Home Search
అగ్నిప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
‘రష్యా మాకు 5 రోజులు ఇచ్చింది, మేము 50 రోజులు గడిపేసాము’: జెలెన్క్సీ
ఉక్రెయిన్ హిరోలను ప్రశంసించిన జెలెన్క్సీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రాత్రి ప్రసంగంలో రష్యా దాడిలో 50 రోజులు జీవించి ఉన్నందుకు గర్వపడాలని, ఆక్రమణదారులు "మాకు గరిష్టంగా ఐదు ఇచ్చారు" అని అన్నారు.
కీవ్: మాస్కో...
ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 50 గుడిసెలు దగ్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆనంద్ పర్వత ప్రాంతంలోని కఠ్ పుత్లీ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించి ఆ ప్రాంతంలోని 50 గుడిసెలకు నిప్పంటుకుంది.
అగ్నిమాపక దళంకు ...
ఆర్టీఏకు… అద్దె భవనాలే దిక్కు
పార్కింగ్ స్థలాలులేని ఈస్ట్, వెస్ట్ జోన్
కార్యాలయాలు
- ఇబ్బందిపడుతున్న వాహనదారులు
హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయన్ని తీసుకు వచ్చే నగరంలోని కొన్ని ఆర్టిఏ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో ఇటు అధికారులు...
‘బోయగూడ’ ఘటనపై దర్యాప్తు వేగవంతం
ఐదు బృందాలతో అన్ని కోణాల్లో విచారణ
60మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్
కీలక ఆధారాలను ఎఫ్ఎస్ఎల్కు తరలింపు
హైదరాబాద్: నగరంలోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై 5 బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్...
గోదాం ఏర్పాటులో నిబంధనలు పాటించలేదు
గ్యాస్ సిలిండర్లు పేలాయని డయల్ 100కు ఫోన్
గోదాం యజమానిని అరెస్టు చేశాం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిపి సివి ఆనంద్
హైదరాబాద్ : బోయిగూడ టింబర్ డిపో సంఘటనలో యజమానులు నిబంధనలు పాటించలేదని, ప్రమాద నివారణ...
బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో బుధవారం తెల్లవారుజాుమన జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల...
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి తలసాని
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతిచెందారు. మృతులంతా బిహార్ కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. పదకొండు...
ఢిల్లీలో గుడిసెలు దగ్ధమై ఏడుగురి మృతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల నష్టపరిహారం : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని గోకుల్పురి గ్రామ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 60 గుడిసెలకు సంభవించిన...
ఢిల్లీలో అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవదహనం…
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గోకుల్పురి బస్తీలో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ పూరి గుడిసెలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు అంటుకోవడంతో క్రమంగా చుట్టుపక్కల గుడిసెలకు వ్యాపించాయి....
కరోనా వార్డులో అగ్ని ప్రమాదం: ఒకరు మృతి
కోల్కతా: కరోనాకు చికిత్స అందిస్తున్న వార్డులో అగ్ని ప్రమాదంలో చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం బుర్ధాన్ మెడికల్ కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొవిడ్ వార్డులో...
సికింద్రాబాద్ క్లబ్ మూసివేత..
హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ మూసివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్ ను మూసివేసేందుకు నిర్ణయించినట్లు యాజమాన్యం చెప్పింది. ''అగ్నిప్రమాదంతో చాలా వరకు నష్ణపోయాం.క్లబ్ కు భారీగా ఆస్తి నష్టం...
సికింద్రాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయంలో అగ్ని ప్రమాదం..
హైదరాబాద్: సికింద్రాబాద్ జిహెచ్ఎంసి కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిహెచ్ఎంసి కార్యాలయంలోని మూడో అంతస్తులో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగ అలుముకోవడంతో కార్యాలయ సిబ్బంది భయంతో బయటకు పరుగులు...
న్యూయార్క్లో అపార్ట్మెంట్లో మంటలు… 19 మంది మృతి
19 మంది మృతి..పలువురికి గాయాలు
న్యూయార్క్: నగరంలోని ఒక అపార్ట్మెంట్లో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో 9 మంది పిల్లలతోసహా 19 మంది మరణించారు. ఇటీవల కాలంలో నగరంలో చోటుచేసుకున్న అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంగా అగ్నిమాపక...
హిమాచల్ప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27ఇండ్లు దగ్ధం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కుల్లూ జిల్లా సైంజ్ వ్యాలీలో ఉన్న మజ్హన్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో పక్క...
బస్సులో అగ్ని ప్రమాదం: 45 మంది సజీవదహనం
సోఫియా: బల్గేరియాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో 45 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన బల్డేరియా రాజధాని సోషియా నుంచి 40 కిలో మీటర్ల దూరంలో...
తల్లిదండ్రులు పేరు పెట్టక ముందే రాలిన పసిమొగ్గలు
భోపాల్ ఆస్పత్రి అగ్ని ప్రమాదంలో విషాద దృశ్యం
భోపాల్ : తల్లిగర్భం నుంచి పేగు తెంచుకుని పుట్టినా ఇంకా పేరు పెట్టకుండానే తమ చుట్టూ ఉన్న బాహ్యప్రపంచాన్ని చూడకుండానే ఆ నలుగురు పసికందుల...
తమిళనాడు బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు
ఐదుగురు సజీవ దహనం.. పలువురు కార్మికులకు గాయాలు
చెన్నై: తమిళనాడులోని కళ్లకురుచి జిల్లా శంకరాపురంపట్టణంలోని బాణాసంచా కర్మాగారంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారని జిల్లా కలెక్టర్ పిఎన్...
సూరత్ ప్యాకేజింగ్ యూనిట్లో మంటలు
ఇద్దరు కార్మికుల మృతి, పలువురికి గాయాలు
సూరత్: గుజరాత్లోని సూరత్ నగరంలోని ఒక ఐదు అంతస్తుల ప్యాకేజింగ్ యూనిట్లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు మరణించారు. కడోదర పారిశ్రామిక వాడలో ఉన్న...
గుజరాత్లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
సూరత్: గుజరాత్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున సూరత్లో కడోదరలోని వరేలి ప్రాంతంలో ఉన్న ఓ ప్యాకేజింగ్ ప్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు...
బెంగళూరు ఐఐఎం వద్దగల బంగ్లాలో అగ్ని ప్రమాదం
మంటల్లో అనేక మంది చిక్కుకున్నారని సమాచారం
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యుాట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎం) వద్దనున్న ఓ బంగ్లాలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది....