Home Search
అటవీశాఖ - search results
If you're not happy with the results, please do another search
చిరుతపులి దాడిలో మేక మృతి
మెదక్: పెద్దశంకరంపేట మండల పరిధిలోని టెంకటి శివారులోని గుట్టల్లో చిరుతపులి మేకపై దాడి చేసి చంపేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా టెంకటి గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్థులు...
ఆస్కార్ విజేత పింకీ ఇల్లు కూల్చివేతకు నోటీస్లు
లఖ్నవూ: ఆస్కార్ అవార్డు గ్రహీత పింకీ సోంకర్ ఇంటి కూల్చివేతకు అటవీశాఖ అధికారులు నోటీస్లు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేశారని ఆమెతోపాటు కొందరు గ్రామస్తులకు ఈ...
ప్రకృతి పర్యాటకంగా రాష్ట్రం
వంద కోట్లతో పార్కులను అభివృద్ధి చేశాం : టిఎస్ఎఫ్ఎసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అటవీ అభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వంద కోట్లతో పార్కుల అభివృద్ధిని...
భిక్యాతండాలో చిరుత సంచారం..
శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం భిక్యాతండా వద్ద చిరుత సంచారం చేస్తోంది. భిక్యాతండాలో నివాసాల మధ్య చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన తండా వాసులు భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా మేల్కొని చిరుత...
శివంగలల్లిలో కనిపించిన చిరుతపులి పిల్ల..భయాందోళనలో ప్రజలు
కోనరావుపేట: శివంగలపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రైతులకు చిరుత పిల్లలు కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో...
తిరుమలలో బోనులో చిక్కిన ఆరో చిరుత
హైదరాబాద్ : తిరుమలలో ఆరో చిరుత బోనుకు చిక్కింది. అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అతి సమీపంలో పట్టబడింది. బాలిక లక్షతపై దాడి చేసి చంపేసిన ప్రదేశానికి...
వైఎస్ఆర్ జిల్లాలో చిరుతల కలకలం
అమరావతి: వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలం మూలపల్లె అడవుల్లో చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. రామిరెడ్డి చెరువు సమీపంలో ఐదు చిరుతలు ఉన్నాయని గొర్ల కాపరులు వాపోతున్నారు. రెండు రోజుల క్రితం మేకను చిరుత...
చించోలిలో చిరుత భయం .
సారంగాపూర్ ః మండలంలోని చించోలి(ఎం) గ్రామానికి చిరుత భయం పట్టుకొంది . బుధవారం గ్రామ శివారులో అప్పుడు జన్మించిన లేగ దూడను చిరుత పులి చెట్టు పైకి ఎత్తుకెళ్లి తినేసిన సంఘటన చోటు...
తిరుమలలో మరో రెండు చిరుతల కదలికలు..
అప్రమత్తమైన టిటిడి అధికారులు...
మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమలలో మరో రెండు చిరుతలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల సంచారాన్ని అధికారులు గురువారం గుర్తించారు. ఇప్పటికే...
అటవీ కేసుల్లో సుప్రీం ఉత్తర్వుల అమలు పర్యవేక్షణకు కేంద్ర సాధికార సమితి
న్యూఢిల్లీ : పర్యావరణం, అడవులు, వన్యప్రాణి సంరక్షణ విషయాల్లో సుప్రీం కోర్టు జారీ చేసే ఉత్తర్వుల అమలును పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాధికార సమితిని ఏర్పాటు చేసింది. ఈమేరకు కేంద్ర పర్యావరణ,...
తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత..
చిత్తూరు: తిరుమల కాలినడక మార్గంలో బోనులో మరో చిరుత చిక్కింది. గురువారం ఉదయం అలిపిరి కాలినడక మార్గంలో కొత్త మండపం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. నాలుగు రోజుల క్రితమే...
గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే..
దేవాస్ : పులి, సింహం, చిరుత వంటి వన్యప్రాణులను చూస్తే ప్రజలు భయపడతారు. కొంత మంది అటవీ ప్రాంతాల నుంచి వచ్చి జనావాసాలపై దాడులు చేస్తే గ్రామాల నుంచి పారిపోయిన ఘటనలు కూడా...
ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకోవాలి
వనపర్తి ప్రతినిధి : స్వచ్ఛమైన గాలి, నీరు ఆహారాన్ని అందించే వృక్షాలను సంరక్షించుకోవడం ప్రతి ఒకరి బాధ్యత అని ప్రతి సీజన్లో ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలనే సంకల్పాన్ని తీసుకోవాలని జిల్లా...
శ్రీశైలంలో బోనులో చిక్కిన ఎలుగుబంటి
హైదరాబాద్: శ్రీశైలం ఆలయ పరిసరాల్లో శుక్రవారం తెల్లవారుజామున సంచరించిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా పట్టుకున్నారు. శిఖరేశ్వరం పరిసరాల్లో ఎలుగుబంటి కనిపించడంతో ఆలయ సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల ఆగస్టు 11న ఒక...
తిరుమలలో చిరుతల సంచారం..
హైదరాబాద్ : తిరుమల అలిపిరి నడకదారిలో చిరుత దాడిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో టిటిడి భక్తుల భద్రతపై దృష్టి...
తిరుమల నడక మార్గంలో ఇక భక్తుల చేతికి ఊతకర్ర : టిటిడి నిర్ణయం
మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల నడకమార్గంలో ఇటీవల చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నట్లు స్వయంగా టిటిడి అంగీకరించింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి...
అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతలు.. భయాందోళనలో భక్తులు..
చిత్తూరు: తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టిటిడి ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల ఏడో మైలు, నామాలగని, లక్ష్మీనరసింహాస్వామి ఆలయం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్...
నడకదారిలో పిల్లలకు అనుమతిపై టిటిడి ఆంక్షలు
చేతికి పోలీస్ సిబ్బంది ట్యాగులు
చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో నిర్ణయం
మళ్లీ కనిపించిన చిరుత
మనతెలంగాణ/ హైదరాబాద్ : అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అప్రమత్తమైంది. శ్రీవారి...
తిరుమల నడకదారుల్లో పిల్లలపై టిటిడి ఆంక్షలు
తిరుమల: తిరుమల నడకదారిలో భక్తుల భద్రతకు సంబంధించి టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు చిన్నారులను అనుమతిస్తామని టీటీడీ...
భల్లూకం హల్చల్
కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలోని రజ్వీ చమాన్ ప్రాంతంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకు కంటిమీద...