Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ: రేవంత్
హైదరాబాద్ : పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. యాత్ర...
దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ: భట్టివిక్రమార్క
ఇచ్చోడ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకు హాత్ సే హాత్ జోడో పాద యాత్ర...
గన్పార్కు వద్ద బిజెపి నిరసన దీక్ష
హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై గన్పార్కు అమర వీరుల స్థూపం వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. శుక్రవారం గన్పార్కు వద్ద దీక్ష...
అదానీ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ : మూడో రోజు కూడా అదానీ వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లింది. అదానీ వ్యవహారంపై తక్షణమే జేపీసీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, వివక్ష ఎంపీలు గట్టిగా పట్టుబట్టడంతో పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించాయి. దాంతో...
రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకో: ఎంఎల్ఎ గాదరి
హైదరాబాద్: రేవంత్రెడ్డి సోమవారం బాల్కొండలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, రేవంత్ది పాదయాత్ర కాదనీ, కాంగ్రెస్కు పాడకు కట్టే యాత్ర అని ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్రావుతో కలిసి బిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో...
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని, కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు. ప్రజలు స్వేచ్ఛ...
నిజామాబాద్ జిల్లా రైతులకి రుణపడి ఉంటా: రేవంత్రెడ్డి
భీమ్గల్: ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ సూచనలతో భారత్ జూడో యాత్ర కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాత్ సే హత్ యాత్రలో భాగంగా భీమ్గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి...
60 శాతం టికెట్లు ఖరారు అయినా విషయం నాకు తెలియదు: భట్టి
హైదరాబాద్: ఈ నెల 16 నుంచి పాదయాత్ర చేస్తున్నానని సిఎల్పి నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం భట్టి మీడియాతో మాట్లాడారు. తన పాదయాత్రలో కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి...
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బిఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా
విచారణకు హాజరు కాని బాధితుడు ఎపి సిఎం జగన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎపి సిఎం జగన్పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో...
9న కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..
హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ హజరు కానున్నారు. రాష్ట్రంలో...
కెసిఆర్.. రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిండు: మహేష్ గౌడ్
షాద్నగర్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంకుశ పాలనతో కోట్ల రూపాయలు కొల్లగోట్టాడని, రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేసిండని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం షాద్నగర్ మున్సిపల్లోని 3, 4వ వార్డులో...
నయూమే నన్నేం చేయలేకపోయాడు: చెరుకు సుధాకర్
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే తననేమీ చేయలేకపోయాడు ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏం చేస్తాడు అని పిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతి...
రేవంత్కు అదనపు భద్రత ఎందుకు? : హైకోర్టు
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతాల్లో పోలీసు భద్రత ఉన్నప్పుడు, అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందదని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర చేస్తున్న తనకు అదనపు...
రేవంత్ కాన్వాయ్లో అపశృతి… ఢీకొన్న ఆరు కార్లు
రాజన్నసిరిసిల్ల: టిపిసిసి ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి కాన్వాయ్లో అపశృతి చోటుచేసుకుంది. అతివేగంతో కార్లను రేవంత్ రెడ్డి కాన్వాయ్ కారు ఢీకొట్టింది. కాన్వాయ్లో కారు తగలడంతో ఒకదానితో ఒకటి ఆరు కార్లు ఢీకొన్నాయి....
బైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్: బైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భైంసాలో నిర్వహించే ఆర్ఎస్ఎస్ మార్చ్కు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది....
జనహితమే మా అభి’మతం’
మన తెలంగాణ/వరంగల్ : ఔను మాది కుటుంబ పాలనే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు కుటుంబ సభ్యులే. దానికి పెద్దగా కెసిఆర్ చేస్తున్న పరిపాలన కుటుంబపాలనైతే అది కచ్చితంగా వసుధైక కుటుంబ పాలనే...
కాశ్మీర్ యువత చేతిలో జాతీయ పతాకం..
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన జోడో యాత్రను రాహుల్ ప్రస్తావిస్తూ.. పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారని యాత్రలో తను చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. తొలుత తన జ్ఞానాన్ని రైతులతో...
దేశానికి మార్గదర్శకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
హైదరాబాద్: ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించే పార్లమెంటు భవనానికి డా. బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్...