Home Search
ఉద్ధవ్ థాకరే - search results
If you're not happy with the results, please do another search
ఎమ్ఎల్సి ఎన్నికల్లో థాకరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం
వెనక్కు తగ్గిన కాంగ్రెస్
ముంబై : మహారాష్ట్రలోని 9 ఎమ్ఎల్సి స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో ఎమ్ఎల్సిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఏకగ్రీవంగా ఎన్నిక కాడానికి...
ఉద్ధవ్కు ‘కేబినెట్’ లుకలుకలు
చోటుదక్కని ఆశావహుల్లో నిరాశ
షోలాపూర్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి
విధేయుల్ని విస్మరించి కొత్త వారికి పదవులిచ్చారని ధ్వజం
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ సోమవారం జరిగిన తరువాత శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ పార్టీల్లో...
మోడీ గాలి లేదు: బిజెపి అభ్యర్థి నవనీత్
ముంబై: దేశంలో మోడీ ప్రభంజనం లేదంటూ మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి, అలనాటి సినీ నటి నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె నిజమే చెబుతోందని, క్షేత్రస్థాయిలో ప్రజల...
కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్పై బహిష్కరణ వేటు ?
స్వంత పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్పై వేటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. నిరుపమ్ ఇటీవల విపక్ష ఇండియా కూటమికి, మిత్రపక్షమైన శివసేన ( ఉద్ధవ్ థాకరే వర్గం)కు వ్యతిరేకంగా...
జెఎన్యు గుణ‘పాఠం’
ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...
బిజెపితో కూటమిలో రాజ్ థాక్రే?
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తమ్ముని కుమారుడు రాజ్ థాకరే లోక్సభ ఎన్నికలకు ముందు బిజెపి-శివసేన(ఏక్నాథ్ షిండే) కూటమిలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శివసేన(యుబిటి) అధినేత...
ప్రజాస్వామ్య హత్య
సుప్రీం కోర్టు తీక్షణంగా దృష్టిపెట్టి ఇంత ఘాటుగా విమర్శించినంత వరకూ చండీగఢ్ మేయర్ ఎన్నికలో జరిగిన కుట్రను ఎవరూ అంతగా పట్టించుకొన్న జాడ లేదు. సాంకేతిక కారణాల వల్ల ఫలితం తారుమారు అయి...
కాంగ్రెస్కు మిలింద్ గుడ్బై
ముంబై : సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవ్రా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను ప్రగతి పథంలో కలిసినడవాలనుకుంటున్నట్లు తెలిపిన మిలింద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారధ్యపు...
కాంగ్రెస్కు మిలింద్ దేవ్రా రాజీనామా
ముంబై : సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవ్రా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను ప్రగతి పథంలో కలిసినడవాలనుకుంటున్నట్లు తెలిపిన మిలింద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారధ్యపు...
మహారాష్ట్ర స్పీకర్ తీర్పు
మహారాష్ట్రలో పాలక, ప్రతిపక్ష శివసేన వర్గాల మధ్య పార్టీ ఫిరాయింపుల ఉదంతం ఇంత కాలానికి ఒడ్డుకి చేరుకొన్నది. స్పీకర్ రాహుల్ నర్వేకర్ దీనిపై బుధవారం ప్రకటించిన తీర్పు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా...
23 స్థానాల్లో పోటికి దిగుతాం:శివసేన
ముంబై : మహారాష్ట్రలో శివసేన (యుబిటి) 23 లోక్సభ స్థానాలలో పోటీచేస్తుంది. ఈ విషయాన్ని పార్టీ నేత సంజయ్ రౌత్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇండియా...
బిజెపికి చుక్కలు చూపిస్తున్న ఏక్నాథ్!
మహారాష్ట్రలో ఎన్ని వత్తిడులు తెచ్చినా, బెదిరింపులు చేసినా ఉద్ధవ్ థాకరే లొంగి రాకపోవడంతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రంగంలోకి దింపి, బెదిరించి ఆయన ఎంఎల్ఎలను చీల్చి, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా...
మహారాష్ట్ర స్పీకర్కు ఎవ్వరైనా పద్ధతి నేర్పండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ ఆదేశాలను కాదనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రస్తుత సిఎం ఏక్నాథ్ షిండే, ఆయనకు విధేయులు అయిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేల్చడంలో స్పీకర్...
మహారాష్ట్ర స్పీకర్కు ఎవ్వరైనా పద్ధతి నేర్పండి: సుప్రీంకోర్టు
మహారాష్ట్ర స్పీకర్కు ఎవ్వరైనా పద్ధతి నేర్పండి
తీవ్రస్థాయి చురకలంటించిన సుప్రీంకోర్టు
ఎమ్మెల్యేల అనర్హత తేల్చేందుకు ఇంత జాప్యమా
ఆదేశాలను పాటించని తెంపరితనం తగదు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ ఆదేశాలను కాదనరాదని సుప్రీంకోర్టు...
సనాతన వ్యాఖ్యలపై స్పందనలేదేమి ?
రాహుల్, థాకరేలకు కేంద్ర మంత్రి ప్రశ్న
న్యూఢిల్లీ : భారతీయుల విశ్వాసపాత్రమైన సనాతన ధర్మాన్ని కొందరు పనిగట్టుకుని కించపరుస్తున్నారని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఇంతజరుగుతోన్నా ఇంతవరకూ కాంగ్రెస్...
జమిలి ఎన్నికలు అక్కరకు వస్తాయా!
రాజకీయంగా ఒక సంక్షోభం ఎదురైతే దాని నుండి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం మరో సంక్షోభాన్ని సృష్టించే ప్రక్రియకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ప్రధాన...
ఎన్నికల్లో కర్ణాటక రిపీట్ ఖాయం
ముంబై : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి పరాజయం తప్పదని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు. ఇక త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కర్నాటక తరహా విజయం కాంగ్రెస్...
లోగో, సిఎంపిపై అంగీకారం ..నేడు సీట్ల సర్దుబాట్లు
ముంబై : ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి ఇండియా రెండురోజుల భేటీ ఆరంభం అయింది. వచ్చే లోక్సభ ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో ఏర్పాటు అయిన మూడో...
నేడు, రేపు ముంబైలో ‘ఇండియా’ భేటీ
ముంబై : ప్రతిపక్షాల ఐక్యకూటమి ఇండియా రెండు రోజుల కీలక సదస్సు గురు, శుక్రవారాలలో ముంబైలో జరుగుతుంది. లోక్సభ ఎన్నికల దశలో బిజెపికి ఉమ్మడిగా ప్రత్యామ్నాయ పోటీ వేదికగా మారేందుకు కూటమి ఏర్పడింది....
ముంబై ఇండియాపై అందరి దృష్టి
న్యూఢిల్లీ : ఈ నెల 31వ తేదీన ముంబైలో జరిగే మూడో ప్రతిపక్ష భేటీపై రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతం అయింది. ఇండియా కూటమి ఎట్టకేలకు ముంబైలో రెండు రోజుల సమావేశాన్ని ఖరారు...