Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం దగా.. అన్నదాతలను వంచిస్తున్న మోడీ ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన...
ఢిల్లీలో అధికారాలపై కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వం వివాదం
ఢిల్లీలో అధికారాలపై కేంద్రం రాష్ట్రప్రభుత్వం వివాదం
విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామన్న చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లెజిస్లేటివ్, కార్యనిర్వాహక అధికారాల పరిధికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం...
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
కేంద్రం, ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు
పాలక్కాడ్(కేరళ): ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో...
కోటీశ్వరుల కోసమే మోడీ ప్రభుత్వం
నవీన్ ప్రభుత్వం ‘కొద్ది మంది’ కోసమే ఉన్నది
ఒడిశా ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ
కటక్ : కోటీశ్వరుల కోసమే ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడుపుతుండగా, ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్...
దుబ్బాకకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రఘునందన్ రావు పుస్తకం విడుదల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్రావు ఓ పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో...
ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే సిఎఎ రద్దు: చిదంబరం
తిరువనంతపురం: ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పార్లమెంట్ తొలి సెషన్లోనే వివాదాస్పద సిఎఎను రద్దు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆదివారం చెప్పారు. చిదంబరం తిరువనంతపురంలో...
పారాబాయిల్ బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం
తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల
పారాబాయిల్ బియ్యం సేకరణకు ఆమోదం
ఆదేశాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
పీయుష్ గోయల్కు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: 2023-24 ఖరీఫ్, రబీ సీజన్లకు...
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు
కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్
కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయి
సికింద్రాబాద్ రోడ్షోలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన...
మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం కూడా ఆక్రమించబోదు: అమిత్ షా
గౌహతి: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా చైనా అంగుళం ప్రదేశమైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఆక్రమించబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన అస్సాంలోని లఖీంపూర్ ర్యాలీలో ప్రసంగిస్తూ...
న్యాయ వ్యవస్థపై కేంద్రం ఒత్తిడి
ప్రియాంక గాంధీ ఆరోపణ
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత న్యాయ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. స్వతంత్ర,...
ఎన్డిఆర్ఎఫ్, ఎన్ఐఎకు కొత్త డైరెక్టర్ జనరల్స్ కేంద్రం నియామకం
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ (బిపిఆర్డి), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్)లకు డైరెక్టర్ జనరల్స్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ...
దక్షిణాదిపై కేంద్రం వివక్ష!
దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం
రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నారాయణ రెడ్డి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం నారాయనరెడ్డికి...
ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయిన సంగతి తెలిసిందే. వీరి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ అంశంపై పిటిషనర్లు...
గుజరాత్ వర్శిటీ ఘటన అధికారులతో కేంద్రం సమీక్ష
అహ్మదాబాద్లోని గుజరాత్ వర్శిటీలో విదేశీ విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. వెంటనే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని , దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకోవాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వానికి...
వ్యవసాయాన్నికార్పోరేట్లకు కట్టబెట్డడమే కేంద్రం లక్ష్యం: హన్నన్ మెల్లా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో రైతు ఆధారిత వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి, కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ విధానం అని జాతీయ రైతుసంఘాల నేత హన్నన్ మెల్లా అన్నారు. మోడీ ప్రభుత్వం మూడు...
జెకె గ్రూపులపై మోడీ ప్రభుత్వం వేటు
న్యూఢిల్లీ: నిర్బంధంలో ఉన్న ఉగ్ర నిందితుడు యాసిక్ మాలిక్ సారథ్యంలోని జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(జెకెఎల్ఎఫ్), జమ్మూ కశ్మీరు పీపుల్స్ ఫ్రీడం లీగ్, జమ్మూ కశ్మీరు పీపుల్స్ లీగ్కు చెందిన నాలుగు గ్రూపులను...
రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 850 కోట్లు మంజూరు
ఎంపి బండి సంజయ్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఆమోదం
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.107 కోట్లు విడుదల
ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి...
కేంద్రం ముందు మరో సవాలు
దేశంలోని లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...