Tuesday, May 7, 2024

తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుప్పంలో నారా లోకేష్ యాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకత్న తీవ్ర అస్వస్థతకు గురై సృహతప్పి వాహనం పైనుంచి పడిపోయి అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్నను వెంటనే కుప్పం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.

శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తె ఆసుపత్రికి వచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించారు. తారకరత్న వెంట సతీమణి అలేఖ్యారెడ్డి, నందమూరి బాలయ్య కూడా వెళ్లారు. తెల్లవారు జామున రెండు గంటల నుంచి తారకరత్నకు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News