడుదల చేసిన మురళీ మోహన్
"ఈ రోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి రెండు ప్రధానకారణాలు ఉన్నాయి . మొదటిది నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 1973 మార్చినెలలో షూటింగ్ మొదలయి హీరోగా పరిచయమై...
పత్రికాస్వేచ్ఛలో అధ్వానం!
నిప్పు లేకుండా పొగ వస్తుందా, రాదు. దాఖలాలేమీ లేకుండా మన మీద ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బురద చల్లుతారా, ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల విషయంలో, మానవీయ విధానాల పరంగా ఇండియాను తక్కువగా చూపించే కుటిల...
ఏ సర్వే చూసినా బిజెపికే మొగ్గు: బండి సంజయ్
హైదరాబాద్ : సమాజానికి స్ఫూర్తి నిచ్చేలా మన్ కీ బాత్ నిర్వహించడం గొప్ప విషయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం బంజారాహిల్స్ ఉదయ్నగర్లో...
మన ఫోన్లే మనపై గూఢచార్లు!
‘భారత దేశంలో బడా వ్యాపారాలు, హిందూ ఆధిపత్యం ఒక దానితో ఒకటి ఎంత చక్కగా కుమ్మక్కై ఉన్నాయో చెప్పడానికి డిజిటల్ విప్లవం ఒక మంచి ఉదాహరణ’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్...
కక్ష సాధింపు దాడులు
ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీపై తరచూ ఒంటికాలిపై లేచే ప్రధాని మోడీ పాలన అంతా అప్రకటిత ఎమెర్జెన్సీయేనని ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు రుజువైంది. తన నిర్ణయాలకు ఎదురు చెప్పేవారినందరినీ ఇడి, సిబిఐ, ఐటి దాడులకు...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
మైనారిటీల పట్ల మూర్ఖత్వం
‘భారత దేశ జనాభాలో 15 శాతం ఉన్న ముస్లింలు ఉద్యోగాలలో నామమాత్రంగా ఉన్నారు. మనుగడ కోసం పోరా డే స్థితికి వారిని దిగజార్చుతున్నారు. మైనారిటీలను కించపరిచేలా చూడడం అనేది ఒక జాతిలో ఉన్న...