Monday, April 29, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Kishan Reddy thanks PM Modi and Rajnath Singh

కేంద్రం కీలక నిర్ణయం.. ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీని వల్ల రోడ్లు ఎలివేటెడ్...
BJP candidates Finalized for 16 states for Lok Sabha Poll 2024

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్‌నాథ్ సింగ్ కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో పోటీ...
Can ply in defence lands

రక్షణ భూముల్లో రయ్…రయ్

రాష్ట్రానికి భూములు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే ఎలివేటెడ్ కారిడార్‌లకు లైన్ క్ల్లియర్ 8ఏళ్ల అపరిషృ్కత సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం ప్రధాని, రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు రాష్ట్ర అభివృద్ధి...

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది....

తొలి జాబితా

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి పలువురు సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ...

లోక్‌సభలో ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి మధ్య ఎన్నికల పోరు: డికె అరుణ

హైదరాబాద్ ః వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉంటుందని, మెజార్టీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ...

దేశంలో 13,874కు పెరిగిన చిరుతపులుల సంఖ్య

న్యూఢిల్లీ : దేశంలో చిరుతపులుల సంఖ్య 2018 నుంచి 2022 మధ్యకాలంలో 12,852 నుంచి 13,874 కు పెరిగిందని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. గతంతో పోలిస్తే 1.08 శాతం చిరుతపులుల...
Cabinet approves PM-Surya Ghar

కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం సూర్యఘర్‌ యోజనకు కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్యఘర్‌ యోజనకు కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది. రూ.75,021 కోట్ల నిధులతో పథకాన్ని ప్రారంభించింది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై...

బండి యాత్రపై కోడిగుడ్లతో దాడి

భీమదేవరపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీలను గ్రామ గ్రామాన.. గడపగడపకు తెలియజేయాలని కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీని ప్రధానిగా మూడోసారి...
Etela Rajender

సిఎం రేవంత్ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తే, రాజకీయాలను నుంచి తప్పుకుంటా

రామాయం పేట విజయ సంకల్ప యాత్రలో ఈటెల రాజేందర్ మన తెలంగాణ / హైదరాబాద్: రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి...
Indira Gandhi will be insulted if six guarantees are not implemented

‘ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ఇందిరా గాంధీని అవమానించినట్టే’

కరీంనగర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తు అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్...
will implement six guarantees

ఆరు గ్యారంటీల అమలు నిరంతరం

అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు మనతెలంగాణ/హైదరాబాద్:  బాధ్యత లేకుండా బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు ప్రజ ల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీ య కాంక్షతోనే ఎన్నికల్లో లబ్ది పొందాలన్న దురాశ తప్ప బిజెపి, బిఆర్‌ఎస్‌కు...

పాకిస్తాన్‌కు రావి నీటి సరఫరా నిలిపివేత

న్యూఢిల్లీ : షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం ముగియడంతో పాకిస్తాన్ రావి నది నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు మీడియా వార్తల ద్వారా తెలియవచ్చింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో షాపూర్...
CM Revanth Reddy Press Meet

పదేండ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

గత బిఆర్ఎస్ సర్కార్.. పదేండ్లలో వందేళ్ల విధ్యంసం చేసిందని ఫైర్ అయ్యారు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులు ఉద్యమంలో కీలకంగా ఉన్నారని.. వారికి ప్రమాద బీమాను కోటి రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు....
JP Nadda flags off campaign video vans in New Delhi

బిజెపి మేనిఫెస్టోకు సన్నాహాలు.. ప్రజల సూచనలకు పార్టీ పిలుపు

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రజలు తమ సూచనలు పంపాలని పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం ఆహ్వానించారు. ప్రధాని...
Bandi Sanjay padayatra

370 లోక్ సభ సీట్లు సాధిస్తాం: బండి

కరీంనగర్: దేశంలో రామరాజ్యం పరిపాలన కొనసాగాలని బిజెపి ఎంపి బండి సంజయ్ తెలిపారు. మహాశక్తి ఆలయాన్ని ఎంపి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. కాసేపట్లో సిద్ధిపేట జిల్లా కొహెడ నుంచి బండి సంజయ్...

అది అవినీతి కూటమి:బిజెపి

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తును అవినీతి కూటమిగా బిజెపి శనివారం అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని అధికార కూటమిని ఢీకొనే సత్తా ఈ రెండు...
Meenakshi Lekhi slams AAP-Congress Alliance in Delhi

అది అవినీతి కూటమి: ఆప్-కాంగ్రెస్ పొత్తుపై బిజెపి

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తును అవినీతి కూటమిగా బిజెపి శనివారం అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని అధికార కూటమిని ఢీకొనే సత్తా ఈ రెండు...

ముంబయి లోకల్ రైలులో నిర్మల సీతారామన్ ప్రయాణం

ముంబయి : ముంబయిలో ఒక లోకల్ రైలులో ప్రయాణికులు శనివారం ఉదయం ఒక అసాధారణ ప్రయాణికురాలిని చూసి విస్మయం చెందారు. ఆ విస్మయం వారిని ప్రత్యేక అనుభవాన్ని ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ...

ప్రైవేట్ కంపెనీల నుంచి బిజెపి వసూళ్ల దందా: జైరాం రమేష్

న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీల నుంచి విరాళాలు వసూలు చేయడానికి దర్యాప్తు సంస్థలను బిజెపి ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ప్రభుత్వం హఫ్తా వసూల్(మామూళ్ల వసూళ్లు)పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్...

Latest News

నిప్పుల గుండం