Home Search
ఉజ్జయిని మహంకాళి - search results
If you're not happy with the results, please do another search
ప్రసాదం కోసం వెళ్లి పట్టువడ్డడు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ ఆలయం వద్ద గ్యాంగ్స్టర్
వికాస్ దూబే అరెస్టు, మరో ఇద్దరు అనుచరుల ఎన్కౌంటర్
భోపాల్/ లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
నేలాఖరులోగా పదవుల పందేరం?
నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిఎం కసరత్తు
పతి ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు లేదా నలుగురికి పదవులు
ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో అభ్యర్థుల జాబితా రూపకల్పన
సంక్రాంతిలోపు కొన్ని పదవులు భర్తీచేసే అవకాశం?
మన తెలంగాణ/ హైదరాబాద్: ఈ...
నేడు బేలా ముత్యాలమ్మకు ఫలపుష్ప అలంకరణ
చాంద్రాయణగుట్ట : శాలిబండ బేలా చందూలాల్ శ్రీమాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయంలో 55వ బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారికి అభిషేకం, లక్ష పుష్పార్చన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. 14వ తేదీ...
30 ఆలయాలకు పట్టువస్త్రాల సమర్పణ
చాంద్రాయణగుట్ట: చారిత్రక పాతబస్తీ హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం 75వ (వజ్రోత్సవాలు) వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని 30 అమ్మవారి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధ్యక్షులు రామ్దేవ్...
30న ఆషాడ బోనాల ఉత్సవాలు : తలసాని
హైదరాబాద్ : ఈ నెల 30వ తేదీ నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం అవుతాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం...
గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ,...
సికింద్రాబాద్ లో మంత్రి తలసాని పర్యటన
హైదరాబాద్: సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పర్యటిస్తున్నారు. ఎంజి రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను తలసాని పరిశీలించారు. ఎంజి రోడ్డు మార్గంలో గాంధీ విగ్రహం తొలగింపు...
భద్రం బిడ్డా..!
భక్తులను హెచ్చరిస్తున్నా....
ఎవరూ చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు
ప్రజలను కాపాడుకుందాం అనుకున్నా, కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు
గంగాదేవి జలాలతో అభిషేకం, బోనం చేస్తే అమ్మవారు కరుణిస్తారు
రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
మనతెలంగాణ/హైదరాబాద్: భక్తులను...
ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదు: స్వర్ణలత
హైదరాబాద్: ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదని భవిష్యవాణిలో స్వర్ణలత తెలిపారు. కాపాడుకుందాం అనుకున్నా కానీ... మీ చేతులారా చేసుకుంటున్నారని, తనకు సంతోషంగా లేదని రాబోయే రోజుల ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఐదు...