Home Search
అటవీశాఖ - search results
If you're not happy with the results, please do another search
కెప్టెన్ విజయకాంత్ కన్నుమూత
చెన్నై : ప్రముఖ తమిళ, బహుభాషా నటులు, డిఎండికె వ్యవస్థాపక నేత విజయకాంత్ గురువారం కన్నుమూశారు. క్యెప్టెన్గా, కరుప్పు ఎంజిఆర్ ( నల్ల ఎంజిఆర్ అన్న) తమిళనాట విశేష ప్రజాదరణ పొందిన విజయకాంత్...
జింకల వేటగాళ్లు మరో 15 మంది అరెస్టు
వీరంతా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల వాసులే..
మన తెలంగాణ / హైదరాబాద్ : వణ్య ప్రాణులను వేటాడే మరింత మంది వేటగాళ్లను రాష్ట్ర అటవీశాఖ సిబ్బంది అరెస్టు చేశారు. ‘క్యాచ్ ది ట్రాప్‘...
హరిద్వార్లో ఏనుగు దాదాగిరి..
హరిద్వార్ : స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో ఓ అడవి ఏనుగు దుమారం రేపింది. అక్కడున్న ప్రజలు, లాయర్లు, లోపల ఉన్న వారంతా ఈ ఏనుగు చెలరేగిపోవడంతో కంగుతిన్నారు. ఉరుకులు పరుగులు పెట్టారు....
తాడ్వాయిలో జింకల వేట… ఒకరి అరెస్ట్
మన తెలంగాణ / హైదరాబాద్ : ములుగు జిల్లా తాడ్వాయి డివిజన్లోని బొల్లేపల్లి సౌత్ బీట్లో చుక్కల జింకను వేటాడిన ఉదంతం అటవీశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో తక్షణమే అప్రమత్తమైన అటవీశాఖ...
ఇంటి గోడపై పులి.. గంటల కొద్దీ నిద్ర
లక్నో : పులిని చూస్తేనే గజగజ వణికిపోతాం. అదే పులి జనవాసాల్లోకి వస్తే గుండెలు గుభిల్లు మన్సాలిందే. కానీ రాయల్ బెంగాల్ టైగర్ మాత్రం ఏకంగా ఓ గ్రామంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్...
ఏపిలో గుట్టుగా రాయలసీమ లిఫ్ట్ పనులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా నంద్యాల జిల్లా పరిధిలో రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ పనులు చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలిపింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను...
భూమి లాక్కుంటున్నారని పురుగుల మందు తాగిన దంపతులు
కోనరావుపేట: తమ భూమిని అధికారులు లాక్కొంటున్నారని ఆవేదన చెందిన దళిత రైతు దంపతులు పురుగుల మందు తాగారు. వివరాల్లోకి వెళ్తే&రాజన్న సిరిసిల్ల్ల జిల్లా.. కోనరావుపేట మండలం.. కొండాపూర్ గ్రామానికి చెందిన మాల్యాల నందం...
సిఎం రేవంత్ను కలిసిన అటవీ శాఖ అధికారులు
మన తెలంగాణ / హైదరాబాద్ : నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అటవీ శాఖ సీనియర్ అధికారులు సోమవారం నాడు కలిశారు. ఈ మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్...
పర్యాటక శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం….
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో రాష్ట్ర పర్యాటక శాఖ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అటవీశాఖ కీలక ఫైళ్లు...
వైసిపి ఎమ్మెల్సీకి మూడో పెళ్లి చేసిన రెండో భార్య, కుమారుడు..
అమరావతి: వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించింది ఎవరో తెలుసా.. ఆయన రెండో భార్య, కుమారుడే.
వీరిద్దరి సమక్షంలోనే జయమంగళ వెంకటరమణ..ఏలూరు...
హరితహారం అద్భుత కార్యక్రమం
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు ఫలితాలు బాగున్నాయి
మహారాష్ట్రలోనూ హరితహారం తరహా కార్యక్రమం అమలు చేస్తాం
‘హరితహారం’పై మహారాష్ట్ర ఉన్నతాధికారులు బృందం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపు లక్ష్యంగా మొదలు...
ఎర్ర చందనంపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
మనతెలంగాణ/హైదరాబాద్: ఎర్ర చందనంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎర్ర చందనం సాగును సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష (రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్) నుంచి తొలగించినట్లు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేందర్...
కోతులు కావవి… రక్త పిశాచులు!
కోతులు గుళ్లూ, గోపురాల దగ్గర భక్తుల చేతుల్లోంచి అరటిపళ్లు, ఇతర తినుబండారాలు ఎత్తుకుపోవడం తెలిసిందే. వాటి చిలిపి చేష్టలకు సరదాగా నవ్వుకుంటూ ఉంటాం. కానీ, గుజరాత్ లోని సల్కి అనే గ్రామంలో కొన్ని...
సిల్వర్ జూబ్లీ సందర్భంగా లెన్స్ కెమెరాల్లో ‘కెబిఆర్ పార్క్’
అద్భుత ఫోటోలకు ఫోటోగ్రాఫర్లకు ఛాన్స్ !
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్లోని కెబిఆర్ పార్కు (కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్) మరో సారి ప్రధాన ఆకర్షణగా నిలువబోతోంది. ఈ...
యాదాద్రి థర్మల్కు నెలలోగా అనుమతులు ఇవ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో రూ.35 వేల కోట్లతో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్కు పర్యావరణ, అటవీ అనుమతులను నెలలో గా ఇవ్వాలని కేంద్ర పర్యా వరణ,అటవీశాఖకుఎన్జిటి...
గజ్వేల్ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకుండ్రు: సిఎం కెసిఆర్
శామీర్ పేట: గజ్వేల్లో సాధించాల్సిన ప్రగతి ఇంకా చాలా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప...
కనుల పండువగా బతుకమ్మ వేడుకలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ...
80ఏళ్లు దాటితే ఇంటి నుంచే ఓటు
దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు
వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 మంది
కొత్తగా 8.11 లక్షల కొత్త ఓటర్ల నమోదు
అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని కొన్ని పార్టీలు కోరాయి
148 చెక్...
కెసిఆర్ భార్య పుట్టినరోజు సందర్భంగా ..
రన్ ఫర్ పీస్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ భార్య పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి రాజ్యసభ సభ్యులు బిఆర్ఎస్ నాయకుడు...
పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం : మంత్రి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పచ్చదనం పెంపు కోసం ఎక్లాస్పూర్ ఎకో పార్క్లో 3 లక్షల మొక్కలను నాటారని హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. నారాయణపేట రేంజ్లోని మినాస్పూర్ రిజర్వ్...