Home Search
యుపి - search results
If you're not happy with the results, please do another search
అయోధ్య సందర్శించిన 325మంది యుపి చట్టసభ్యులు
లక్నో: ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాది పార్టీకి చెందిన వారు తప్ప ఉత్తరప్రదేశ్కు చెందిన 325 మంది లెజిస్లేటర్లు ఆదివారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో...
యుపిలో కాంగ్రెస్కు 11 సీట్లు
లక్నో : లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్ల వ్యవహారం బేరసారాల దశలో చిక్కుల్లో పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్కు 11 సీట్ల అవకాశం కల్పిస్తామని , ఇవన్నీ గెలిచే అవకాశాలు...
యుపిలో ఎస్పి, ఆర్ఎల్డి సీట్ల ఒప్పందం
7 సీట్లకు పోటీ చేయనున్న ఆర్ఎల్డి
లక్నో : రానున్న లోక్సభ ఎన్నికల కోసం తాము పొత్తు కుదుర్చుకున్నట్లు సమాజ్వాది పార్టీ (ఎస్పి), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) శుక్రవారం ప్రకటించాయి. తమ అభ్యర్థుల...
యుపిఐతో జిఎస్టి చెల్లింపును ప్రారంభించిన తొలి బ్యాంక్ కోటక్
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎంబిఎల్) ప్రస్తుతం ఉన్న నెట్ బ్యాంకింగ్ ఆప్షన్తో పాటుగా యుపిఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి బహుళ ఎంపికల ద్వారా జిఎస్టి చెల్లింపులను ప్రారంభించింది....
యుపిలో చెరకు ఎఎస్పి క్వింటాకు రూ. 20 పెంపు
లక్నో: సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతుల మద్దతును కూడగట్టుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరకు పంటకు ఇచ్చే రాష్ట్ర సలహా ధరను(ఎఎస్పి) క్వింటాలుకు రూ.20 చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్...
యుపిలో జోడో యాత్రలో పాల్గొనకపోవచ్చు:అఖిలేశ్ యాదవ్
లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో తాను పాల్గొనే ‘అవకాశం లేదు’ అని సమాజ్వాది పార్టీ (ఎస్పి) అధినేత అఖిలేశ్ యాదవ్ బుధవారం సూచించారు....
యుపిఐ లావాదేవీ నిబంధనలు, పరిమితుల్లో మార్పులు!
న్యూఢిల్లీ : యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) నేడు ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ అవసరంగా మారింది. ఇది ప్రారంభించినప్పటి నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ డిజిటల్...
2023లో మహిళలపై 28,811 నేరాల ఫిర్యాదులు.. యుపిలో 50 శాతం కన్నా ఎక్కువ
న్యూఢిల్లీ : గత ఏడాది మహిళలపై 28,811 నేరాలను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సిడబ్లు) నమోదు చేసింది. వీటిలో 55 శాతం ఉత్తరప్రదేశ్ నుంచే నమోదయ్యాయి. గృహహింస కాకుండా మహిళల గౌరవ...
నేటి నుంచి సెకండరీ మార్కెట్కు యుపిఐ సేవలు
న్యూఢిల్లీ : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) జనవరి 1న సెకండరీ మార్కెట్ కోసం యుపిఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సేవలను ప్రారంభించనుంది. దీంతో పెట్టుబడిదారులు యుపిఐ ద్వారా చెల్లించి షేర్లను...
అత్యాచారం కేసులో యుపి బిజెపి ఎంఎల్ఎకు 25 ఏళ్ల జైలుశిక్ష
సోన్భద్ర: అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన బిజెపి ఎంఎల్ఎకు స్థానిక కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఎంఎల్ఎను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు...
యుపిలో గోవుల స్మగ్లర్ అరెస్ట్
సోనుభద్ర( యుపి ): గత కొన్నాళ్లుగా పోలీస్లకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న గోవుల స్మగ్లర్ను ఎదురెదురు కాల్పుల తరువాత పోలీస్లు అరెస్ట్ చేయగలిగారు. ఉత్తరప్రదేశ్ లోని రాజ్ఖర్ వ్యాలీ ఏరియాలో ఆదివారం ఈ...
యుపిఐ చెల్లింపుల పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో లావాదేవీలకు వెసులుబాటు
ఆర్బిఐ నిర్ణయం
వరుసగా రెపో రేటు యథాతథం
ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజాగా...
మొదటి యుపిఐ పేమెంట్కు 4 గంటల పరిమితి
ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి లావాదేవీకి కనీస సమయం ప్రతిపాదన
ఆన్లైన్ మోసాలకు చెక్ పట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు: నివేదిక
న్యూఢిల్లీ : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) లావాదేవీలు వేగంగా పెరుగున్నాయి. కానీ,...
యుపి కాలేజీలో బురఖాల షో..
ముజఫర్నగర్ : ఉత్తరప్రదేశ్లోని కాలేజీలో జరిగిన ఫ్యాషన్ షోలో ఓ ముస్లిం విద్యార్థినిలు బురఖాలతోనే ర్యాంప్పై కలియ తిరిగింది. ముస్లిం విద్యార్థుల సృజనాత్మకతను చాటేందుకు ఈ షోను నిర్వహించినట్లు ప్రదర్శన జరిగిన శ్రీ...
యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కుశినగర్ హైవేపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా , మరో 25 మందికి గాయాలయ్యాయి. వేగంగా వస్తున్న ఓట్రక్కు ఆగిఉన్న ప్రైవేట్ బస్సును...
అయోధ్యలో యుపి కేబినెట్ భేటీ
అయోధ్య : ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి సమావేశం గురువారం అయోధ్యలో జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయోధ్యలో...
యుపిలో దారుణం..
బండా : ఉత్తరప్రదేశ్లో అత్యంత అమానుషం చోటుచేసుకుంది. ఓ 40 సంవత్సరాల దళిత మహిళపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేశారు. తరువాత శవాన్ని ముక్కలు చేసి పారేశారు. ఈ ఘటన గురించి...
యుపిలో దళిత మహిళపై హత్యాచారం..శరీరాన్ని ముక్కలుగా నరికిన దుండగులు
బంద: ఉత్తర్ ప్రదేశ్లో ఒక 40 ఏళ్ల దళితమహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమెను హతమార్చి శరీరాన్ని ముక్కలుగా నరికారు. ఇక్కడకు సమీపంలోని గిర్వాన్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు...
యుపి గవర్నర్కు మేజిస్ట్రేట్ సమన్లు..
న్యూఢిల్లీ: భూసేకరణకు సంబంధించిన ఒక కేసులో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్కు సమన్లు జారీచేసిన సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్తోపాటు ఆయన సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. విధి నిర్వహణలో...
యుపి గవర్నర్కు సమన్లు: మెజిస్ట్రేట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: భూసేకరణకు సంబంధించిన ఒక కేసులో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్కు సమన్లు జారీచేసిన సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్తోపాటు ఆయన సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేఇసనట్లు అధికారులు గురువారం తెలిపారు. విధి నిర్వహణలో...