Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
‘యశోద’ టీజర్కు జాతీయ స్థాయిలో టెర్రిఫిక్ రెస్పాన్స్
టైమ్కు తినాలన్నారు...
ఆమె తినే పరిస్థితిలో లేదు.
బాగా నిద్రపోవాలన్నారు...
కానీ, ఆమెకు నిద్ర కరువైంది.
జాగ్రత్తగా నడవాలని చెప్పారు...
ప్రాణాల కోసం ఆమె పరుగు తీసింది.
దెబ్బలు తగలకుండా చూసుకోమన్నారు...
ఆమెకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.
సంతోషంగా నవ్వుతూ ఉండమన్నారు...
అయితే, ఆమె భయంతో కేకలు పెట్టింది.
చివరకు ఏమైంది? అనేది...
ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’
సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని...
నీట్లో టాపర్స్గా 160మంది ఎస్సి గురుకుల విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్: బుధవారం రాత్రి ప్రకటించిన నీట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. మొత్తం 160 మంది విద్యార్థులు టాప్ ర్యాంకులు...
వలస పాలన గుర్తులను చెరిపేస్తున్న మోడీ సర్కార్
వలస పాలన గుర్తులను చెరిపేస్తున్న మోడీ సర్కార్
గత 8 ఏళ్లలో తీసుకున్న చర్యలను వివరించిన ప్రభుత్వం
అందులో భాగమే రాజ్పథ్ పేరు మార్పని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక రాజ్పథ్కు...
వెయిట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ను విడుదల చేసిన అల్యూరియన్
హైదరాబాద్: ఊబకాయంను అంతం చేయడానికి కట్టుబడిన సంస్థ అల్యూరియన్, తమ అల్యూరియన్ స్వాలోబుల్ క్యాప్సూల్ను భారతదేశంలో విడుదల చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్...
సెంట్రల్ విస్టా అవెన్యూ వద్ద బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున పునరుద్ధరించిన సెంట్రల్ విస్టా అవెన్యూను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ప్రారంభించారు. రాజ్పథ్కు ఇరువైపులా పచ్చిక బయళ్లు విస్తరించి ఉన్నాయి. అది ఇప్పుడు ‘కర్తవ్య మార్గం’గా...
గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు
రెండు కాల్ సెంటర్ల ఏర్పాటు
హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం...
హైవేల నిర్మాణంతో కొత్త చెరువుల సృష్టి
కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
బెంగళూరు: దేశంలోని కొన్ని ప్రాంతాలు ఎదుర్కొంటున్న నీటి కొరతను తన మంత్రిత్వశాఖ తీర్చగలదని కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం భారత్...
అసుస్ నుంచి ఆర్ఒజి స్ట్రిక్స్ స్కార్ 17
న్యూఢిల్లీ : అసుస్ ఇండియా రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ఆర్ఒజి) తాజాగా ఆర్ఒజి స్ట్రిక్స్ స్కార్17 పిసిలను విడుదల చేసినట్లు వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా, అత్యున్నత గేమింగ్ అనుభవాలకు ప్రతిరూపంగా స్ట్రిక్స్...
తీస్తా మినహా…
సంపాదకీయం: భారత- బంగ్లాదేశ్ సంబంధాలు మొదటి నుంచీ ఇంచుమించు సాఫీగానే సాగుతున్నాయి. కాని ఒకటో అరో తప్ప చెప్పుకోదగిన పురోగామి ఒప్పందాలేవీ రెండు దేశాల మధ్య ఇంత వరకు చోటు చేసుకోలేదు. ముఖ్యంగా...
ఐఆర్డీఏఐ ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్ను పొందిన లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్
ముంబై: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్కు చెందిన భీమా విభాగం లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్ను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్...
భిన్న వైవిధ్యాలతో లిజ్ ట్రస్ కేబినెట్
భారతీయ సంతతి మహిళకు హోం శాఖ
మైనార్టీ వర్గాలకే కీలక పదవులు
తొలి కేబినెట్లో ఇంధన సమస్యలపై దృష్టి
సునాక్ మద్దతుదార్లందరికీ షాక్
లండన్ : బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ బుధవారం...
రైల్వే భూముల విధానాలపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే భూముల విధానాన్ని సవరించి, రైల్వేభూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించారు. కౌలు కాలాన్ని కూడా...
రాహుల్ కు పదవుల మీద ఆశ లేదు: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్: సెప్టెంబర్ 7 ప్రతిష్టాత్మకమైన దినమని, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన దినమని, అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభం చేస్తున్నారని టిపిసిసి వర్కింగ్...
బ్రిటన్ను తలదన్నాం, కాని..
దేశాభివృద్ధిని దేనిలో చూడాలి, ఉత్పత్తి వృద్ధి లెక్కల్లోనా, ప్రజల సుఖశాంతుల్లోనా? ఈ ప్రశ్నను పక్కనపెడితే స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) పరంగా భారత్ దూసుకుపోతున్నది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచ జిడిపిలో...
రాష్ట్రంలో బిజెపి విద్వేష రాజకీయాలు
హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన సంస్థలేవీ తెలంగాణలో ఆదరణ పొందలేదు. ఆర్యసమాజ్కి తెలంగాణలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; ముస్లింలుగా మారిన హిందువులను వారు శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. వారు...
ఈ-వ్యర్థ నిర్వహణ కోసం ఈ–సఫాయ్ ని ప్రారంభించిన ఆర్ఎల్జీ సిస్టమ్స్..
హైదారబాద్: జర్మన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్(డ్యాట్షీ జెసెల్షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామ్మెర్బీట్) (జీఐజెడ్) జీఎంబీహెచ్, ఆర్ఎల్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లు భాగస్వామ్యం చేసుకుని మూడు సంవత్సరాల కాల వ్యవధి...
నిండా నీటమునిగిన బెంగళూరు
చెరువులను తలపిస్తున్న రహదారులు
నీట మునిగిన వేలాది వాహనాలు
ట్రాక్టర్లు, బుల్డోజర్లపై కార్యాలయాలకు ఉద్యోగులు
స్కూళ్లకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు
ఐటి ఉద్యోగుల ‘వర్క్ఫ్రమ్ హోమ్’కు కంపెనీల అనుమతి
గత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన ఫలితమే: సిఎం బొమ్మై
బెంగళూరు:...
లిల్ గుడ్నెస్ బ్రాండ్ అంబాసిడర్ గా నమత్రా శిరోద్కర్, సితార..
ముంబై: కుటుంబాల కోసం వినోదాత్మక, గుడ్ ఫర్ యు స్నాకింగ్ బ్రాండ్, లిల్ గుడ్నెస్ ఇప్పుడు మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్, ఆమె కుమార్తె సితారతో ప్రత్యేకంగా బ్రాండ్...
అన్ని రాష్ట్రాలతో సంప్రదించి స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళిక
ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సూచన
న్యూఢిల్లీ: దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సముద్రంలో నీటి బొట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దీనికి బదులుగా దేశంలోని...