Home Search
ఉద్ధవ్ థాకరే - search results
If you're not happy with the results, please do another search
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
80 శాతం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే
టెస్టింగ్లు పెంచి వైరస్ను అదుపు చేయండి
ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని 10...
ముంబయిలో 700 కేసులే.. 3 నెలల తర్వాత భారీగా తగ్గిన కేసులు
ముంబయిలో 700 కేసులే
మూడు నెలల తర్వాత భారీగా తగ్గిన కరోనా కేసులు
73 శాతానికి పెరిగిన రికవరీ రేటు
ఇది శుభవార్తే: ఆదిత్య థాక్రే
ముంబయి: కరోనా కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రకు కాస్త ఊరట...
రూ.5వేల కోట్ల విలువైన చైనా ప్రాజెక్టులకు మహారాష్ట్ర బ్రేక్
ముంబయి : లడక్లోని గల్వాన్ లోయలో చైనా దురాగతంపై మహారాష్ట్ర సర్కార్ కన్నెర్ర చేసింది. చైనాతో ప్రతిపాదిత 3 ప్రాజెక్టులను ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.5,000...
ఆకస్మిక లాక్డౌన్ పెద్ద తప్పిదం
కేంద్రంపై మహారాష్ట్ర సిఎం థాకరే గరం
తీవ్రత తగ్గితేనే ఆంక్షల సడలింపులు
విమానాల రాకపోకలకు నో
వైరస్ కట్టడి తరువాతనే ప్యాకేజీ
ఢిల్లీ సాయం లేదు.. బకాయిలు పెండింగ్
ముంబై : దేశంలో ఉన్నట్లుండి...
మా పోలీసుకు రెస్టు కావాలి
కేంద్ర బలగాల సాయం కోరిన మహారాష్ట్ర
లక్నో : పోలీసు సాయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తొలి లాక్డౌన్కు ముందు మూడు రోజుల నుంచి తమ రాష్ట్ర పోలీసులు విధులలో...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై షిరిడీ వాసుల ఆగ్రహం
ముంబై: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయంపై షిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రి గ్రామాభివృద్ధికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రూ. 100 కోట్లు కేటాయించారు. సిఎం షిరిడీని కాదని పత్రికి నిధులు కేటాయించడంపై...
ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచిన ఇసి
అజిత్ పవార్ వర్గానికి గుర్తింపుపై సంజయ్ రౌత్ ఆరోపణ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు చెందిన వర్గాన్ని అసలైన ఎన్సిపిగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)...
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు …
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్పవార్ను శివసేన నేత (యూబీటీ ) ఉద్ధవ్ థాక్రే బుధవారం కలుసుకోవడం...
మహారాష్ట్రలో అనర్హత వేట్ల కలకలం
ముంబై : మహారాష్ట్రలో తిరిగి ఓసారి ఎమ్మెల్యేల అనర్హతల వేటు విషయం కలకలం రేపింది. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ శనివారం ఏకంగా 54 మంది ఎమ్మెల్యేలకు సంబంధిత విషయంపై నోటీసులు వెలువరించారు....
షిండే వర్గంలో తిరుగుబాటు..
ముంబై : ముఖ్యమంత్రి షిండే వర్గపు శివసేన ఎమ్మెల్యేలు కొందరు ఇప్పుడు తమతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారని ఉద్దవ్ థాకరే వర్గం శివసేన యుబిటి వెల్లడించింది. ఎన్సిపిని వీడి ఇటీవలే అజిత్ పవార్...
బిజెపి, షిండే శివసేన కుమ్ములాట!
మరాఠీ పత్రిక సకాల్ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం మహారాష్ర్టలో నరేంద్ర మోడీని ప్రధానిగా కోరుకుంటున్నవారు 42.1 శాతంగా కాగా, వద్దన్నవారు 41.5% ఉన్నారు. మిగిలిన వారు చెప్పేందుకు నిరాకరించటం లేదా తెలియదని...
షిండే వర్గంలో త్వరలో తిరుగుబాటు: సామ్నా
ముంబై: బిజెపి చూపిస్తున్న సవతి తల్లి వైఖరితో ఇబ్బందిపడుతున్న శివసేనకు(షిండే వర్గం) చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు...
బిజెపి ‘మహా’ వ్యూహం!
చివరి నిమిషంలో హీరోను మార్చి ఏక్నాధ్ షిండేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ద్వారా అపూర్వమైన రాజకీయ షాక్ ఇచ్చామని బిజెపి వ్యూహకర్తలు భావిస్తూ వుండవచ్చు. దేశ వాణిజ్య రాజధాని ముంబై ముఖ్య...
రాజ్ ఠాక్రేపై కేసు నమోదు చేయడంతో మహారాష్ట్రలో భద్రత కట్టుదిట్టం
ముంబై: అజాన్-హనుమాన్ చాలీసా లౌడ్స్పీకర్ వరుస మధ్యలో, ఔరంగాబాద్ ర్యాలీ సందర్భంగా ఎంఎన్ ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మహారాష్ట్ర అంతటా భద్రతను పెంచారు. రాజ్ (53) ప్రస్తుతం...
రేపు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్
హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్కు చుక్కులు చూపించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నడుం బిగించారు. జాతీయ స్థాయిలో బిజెపియేతర ప్రభుత్వాలన్నింటిని ఏకతాటిపై తీసుకొచ్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం...
యుపిఎనా.. అదెక్కడుంది?
కాంగ్రెస్పై తృణమూల్ అధినేత్రి మమతా బెనరీ పరోక్ష విమర్శ్జ
ఎన్సిపి అధినేత శరద్ పవార్తో రాజకీయ చర్చ
ముంబయి: మరో రెండేళ్ల తర్వాత జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రతిపక్షాల కూటమి ఏర్పడే అవకాశముందని...
మహారాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించింది అవినీతే: బిజెపి
న్యూఢిల్లీ : శివసేన నేతృత్వం లోని మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) మహారాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ అత్యంత అవినీతి, అవకాశవాదం, ప్రజావ్యతిరేకం, పనికిమాలిన ప్రభుత్వంగా మారిందని, ఉద్ధవ్ ఠాకరే అనుకోని, విధులకు...
ముంబైలో తొలి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభం
ముంబై : ముంబై నాయిర్ ఆస్పత్రిలో మొట్టమొదటి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ప్రారంభమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈ ల్యాబ్ను వర్చువల్లో ప్రారంభించారు. దీనివల్ల అత్యధిక సంఖ్యలో శాంపిల్స్ను తక్కువ సమయంలో...
ఇక ముంబయి నిద్రపోదు!
ముంబయి: ముంబయి వాసులకు శుభవార్త. నగరంలోని షాపింగ్ మాల్స్, వీధి రెస్టారెంట్లు, చిరు దుకాణాలు ఇక రాత్రంతా కూడా తెరచి ఉంచవచ్చు. జనవరి 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త...