Friday, April 26, 2024

రాజేంద్రనగర్ లో దారుణం..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. వివరాలలకి వెళితే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ లో నివసించే బాలికను బాలుడు బెదిరించి 3 నెలలుగా అత్యాచారం చేస్తున్నట్లు బాలిక తెలిపిందని పోలీసులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండు కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News