Home Search
చికిత్స పొందుతూ మృతి - search results
If you're not happy with the results, please do another search
కేరళ పాత్రికేయుడు కప్పన్ బెయిల్పై విడుదల
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో 2020లో హాథ్రస్ సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్ చివరికి కరాగారం నుంచి విడుదల...
భూమి దక్కదన్న భయంతో రైతు ఆత్మహత్య
దుబ్బాక: రసాయన గుళికలు మింగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామస్ధులు తెలిపిన వివరాల ప్రకారం మిరుదొడ్డి గ్రామానికి చెందిన మద్దెల...
అప్పుల బాధ తాళలేక ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య
నందిపేట్ మండలం ఖుద్వాన్ పూర్ ఉన్నత పాఠశాలలో సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న బొజ్జ శ్రీధర్ అప్పుల బాధతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మాక్లూర్ మండలం కొత్తపల్లి స్వగ్రామంలో ప్రభుత్వ టీచర్...
అప్పుల బాధతో తల్లికొడుకు ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య జిల్లా కొత్తపేటలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక తల్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబీకులు వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మృతి...
కాన్పుకు వెళ్తే కాటికి పంపారు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు మలక్పేట ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో దవాఖానా...
మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి ఘటన పై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం ఇద్దరు బాలింతలు మృతి చెందారు. బాలింతలు అనారోగ్యంతో మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా అక్కడ ఆసుపత్రి సిబ్బంది బాలింతలను...
మృత్యు మలుపు
రోడ్డు పక్కనున్న కాలువలో పడిన వాహనం నలుగురు అక్కడికక్కడే
మృతి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృత్యువాత
సిద్దిపేట జిల్లాలో దుర్ఘటన మృతులంతా సమీప బంధువులు
మన తెలంగాణ/జగదేవ్పూర్ : కారు అదుపు తప్పి కల్వర్టును...
మద్యం మానేయమని చెప్పడంతో.. యువకుడు ఆత్మహత్య
పెద్దపల్లి నియోజకవర్గం కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన రాధారపు రమేష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పోలీసులు, కథనం ప్రకారం.. తాగుడు కు బానిసగా మారిన యువకుడిని...
ఎఎస్ఐని పొడిచి చంపిన దొంగ
ఢిల్లీ: విధులు నిర్వహిస్తున్న ఎఎస్ఐని దొంగ పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్ రాష్ట్రం షికార్ జిల్లాకు చెందిన షంభూ దయాల్(57) అనే వ్యక్తి ఢిల్లీలోని...
మద్యానికి బానిసై రైతు ఆత్మహత్య
హైదరబాద్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి గ్రామంలో మద్యానికి బానిసైన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సింగాయిపల్లి గ్రామానికి చెందిన చందా బాలయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. బాలయ్యకు భార్య, ముగ్గురు...
పోలీసులు, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో… 13 రోజులుగా కుళ్లిన శవం
సంగారెడ్డి జిల్లా పోలీసులు, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో 13 రోజులుగా శవం కుళ్లిపోయి ఉంది. గత నెల 18న సుల్తాన్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో చిన్న (28) అనే యువకుడు...
ఓయూ తొలిదశ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి ఇకలేరు
హైదరాబాద్ : ఓయూ తొలిదశ (1969) ఉద్యమకారుడు డాక్టర్ ఎం.శ్రీధర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సంపూర్ణ తెలంగాణ...
చంద్రబాబు కానుకల పంపిణిలో అపశృతి..
గుంటూరు : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోడ్షోలు, బహిరంగ సభలు జనం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఆదివారం గుంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాటతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నాగులు రోజుల క్రితం...
కెటిఆర్ ఇంట్లో విషాదం..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వియ్యంకుడు, మంత్రి కెటిఆర్ మామ పాకాల హరినాథ రావు (72) కన్నుమూశారు. మంగళవారం హరినాథ రావుకు గుండె పోటు రావడంతో వెంటనే ఎఐజి ఆస్పత్రికి తరలించారు....
అమీన్పూర్లో కత్తిపోట్ల కలకలం..
సంగారెడ్డి : అమీన్పూర్ పీఎస్ పరిధిలోని వాణినగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి బైక్ వెళ్తున్న ముగ్గురి పై కత్తితో దాడి చేశాడు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం...
బురద పడిందని నిలదీసినందుకు కారుతో ఢీకొట్టి చంపాడు
సిటీబ్యూరో: తన వారిపై బురద నీళ్లు పడేసిన బెంజ్ కారు యువకుడిని ప్రశ్నించిన యువతిని కారుతో ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఈ అమానవీయ సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్...
స్కూల్లో పంతులమ్మ అక్రమ సంబంధం… ఆమె కుమారుడిని భవనం పైనుంచి పడేసి
బెంగళూరు: పాఠశాలలో ఓ పంతులమ్మ ఇద్దరు ఉపాధ్యాయులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఉపాధ్యాయుడు ఆమె కుమారుడిని కొట్టి భవనం పైనుంచి కిందపడేయడంతో బాలుడి మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం గడగ్ జిల్లాలో...
యాజమాన్యం వేధింపులు.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గద్వాల్ టౌన్ : గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య పాల్పడినట్లు గద్వాల్ టౌన్ ఎస్ఐ అబ్దుల్ షుకూర్ తెలిపారు. తల్లిదండ్రులు కథనం మేరకు.. ధరూర్ మండలం గార్లపాడు...
ఇబ్రహీంపట్నంలో దారుణం.. సొంత అన్నను చంపిన తమ్ముడు..
ప్రాణం తీసిన భూమి తగాదా... ఇబ్రహీంపట్నంలో దారుణం
సొంత అన్ననే చంపిన తమ్ముడు
తుర్కగూడ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం
ఇబ్రహీంపట్నం: భూమి తగాదాలో సొంత అన్ననే హత్యచేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ పరిదిలోని తుర్కగూడ గ్రామంలో చోటుచేసుకుంది....
ప్రాణం తీసిన భూమి తగదా…
ఇబ్రహీంపట్నం: భూమి తగాదాలో సొంత అన్ననే హత్య చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ పరిధిలోని తుర్కగూడ గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సిఐ రామక్రిష్ణ , గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం...