Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర సంస్థలతో బిజెపి కుమ్మక్కు సుస్పష్టం
మరాఠా పరిణామాలపై పవార్
ముంబై: కేంద్ర ప్రభుత్వం మరాఠా నేతలపై స్నూప్పింగ్కు కేంద్రీయ దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుంటున్నాయని ఎన్సిపి అధినేత శరద్ పవార్ విమర్శించారు. మహారాష్ట్రలోని ఎంవిఎ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కేంద్రంలోని...
మత పిచ్చిగాళ్ల అంతు చూడాలి
10గంటలకు శుభవార్త
నిరుద్యోగులూ టివిల ముందుండండి
అసెంబ్లీ నుంచి ప్రకటన చేస్తా
వనపర్తి సభలో సిఎం కెసిఆర్
కాషాయజెండాను
బంగాళాఖాతంలోకి
విసిరివేయాలి
దేశం కోసం ప్రాణం ఇస్తా
దేశ రాజకీయాలను చైతన్యం చేస్తా...
‘సంక్షేమం’గా ‘సాగు’దాం
కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్రావు
రాష్ట్ర పెట్టుబడి రూ.2,56,958.51 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,89,274.82 కోట్లు
పెట్టుబడి వ్యయం ...
దేశానికే తెలంగాణ ఆదర్శం: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అద్భుతమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో 2022-23 సంవత్సరానికి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన...
మహిళలే ఈ సృష్టికి మూలం
మనతెలంగాణ/పెద్దపల్లి : మార్చి 8న మహిళా దినోత్సవంను పురస్కరించుకొ ని మహిళా బంధు కేసిఆర్గా నామకరణం చేసి మార్చి 6,7,8 వ తేదీల లో చేయవలసిన కార్యక్రమాల గురించి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి...
రాష్ట్ర జిడిపి వృద్ధి దేశంలోనే నంబర్ వన్
వేల్పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక పాలన వలన నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్...
పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం: షెకావత్
అమరావతి: పోలవరం నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కలిసి ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. పోలవరం నిర్మాణానికి...
సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు
ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ...
సమాలోచన
ఢిల్లీలో పలువురు నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంతనాలు
రాజ్యసభలో బిజెపి సభ్యులు సుబ్రహ్మణ్యన్ స్వామి, రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్తో చర్చలు
సిఎం కెసిఆర్ ఆహ్వానంపై గురువారంనాడు ఢిల్లీ తుగ్లక్రోడ్డులోని ఆయన నివాసానికి...
న్యూరో, కార్డియాలజీ ఉపకరణాల యూనిట్
సంగారెడ్డిలోని మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250కోట్లతో ఏర్పాటు
మంత్రి కెటిఆర్తో ఎస్త్రీవి సంస్థ ప్రతినిధుల భేటీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రానికి మరో పెద్ద పెట్టుబడి రానుంది. న్యూరో, కార్డియాలజీ వైద్య...
ఉక్రెయిన్పై దాడి ఆపండని రష్యా అధ్యక్షుడ్ని ఆదేశించగలమా ?
వైరల్ అవుతున్న వీడియో నేపథ్యంలో సిజెఐ వ్యాఖ్య
న్యూఢిల్లీ : రష్యాతో యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్...
సభలు తర్వాత.. ముందు విద్యార్థులను తీసుకురండి
వారణాసి: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్లో భారతీయులు అల్లాడుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలతో బిజీగా ఉన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు అండగా ఉంటాం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్నగర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యకు కుట్రపన్నడం దారుణమని, ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్చ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే...
నిర్మల్లో 250 పడకల ఆస్పత్రికి మంత్రులు శంకుస్థాపన
జిల్లాలో రూ 59.76 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు
నిర్మల్: నిర్మల్ జిల్లాలో నూతన ఆస్పత్రుల భవన నిర్మాణం మౌలిక వసతుల...
పరిశ్రమల పతనం
కేంద్రం చిన్నచూపే కారణం
చితికిపోయిన చిన్న,సూక్ష్మ,మధ్యతరహా పరిశ్రమలు
పెద్ద ఎత్తున మూతబడిన ఎస్ఎంఎస్ఇలు
కేంద్రం పారిశ్రామిక విధానాలు అసంబద్ధంగా ఉన్నాయి, అది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది
సిఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రి...
ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 6000 మందిని తీసుకొచ్చాం: కేంద్ర మంత్రి
పుణె: రణరంగంగా మారిన ఉక్రెయిన్లో మొత్తం 20,000 భారతీయలు చిక్కుకుపోగా వారిలో ఇప్పటి వరకు 6,000 మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. మిగతావారిని కూడా సురక్షితంగా తీసుకురాడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశీవ్యవహారాల సహాయ...
హైదరాబాద్కు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు వచ్చాయి: కెటిఆర్
హైదరాబాద్: బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో బుధవారం నిర్వహించిన సిఐఐ సమావేశానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ ల గురించి రోజు మనము...
పాలకుర్తిని టూరిజం హాబ్ గా అభివృద్ధి చేస్తున్నాం: ఎర్రబెల్లి
పాలకుర్తి: పాలకుర్తి ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ప్రధాన టూరిజం హాబ్ గా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లా...
గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎర్రబెల్లి
గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఫిబ్రవరి మాసానికి రూ. 227.50 కోట్ల గ్రాంటుగా విడుదల
వెల్లడించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం...
నిండు జీవితానికి రెండు చుక్కలు….
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు
మొదటి రోజు 60శాతం పిల్లలకు వేసినట్లు వైద్యశాఖ వెల్లడి
మూడు రోజుల పాటు ఇంటింటికి తిరిగి వేయనున్న వైద్య సిబ్బంది
హైదరాబాద్: నగరంలో పోలియో మహమ్మారిని ప్రారదోలేందుకు వైద్యశాఖ నేడు...