Home Search
ఉద్ధవ్ థాకరే - search results
If you're not happy with the results, please do another search
ఏ పదవీ ఆఫర్ లేదు..బిజెపితో వెళ్లేది లేదు
ముంబై : తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆశ చూపారనే వార్తలను ఎన్సిపి నేత శరద్ పవార్ తోసిపుచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బుధవారం ఆయన స్పష్టం చేశారు. పార్టీలో...
మహావికాస్ అఘాడీలో గందరగోళం లేదు : శరద్ పవార్
బారామతి (మహారాష్ట్ర): విపక్షం మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) లో ఎలాంటి గందరగోళం లేదని, ఐక్యంగానే ఉందని, ఈనెల 31న, సెప్టెంబర్ 1న ముంబైలో విపక్షకూటమి “ఇండియా” సమావేశం విజయవంతంగా నిర్వహించడమౌతుందని ఎన్సిపి అధినేత...
ఎంవిఎ స్పందిస్తే మహామార్పు: పవార్
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ అధికార మార్పిడి అనేది మహా వికాస్ అఘాదీ(ఎంవిఎ) పార్టీలపైనే ఆధారపడి ఉందని ఎన్సిపి నేత శరద్ పవార్ తెలిపారు. తమ పార్టీ (ఎన్సిపి), కాంగ్రెస్, శివసేనలు కలిసి...
వాతావరణ మార్పులు: భారీ ప్రాజెక్టులు
వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్ ఉద్గారాలు, అభివృద్ధి కోరుతూ ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య...
జాతీయ రాజకీయ వేడి
ఢిల్లీ ఆర్డినెన్స్ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దానికి మధ్య ఇంత వరకు కొనసాగిన అఖాతం పూడిపోయింది. బెంగళూరులో సోమవారం మొదలైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి...
దేశవ్యాప్తంగా ఉమ్మడి సభలు
బెంగళూరు : కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రతిపక్ష పార్టీల రెండురోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలలో బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు జట్టుకట్టేందుకు విపక్షాల భేటి జరగడం...
నేడు ఎన్డిఎ కీలక విందు సమావేశం
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని బిజెపి మంగళవారం (నేడు) కీలకమైన ఎన్డిఎ సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఓ వైపు బెంగళూరులో విపక్షాలు ఐక్యత దిశలో రెండు...
2024లో మోడీ విజయం తధ్యం : సిఎం షిండే
నాసిక్ : విపక్షాలు ఇంతవరకు తమ నాయకుడెవరో నిర్ణయించుకోలేక విఫలం చెందుతున్నాయని, ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ విజయం తథ్యమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే జోస్యం చెప్పారు. శాసన...
మొదటిసారి మోడీలో కలవరపాటు
‘భయపడేవాడు కాదు ఈ మోడీ’ అంటూ చత్తీస్గఢ్లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఒక విధంగా కర్ణాటక ఎన్నికలు జరిగే వరకు ఆయన చెప్పింది నిజమే....
‘మహా’ సంక్షోభం ఎవరి పుణ్యం?
మహారాష్ట్రలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల జరగనుండడంతో ఆయా పార్టీలు విజయం సాధించేందుకు ఎన్నికల వ్యుహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి పొత్తులతో పోరాటం చేసేందుకు నడుం బిగిస్తున్నాయి. అధికారం కోసం...
షిండేకు ముప్పేట పోటు
ముంబై : మహారాష్ట్రలో ఇప్పుడు కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్తో ఒక్కరోజు క్రితమే రాత్రిపూట సుదీర్ఘంగా చర్చించారు. మరో వైపు అజిత్ పవార్...
పవార్లలో ఎవరిది పైచేయి?
మహారాష్ట్రలో పవార్ల యుద్ధం ఊహించిన మలుపులే తిరుగుతున్నది. శివసేన చీలిక ఉదంతాన్నే తలపిస్తున్నది అని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు. కాని అందుకు భిన్నంగాను, వైవిధ్యం కూడినదిగాను పవార్ల వృత్తాంతం కొత్త మలుపులు, మెరుపులు...
మహారాష్ట్రలో బాబాయ్ అబ్బాయ్ పవర్ వార్
ముంబై : రాజకీయాల్లో కాదేదీ అసాధ్యం అనే విషయాన్ని రుజువు చేస్తూ మహారాష్ట్రలో ఎన్సిపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ను రెబెల్ వర్గం అధినేత అజిత్ పవార్ తొలిగించారు. తమదే...
మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బిజెపిలో చేరడమే మిగిలింది: సామ్నా
ముంబై: ఎన్సిపి తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రబుత్వంలో చేరిన దరిమిలా ఇక ఆర్థిక నేరస్తులైన మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బిజెపిలో చేరడమే మిగిలందని శివసేన(ఉద్ధవ్ థాకరే...
మహారాష్ట్ర హైవేపై ఘోర బస్సు ప్రమాదం
మహారాష్ట్ర హైవేపై ఘోర బస్సు ప్రమాదం
25 మంది ప్రయాణికుల సజీవదహనం
అర్థరాత్రి దాటిన తరువాత నిద్రల్లోనే మృత్యువు
డ్రైవర్ , క్లీనర్ సహా ఎనమండుగురు క్షేమం
టైరు పేలిందా? డ్రైవర్ నిద్రమత్తా
కారణాల ఆరాలో అధికారులు
నాగ్పూర్ : మహారాష్ట్రలో...
ఇందిరతో జైలుపాలయ్యి రాహుల్కు జేజేలు: నద్డా
భవానీపట్టణ : నాయినమ్మతో జైల్లో పడ్డవారు ఇప్పుడు ఆమె మనవడికి సలాంలు స్వాగతాలు పలుకుతున్నారని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష సభపై ఒడిషాలోని కలహనిధిలో జరిగిన...
రాముడు, హనుమంతుడి ఇమేజిని దిగజార్చారు
రాయపూర్: కోట్లాది భారతీయులు ఆరాధించే శ్రీరాముడు, హనుమంతుడి ఇమేజిని దెబ్బతీయడానికి‘ఆదిపురుష్’ సినిమాలో ప్రయత్నం జరిగిందని చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ శనివారం ఆరోపించారు. ప్రజలు గనుక డిమాండ్ చేస్తే రాష్ట్రంలో ఈ సినిమాను...
ఒకే వేదిక పైకి కాంగ్రెస్, ఎస్పి, టిఎంసి నేతలు
న్యూఢిల్లీ : చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిపక్ష నేతల భేటీ ఈ నెల 23 న పాట్నాలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు ఈ వేదికపై ఒకచోట కలువనున్నారు. ఈ నెల 12న ముందుగా...
రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తే మేలు…
ముంబై : ఎన్నికల తరువాత ప్రధాని ఎవరు? అనే విషయాన్ని పక్కకుపెట్టి ప్రతిపక్ష ఐక్యత కోసం పాటుపడితే బిజెపి ఓటమి ఖాయం అవుతుందని ఉద్ధవ్ థాకరే శివసేన అభిప్రాయపడింది. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష...
నేడు హైదరాబాద్కు ఢిల్లీ సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు...