Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
స్పిన్పై గురి.. నెట్స్లో శ్రమిస్తోన్న టీమిండియా స్పిన్నర్లు
స్పిన్పై గురి
స్పిన్నర్లుతో నెట్స్లో శ్రమిస్తోన్న టీమిండియా!
జట్టులో చేరిన వాషింగ్టన్ సుందర్
నెట్ బౌలర్లుగా కుమార్, రాహుల్ చాహర్, సాయికిషోర్
ఇప్పటికే జట్టులో అశ్విన్, అక్షర్, కుల్దీప్, రవీంద్ర జడేజా
నాగ్పూర్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా...
ఇండిగో ప్రయాణంలో పదనిస.. పాట్నా వెళ్లాల్సిన ప్యాసింజర్ ఉదయ్పూర్కు
న్యూఢిల్లీ: దేశంలో విమాన ప్రయాణికుల మజిలీలు మారుతున్నాయి. పాట్నాకు వెళ్లాల్సిన విమాన ప్రయాణికుడు ఒకరు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో దిగాల్సి వచ్చింది. ఈ తికమకల ప్రయాణ సౌకర్యాన్ని ఇండిగో విమానం ఈ ప్రయాణికుడికి కల్పించింది....
ముస్లింలు, క్రైస్తవులపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు (వైరల్ వీడియో)
జైపూర్: యోగా గురు రాందేవ్ బాబా తాజాగా ముస్లింలు, క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నమాజ్ పేరుతో ముస్లింలు ఉగ్రవాదులను తయారు చేయడంలో బిజీగా ఉండగా క్రైస్తవులు మతమార్పిడులు నిర్వహించుకుంటూపోతున్నారని రాందేవ్ ఆరోపించారు....
గగనతలంలోనే యుద్ధ విమానాలు ఢీ?
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్ విమానాలు శనివారం కూలిపోయాయి. యుద్ద విమానాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అటు రాజస్థాన్లో ఓ యుద్ధ విమాన...
ఉద్యోగం కోసం కన్నబిడ్డను చంపిన దంపతులు
ఉద్యోగం కోసం కన్న బిడ్డను చంపిన విషాధ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. బికనీర్కి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి జవార్ లాల్ మేఘ్వాల్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన జాబ్ రెగ్యులర్ అవుతుందని...
తెలంగాణ కారం అంటే భయం: రాహుల్
న్యూస్డెస్క్: తెలంగాణ వంటలంటే తనకు భయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కర్లీ టేల్స్ అనే ఫుడ్ అండ్ ట్రావెల్ ప్లాట్ఫామ్తో ఇష్టాగోష్ఠిగా రాహుల్ మాట్లాడారు. భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో...
పెళ్లికి నేను వ్యతిరేకం కాదు: రాహుల్
న్యూస్డెస్క్: సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని, అయితే వచ్చినసమస్యల్లా ఉన్నతమైన తన తల్లిదండ్రుల వివాహ బంధంలా తాను కొలమానం నిర్దేశించుకోవడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి...
మోడీ.. ఇదేం తొండి
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)లు కూ డబలుక్కొని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశా యి.తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, చట్ట ప్రకారం రుణాల రూపంలో నిధుల ను సమీకరించుకునే...
పాముకాటు మరణాలు తగ్గుతాయా?
కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు...
బిజెపికి 50 సీట్లు తగ్గొచ్చు: శశిథరూర్
2024 ఎన్నికల్లో 2019 స్థాయి ఓట్లు గెలువడం కష్టం!
కొళికోడ్: ‘బిజెపి 2019లో గెలిచినంత స్థాయిలో 2024లో గెలువడం అసాధ్యం’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ శుక్రవారం అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో...
కర్ణాటకలో హిజాబ్, హలాల్, లౌజిహాద్
‘ధనిక రాష్ర్టం అధ్వా న్న సూచికలు: కర్ణాటక నివేదిక’ అంటూ డెక్కన్ హెరాల్డ్ దినపత్రిక 2022 డిసెంబరు 7 తేదీన ఒక విశ్లేషణను ప్రచురించింది. దానిలో కొన్ని అంశాల సారం ఇలా ఉంది....
రేపటి నుంచే జైపూర్, జోధ్పూర్,ఉదయపూర్లలో జియో 5జి సేవలు ప్రారంభం!
జైపూర్: రేపటి నుంచే రిలయన్స్ జియో వినియోగదారులు రాజస్థాన్లోని మూడు నగరాల్లో 5జి సేవలను పొందనున్నారు. జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్లలో జియో 5జి ని ప్రారంభించబోతోంది. ఈ సర్వీసును ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్...
భారత్లో 5 ఎక్స్బిబి కేసులు
న్యూఢిల్లీ : అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణమైన కరోనా ఎక్స్బిబి 1.5 వేరియంట్ కేసులు భారత్లో నమోదయ్యాయని ఇన్సకాగ్ ( ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియమ్ (...
16 నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు
న్యూఢిల్లీ: భారత నిరుద్యోగ రేటు డిసెంబర్ 2022 నాటికి 8.30 శాతానికి చేరింది. ఇది అంతకు ముందు నెల 8.00 శాతంగా ఉండింది. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి(సిఎంఐఈ)...
ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?
2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
రాధికా మర్చెంట్తో అనంత్ అంబానీ నిశ్చితార్థం
జైపూర్: రాజస్థాన్లోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ మందిరంలో గురువారం ప్రముఖ కెపిటలిస్ట్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(27) నిశ్చితార్థం(రోక) రాధికా మర్చెంట్తో జరిగింది. దానికి సంబంధించిన సందేశాన్ని రిలయన్స్ గ్రూప్ అధ్యక్షుడు పరిమల్...
భారత్ జోడో యాత్రలో కనిమొళి
ఫరిదాబాద్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సారథ్యంలో హరియాణాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో డిఎంకె ఎంపి కనిమొళి పాల్గొన్నారు. భారతదేశ వైవిధ్యంపై చేపట్టిన పాదయాత్రలో భాగస్వామికావడం సంతోషంగా ఉందని ఆమె శుక్రవారం...
రాబర్ట్ వాద్రా అరెస్టుపై రెండు వారాల స్టే
జోధ్పూర్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది. తన కస్టోడియల్ ఇంటరాగేషన్నుపై స్టే ఇవ్వాలని కోరుతూ వాద్రా దాఖలు చేసిన పిటిషన్ను...
క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు : గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 25 నుంచి...