Sunday, May 12, 2024
Home Search

హెలికాప్టర్ - search results

If you're not happy with the results, please do another search
Bombing of several Ukrainian cities, including Kiev

‘ఉక్రెయిన్‌పై రష్యా దాడుల’ ఉధృతి

  కీవ్ సహా పలు ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం రాజధాని కీవ్‌లో భీతావహ స్థితి ఖార్కివ్‌పై దాడులు తీవ్రం : 11 మంది పౌరుల మృతి కీవ్ దిశగా కదులుతున్న రష్యా బలగాలు 65 కిలోమీటర్ల మేర సేనల...
Russian forces into Ukrainian capital Kiev

కీవ్ ముట్టడి

రష్యా సేనల చక్రబంధంలో ఉక్రెయిన్ రాజధాని నగర శివార్లలోని కీలక విమానాశ్రయం స్వాధీనం తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సేనలు బంకర్లలో తలదాచుకుంటున్న కీవ్ పౌరులు అంతటా విధ్వంసం, విషాదం కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు...
Mallannasagar as project to change future of farmers:KTR

సాగునీటి చరిత్రలో మరపురాని రోజు

  మన తెలంగాణ/హైదరాబాద్ : సాగునీటి చరిత్రలో నేడు ఒక చిర్మస్మరణీయమైన రోజు అని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ 50 టిఎంసి రిజర్వాయర్...
Minister KTR's visit to Nizamabad district today

నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి కెటిఆర్‌ పర్యటన

హైదరాబాద్‌: నిజామాబాద్ జిల్లాలో మంత్రి కెటిఆర్‌ పర్యటించనున్నారు. జిల్లాలోని సిద్ధాపూర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వర్ని మండలంలోని సిద్ధాపూర్‌కు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు సిద్ధాపూర్‌లో రిజర్వాయర్...
Massive Russian Forces' Build-Up Near Ukraine

ఉక్రెయిన్ సమీపంలో రష్యా భారీ బలగాల మోహరింపు

క్రిమియా, బెలారస్, పశ్చిమ రష్యా ప్రాంతాలకు కొత్తగా సైనిక దళాల తరలింపు ఉపగ్రహ చిత్రాలతో బైటపడిన వాస్తవాలు మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని రష్యా ఎంతగా చెబుతున్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్...

ప్రధాని మోడీ ర్యాలీలను బహిష్కరించనున్న రైతులు

ఛండీగఢ్ : ప్రధాని మోడీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14,16,17 తేదీల్లో అనేక ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మోడీ పర్యటన, ప్రచారాలను బహిష్కరించాలని రైతులు యోచిస్తున్నారు. ప్రధాని...
CM KCR inspects construction work of Yadadri temple

చకచకా యాదాద్రి పనులు

మార్చి 28న ఆలయ పునఃప్రారంభోత్సవ నేపథ్యంలో తుది దశ నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశం మహా సుదర్శనయాగం, మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లపై సమీక్ష...

యాదాద్రి చేరుకున్న సిఎం కెసిఆర్

యాదాద్రి: సిఎం కెసిఆర్ యాదాద్రికి చేరుకున్నారు. హెలికాప్టర్ లో యాదాద్రి చుట్టూ విహంగవీక్షణం చేశారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను, ప్రధాన ఆలయం, కోనేరు, రోడ్లును సిఎం కెసిఆర్ పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా...
PM Narendra Modi unveils statue of Ramanujacharya

జ్ఞానం, ధ్యానం రామానుజం

జగద్గురు బోధనలు సర్వదా అనుసరణీయం దేశ ఐక్యతకు ఆయనే స్ఫూర్తి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో 216అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మనతెలంగాణ/హైదరాబాద్ : రామానుజాచార్యుల విగ్రహం జ్జానం,...

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం..

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ నుచి ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీని గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ...
All set for Medaram Jatara

1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం

మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం...
Union Minister Naqvi direct question to Akhilesh Yadav

అఖిలేశ్‌కు కేంద్ర మంత్రి నఖ్వీ సూటి ప్రశ్న

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జోకులేస్తున్నారా ? అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రశ్నించారు. సైకిల్‌కు పంక్చర్ అయినా బీజేపీ...
Darshanam Mogilaiah and Ramachandraya were awarded Padma Shri

తెలంగాణ కళల సిగలో విరబూసిన పద్మాలు

రాష్ట్రం నుంచి 12మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య , నృత్యకారిణి పద్మజారెడ్డి, జానపద కళాకారుడు రామచంద్రయ్యలకు పద్మశ్రీ కరోనాకు దేశీయ టీకా అందించిన భారత్ బయోటెక్ సిఎండి దంపతులు కృష్ణ, సుచిత్ర ఎల్లాకు...
Republic Day parade to have 25 tableaux

గణతంత్ర పరేడ్‌లో 25 అలంకృత శకటాలు

ఆర్మీకి చెందిన 16 కవాతు దళాలు, 17 మిలిటరీ బ్యాండ్స్ కూడా... ఉదయం10.30నుంచి 12 గంటల వరకు పరేడ్ ఆర్మీ ప్రకటన న్యూఢిల్లీ: ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో 16 కవాతు దళాలు, 17 మిలిటరీ...

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన తెలంగాణ

ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలకు లోబడే రూ.41 వేల కోట్ల నిధుల సేకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్థిక క్రమశిక్షణ, ప్రభుత్వ నిర్వహణలో ఖర్చులు తగ్గించుకుంటూ, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం విధించకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో నిధులను...

నిష్పక్షపాత దర్యాప్తు!

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్య ఘటనపై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించడం వొక మంచి పరిణామం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా...
Vikrant enters third phase of trials

యుద్ధనౌక విక్రాంత్‌కు మొదలైన మూడోదశ ట్రయల్స్

ఆగస్టులో నావీకి అందించే యోచన న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన మొదటి విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్‌కు మూడోదశ ట్రయల్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ సంక్లిష్ట పరిస్థితుల్లో సముద్రంలో నౌక పనితీరును పరిశీలించేదుకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని...

భటిండా భద్రత రాహిత్యం!

బుధవారం నాడు పంజాబ్‌లోని భటిండా-ఫిరోజ్ పూర్ రోడ్డు ఫ్లై ఓవర్ మీద 15-20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ వాహన శ్రేణి నిలిచిపోయిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. దేశాధినేత అంతసేపు నిస్సహాయ...
Winter Session of Parliament from tomorrow

సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!

భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
Cause is adverse weather:Rawat chopper crash

వాతావరణ ప్రతికూలతే కారణం

రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు కమిటీ నిర్ధారణ? వచ్చే వారం వాయుసేన చీఫ్‌కు నివేదిక న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూరు వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ( సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్...

Latest News