Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మహబూబా ముఫ్తీ
అవంతిపోరా: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిపిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంత్నాగ్ జిల్లాలో ‘భారత్ జోడో యాత్ర’ లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చెర్సూ గ్రామంలో ఓ రోజు బస...
తారకరత్న హెల్త్ అప్డేట్
హైదరాబాద్: కుప్పంలో నారా లోకేష్ యాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకత్న తీవ్ర అస్వస్థతకు గురై సృహతప్పి వాహనం పైనుంచి పడిపోయి...
‘భారత్ జోడో యాత్ర’లో చేరిన ఒమర్ అబ్దుల్లా
బనిహాల్: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా శుక్రవారం బనిహాల్ వద్ద ‘భారత్ జోడో యాత్ర’లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ఆయన ఇమేజ్...
లోకేష్ వార్డు మెంబర్కు ఎక్కువ, ఎంఎల్ఎకు తక్కువ: రోజా
అమరావతి: టిడిపి నేత లోకేష్ యువగళం కాదని, టిడిపికి సర్వ మంగళం అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పాదయాత్ర మొదటి రోజే లోకేష్కు రియాలిటీ తెలుస్తుందన్నారు. వార్డు మెంబర్కు ఎక్కువ, ఎంఎల్ఎకు...
సైన్యం తీరు భేష్.. దిగ్విజయ్ చెత్త మాటలు
జాజ్జార్ కొట్లి/జమ్మూ : సర్జికల్ దాడులపై పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మంగళవారం ఖండించారు. సైన్యం పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికావని సింగ్ను...
కేంద్రం పై కెసిఆర్ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి : బండి సంజయ్
భారత్ రాష్ట్ర సమితి వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే దిశగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి...
సర్జికల్ దాడులపై అవాస్తవాలు ప్రచారం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ సర్జికల్ దాడులను ప్రశ్నించారు. సర్జికల్ స్రైక్స్పై కేంద్రం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని సోమవారం విమర్శించారు. జమ్ము కాశ్మీర్లో భారత్ యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో...
కఠువాలో తిరిగి మొదలైన ‘భారత్ జోడో యాత్ర’
జమ్ము: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది. గట్టి బందోబస్తు మధ్య ఈ యాత్ర మొదలయింది. అంతర్జాతీయ...
రోడ్ల పై గుంతలు పూడ్చేందుకు జనసేన శ్రమదానం చేయాలి : నాగబాబు
అనంతపురంలో రోడ్డును జనసేన నేత నాగబాబును పరిశీలించారు. రోడ్ల పై గుంతలు పూడ్చేందుకు జన సేన సైనికులు శ్రమదానం చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు. ఎపిలో రోడ్లు ఎలా ఉన్నాయో ప్రభుత్వ పాలన అలానే...
ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడెళ్తాం..?
హైదరాబాద్: ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తామని కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే సూటిగా ప్రశ్నించారు. పార్టీలో తమ మన అభిప్రాయభేదాలు రానివ్వొద్దని, సీనియర్లు...
కొమటిరెడ్డి తోనే పార్టీకి నష్టం: కొండా సురేఖ
హైదరాబాద్ ః ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి లాంటి నేతల వలనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి లాంటి నేతలను తక్షణం పార్టీ నుంచి...
రాహుల్ గాంధీకి చలేసింది…జాకెట్ తొడిగారు!
శ్రీనగర్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్తూ వస్తున్నారు. చలి తీవ్రంగా ఉన్న కాలంలో ఆయన ఇప్పుడు ఉత్తర భారత దేశంలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు....
తుది దశకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తుది దశకు చేరుకోనుంది. భారత్ జోడో యాత్ర భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడం లక్ష్యంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ...
రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా లోపం!
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుండగా పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రాహుల్ గాంధీని కౌగిలించుకున్నాడు. కానీ తర్వాత భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని...
బిజెపిలో లోకల్ నాన్లోకల్ రగడ
మన తెలంగాణ/ హైదరాబాద్: ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపిలో లోకల్ నాన్ లోకల్ రగడ రాజుకుంటోంది. తాజాగా మల్కాజిగిరి నియోజకవర్గంలో బిజెపి నేతల మధ్య అంతర్గత కుంపట్లు భగ్గుమన్నాయి....
జోడో యాత్రలో విషాదం… ఎంపి సంతోఖ్ సింగ్ గుండెపోటుతో కన్నుమూత
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం జరిగింది. కాంగ్రెస్ ఎంపి సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. పంజాబ్ ఫిల్లౌర్ వద్ద జోడో యాత్ర చేస్తుండగా ఎంపి...
ఏ పాండవులు ఇలా ప్రవర్తించారు రాహుల్: యుపి మంత్రి
రాయబరేలి(యుపి): బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటాల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం హర్యానాలో యాత్ర సాగిస్తున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులను...
వణుకు పుట్టే వరకు స్వెటర్ వేసుకోను: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో చిరిగిన దుస్తులు ధరించి, చలికి వణుకుతున్న పేద బాలికలను చూశాక భారత్ జోడో యాత్రలో టిషర్టును మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ‘కొందరు నన్ను టిషర్టులే...
లోక్సభ ఎన్నికలబరిలో ప్రశాంత్కిషోర్?
న్యూఢిల్లీ: ఉద్యమకారుడిగా మారిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బిహార్లో పాదయాత్ర చేస్తున్నారు. తను కాని తమ సంస్థ సభ్యులు కాని ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు స్పష్టంగా ప్రకటించలేదు....
బాబు, పవన్ భాయీభాయీ
మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు...