Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
బిజెపిలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బిజెపిలో జోరుగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్ కెఎస్ భదౌరియా, తిరుపతి మాజీ ఎంపి వరప్రసాద్ రావు వెలగపల్లిలు బిజెపిలో చేరారు....
గజ్వేల్ లో 50 లక్షలు పట్టివేత
సిద్ధిపేట: గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గజ్వేల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాత్రి 9 గంటలకు వాహన తనిఖీలలో 50 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్...
ఇసిల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ
ఈ దశలో నిలిపివేస్తే గందరగోళం
సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్తగా...
వాట్సాప్లో వికసిత్ భారత్ మెసేజ్లు ఆపండి
మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది....
ఈసీల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
కౌంటర్ దాఖలుకు కేంద్రానికి మూడు వారాల గడువు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం జ్రారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన...
7 దశలలో పోలింగ్.. జూన్ 4న లోక్ సభ ఫలితాలు
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశలలో పోలింగ్
జూన్ 4న ఓట్ల లెక్కింపు..ఫలితాల వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో మే 13న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకూ ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్...
సార్వత్రిక సైరన్
ఏడు విడతలుగా లోక్ సభ ఎన్నికలు
లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశలలో పోలింగ్
జూన్ 4న ఓట్ల లెక్కింపు..ఫలితాల...
అడిగినవి ఇవ్వకపోతే.. చాకిరేవే..
మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా
మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని
కలిశా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే
వినతిపత్రం ఇచ్చా సహకరించకపోతే
మోడీనైనా ఉతికి ఆరేస్తా మా ప్రభుత్వం
జోలికి వస్తే...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్నాథ్ సింగ్
కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు
నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది....
వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు
కేంద్రం దిగిరాకపోతే మార్చి 14న ఛలో ఢిల్లీ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడి ప్రభుత్వం కుట్రలు పన్నతోందని సంయుక్త కిసాన్ మోర్చా అరోపించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్...
హామీలపై పార్టీలను నిలదీయవచ్చు
తేల్చి చెప్పిన సిఇసి
చెన్నై : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే పలు రకాల హామీలు, తాయిలాలు, వాగ్దానాలపై నిలదీసే అధికారం , హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి...
హామీలపై పార్టీలను ఓటర్లు నిలదీయవచ్చు
చెన్నై : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే పలు రకాల హామీలు, తాయిలాలు, వాగ్దానాలపై నిలదీసే అధికారం , హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇసి) రాజీవ్ కుమార్...
విపక్ష రాష్ట్రాలపై మోడీ వివక్ష
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాలకు నిధులు, పన్నుల వాటాల బదలాయింపులో తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నదనే విమర్శలు...
న్యాయంగా బతికిన ఎంఎల్ఎకు అన్యాయం
చిన్న వయసులోనే న్యాయం కోసం, హక్కుల కోసం రోడ్డెక్కిన విద్యార్థి నాయకుడు ఇప్పుడు ఎంఎల్ఎగా గెలుపొందినప్పటికీ న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. చట్టసభల లోపల, బయట ప్రజాగొంతుకగా నిలిచిన ఈ వర్ధమాన...
పోరుబాటే…
చండీగఢ్ : పంటలకు కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రతిపాదనను రైతులు సోమవారం రాత్రి తిరస్కరించారు. ఎటువంటి స్పష్టత లేని ఈ ప్రతిపాదన, ప్రత్యేకించి ఎంఎస్పిపై తా త్కాలిక ఐదేళ్ల...
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
‘ఇండియా’ కూటమి వస్తే ఎంఎస్పికి చట్టబద్థత
ససారం (బీహార్) : దేశంలో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైతుల కోర్కెలను తమ పార్టీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ‘ఇండియా’...