Home Search
కుంభకోణం - search results
If you're not happy with the results, please do another search
మోడీ ‘దిగిపో’
ఇంటా.. బయటా.. దేశం పరువు తీసిన మోడీ
ట్విట్టర్లో ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్ల ఆగ్రహం
రికార్డుస్థాయిలో 8గంటలపాటు మొదటిస్థానంలో ట్వీట్
అదానీ, అంబానీల కోసం దేశ సంపదను దోస్తున్న మోదీ
చైనా సరిహద్దు వివాదం పరిష్కారంలో విఫలం
మన తెలంగాణ...
విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
లండన్ : పార్టీగేట్ కుంభకోణంలో ఇరుక్కున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం సొంత పార్టీ ( కన్సర్వేటివ్ పార్టీ ) సభ్యుల నుంచే విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ విషయాన్ని 1922...
అసోం సిఎం హిమంతపై ఆరోపణలు
కరోనా కిట్లలో భారీ అవినీతి
ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భార్య, కుమారుడి వ్యాపార భాగస్వాములకు కాంట్రాక్టు
రూ.600కు బదులు రూ.900 చెల్లింపులు
అనుభవం లేని కంపెనీకి ఆఫర్ ఇచ్చారు
ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా ఆరోపణలు
న్యూఢిల్లీ/ గువహతి :...
చైనీస్ వీసా స్కామ్.. కార్తి చిదంబరంపై మనీలాండరింగ్ కేసు
న్యూఢిల్లీ : చైనీయులకు వీసాలను మంజూరు చేయడానికి సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరి కొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011 లో కేంద్ర...
లాలూ ప్రసాద్తో పాటు ఇతరులపై సిబిఐ తాజా కేసు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్తో పాటు మరికొందరికి సంబంధించిన ‘ఉద్యోగం కోసం భూముల కుంభకోణం’కు సంబంధించిన తాజా కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...
కోల్కతా లోనే అభిషేక్ బెనర్జీ విచారణ
ఆటంకం కలిగిస్తే ఊరుకోం : సుప్రీం
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బొగ్గు...
అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు..
హైదరాబాద్: తుక్కుగూడలో రాష్ట్ర బిజెపి పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
మనీలాండరింగ్ కేసు… ఒడిశా మాజీ ఎమ్ఎల్ఎ రూ. 133 కోట్ల ఆస్తులు సీజ్
భువనేశ్వర్ : అక్రమ మైనింగ్తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒడిశాకు చెందిన మాజీ ఎమ్ఎల్ఎ జితేంద్రనాధ్ పట్నాయక్కు చెందిన రూ. 133 కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసినట్టు...
ఆప్ ఎంఎల్ఎ ఇంటిపై సిబిఐ దాడి
న్యూఢిల్లీ: రూ.40 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ( సిబిఐ) పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ జశ్వంత్ సింగ్ గజ్జన్ నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించిన...
రాహుల్తో ఉన్న ఆమె చైనా రాయబారి కాదా ?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత , ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ లోని ఓ నైట్ క్లబ్లో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారడం, రాజకీయంగా తీవ్ర దుమారం రేగడం...
అగస్టా వెస్ట్ల్యాండ్ కేసు: మాజీ రక్షణ కార్యదర్శి శశికాంత్ శర్మకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఈ నెల ప్రారంభంలో, అగస్టావెస్ట్ల్యాండ్ వివిఐపి ఛాపర్ ఆరోపిత కుంభకోణం కేసులో శశికాంత్ శర్మ , నలుగురు ఇండియా ఎయిర్ఫోర్స్ రిటైర్డ్ అధికారులపై ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులందరినీ...
లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిలు మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
న్యూఢిల్లీ: దాణా కుంభకోణానికి సంబంధించిన రూ.139.35 కోట్ల డోరాండా ట్రెజరీ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత లాలూ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది, ఈ కేసులో సిబిఐ...
కర్ణాటక బిజెపికి అవినీతి మరక
హిందుత్వ’ ఎజెండాతో తిరిగి మరోసారి కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కర్ణాటక బిజెపికి ఓ సీనియర్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి రావడం కోలుకోలేని ఎదురు...
కైరోలో నీరవ్ మోడీ సహచరుడు సుభాష్ పరబ్ అరెస్ట్
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్బి)ని మోసగించి రూ. 13,500 కోట్ల మేరకు ముంచేసిన నిందితుడు, నీరవ్ మోడీ సన్నిహితుడు అయిన మాజీ ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)...
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం..
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రసిద్దిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర...
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
రీమ్స్ నుంచి ఎయిమ్స్కు తరలింపు
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య క్షీణించింది. దాంతో రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) నుంచి...
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ మాజీ సిఇఒ 7 రోజుల సిబిఐ కస్టడీ..
న్యూఢిల్లీ: జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ మాజీ సిఇఒ చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రను సిబిఐ...
పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయిన పొన్నం
మన తెలంగాణ/హైదరాబాద్: పరువునష్టం కేసులో సూర్యాపేట అదనపు జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మంగళవారం హాజరయ్యారు. స్కాలర్ షిప్ కుంభకోణంలో.. మంత్రి జగదీష్ పాత్ర ఉందని అప్పట్లో...
లాలూప్రసాద్ కు మరి ఐదేళ్లు జైలు
పాట్నా :బీహార్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన దాణా కుంభకోణంలో దొరండా ఖజానా కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (73)కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది....
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం
రూ.23 వేల కోట్ల ఎబిజి లోన్ స్కామ్
ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు
న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ స్కామ్ రూ.13 వేల కోట్లు అనేది అందరికీ తెలుసు....