Home Search
ఉద్ధవ్ థాకరే - search results
If you're not happy with the results, please do another search
మోడీతో పవార్ భేటీ!
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్కు దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానముంది. పార్టీలకతీతంగా అందరి మన్ననలను పొందగలిగే స్థాయికి ఆయన ఎదిగారు. అటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో వేసే అడుగుల...
ఉద్దవ్ సంచలన నిర్ణయం… ఈడీ అధికారులపై దర్యాప్తునకు సిట్
ముంబై : ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహావికాస్ అఘాడి ( ఎంవీఏ) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్...
కావాలంటే నన్ను జైల్లో పెట్టుకోండి
నా కుటుంబ సభ్యులను వేధించడం ఎందుకు?
అసెంబ్లీలో బిజెపిపై ఉద్ధవ్ థాకరే నిప్పులు
ముంబయి: తమ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. ముఖ్యంగా మనీ...
దేశాన్ని నిత్యం చీలుస్తున్న బిజెపి నాయకులు
శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆరోపణ
నాగపూర్: పాకిస్తాన్ ఏర్పాటు చేసేందుకు మొహమ్మద్ అలీ జిన్నా భారత్ను ఒక్కసారే విభజించాడని, కాని బిజెపి నాయకులు తమ ప్రకటనల ద్వారా హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు...
నేడు ముంబైకి…
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్థాక్రే ఆహ్వానంపై
ఆదివారం ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న సిఎం మధ్యాహ్నం
ఉద్ధవ్థాక్రేతో భోజనం జాతీయ రాజకీయాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనతో చర్చ...
ఎల్లుండి మేడారం జాతరకు సిఎం కెసిఆర్
21న నారాయణఖేడ్లో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి కెసిఆర్ శంకుస్థాపన
23వ తేదీన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను ప్రారంభించనున్న కెసిఆర్
హైదరాబాద్: ఈ నెల 18న(శుక్రవారం) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మేడారం జాతరకు వెళ్లనున్నారు. వన...
అరకొర ఏర్పాట్ల కోర్టులు
న్యాయం దక్కేదెలా? : సిజెఐ ఎన్.వి.రమణ
ముంబై : దేశంలోని న్యాయస్థానాలలో మౌలిక ఏర్పాట్లు దయనీయ స్థితిలో ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సక్రమ...
నక్సల్స్పై నాలుగు అస్త్రాలు
శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు,
టెలికమ్యూనికేషన్స్ బలోపేతం,...
మరో ‘నిర్భయ’ పై మానవ మృగాల పైశాచికత్వం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ముంబై : 2012 లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లోని ‘నిర్భయ’ సంఘటనను తలపించేలా ముంబైలో మానవ మృగాల పైశాచికత్వానికి మరో మహిళ బలైంది. ఆ...
పండుగలు కాదు..ప్రాణాలు ముఖ్యం…
పండుగలు కాదు..ప్రాణాలు ముఖ్యం
మహారాష్ట్ర సిఎం థాకరే పిలుపు
ముంబయి: తెలంగాణలో కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగిన నేపథ్యంలో జన సమూహాలను నివారించడానికి ఆందోళనలు, సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
కేంద్ర మంత్రి నారాయణ రాణేకు బెయిల్ మంజూరు
ముంబయి: కేంద్ర మంత్రి నారాయణ రాణేకు బెయిల్ మంజూరు అయ్యింది. రూ.15వేల పూచికత్తుతో మహద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిదో కూడా తెలియదని, అలాంటివ్యక్తి చెంప పగలగొట్టాలంటూ...
కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్
మహారాష్ట్ర సిఎంపై అనుచిత వ్యాఖ్యల పర్యవసానం
పలు చోట్ల శివపేన, బిజెపి కార్యకర్తల బాహాబాహీ
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి నారాయణ రాణేను పోలీసులు అరెస్టు చేశారు....
2024 ఎన్నికలే మనందరి టార్గెట్
విపక్ష నేతలతో భేటీలో సోనియా పిలుపు
వర్చువల్ సమావేశంలో పాల్గొన్న 19 పార్టీల నేతలు
ఉమ్మడి ఆందోళనలకు నిర్ణయం
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్షం కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలకు...
నేడు విపక్ష నేతలతో సోనియా భేటీ
హాజరు కానున్న పవార్, మమత, ఉద్ధవ్, స్టాలిన్
న్యూఢిల్లీ: ఎన్డిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే కృషిలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు....
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
మహారాష్ట్రలో వర్షాలకు 113మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో వర్షాకాల ఆరంభం జనజీవితాన్ని దెబ్బతీసింది. కుండపోత వానలు, సంబంధిత ప్రమాదాలతో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 113కు చేరింది. ప్రత్యేకించి మహానగరం ముంబై జనం నానా కష్టాలకు గురయ్యారు. ఆదివారం ఉదయం...
మహారాష్ట్రలో పొంగిప్రవహిస్తున్న నదులు
న్యూఢిల్లీ: ఎడతెరపిలేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన రత్నగిరి, రాయగడ్ జిల్లాలలో ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల...
రాష్ట్రపతి పదవిపై శరద్ పవార్ కన్ను!
పివి నరసింహారావు తర్వాత అయినా కాంగ్రెస్ సారథ్యం లభిస్తుందని ఎదురు చూసిన శరద్ పవార్ ఆ పార్టీలో ఉండగా తనకు సోనియా గాంధీ ఉన్నంత వరకు ప్రాధాన్యత ఉండబోదని గ్రహించిన శరద్ పవార్...
బిజెపితో సర్దుకు పోవల్సిందే తప్పదు
సిఎం ఉద్ధవ్కు శివసేన ఎమ్మెల్యే లేఖ
ముంబై : మరి ఆలస్యం కాకముందే తిరిగి బిజెపితో జట్టు కట్టడం మంచిదని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ స్పష్టం చేశారు. ఇంతకంటే గత్యంతరం లేదని, శివసేన...
నెత్తిన చెత్తపోసిన ఎమ్మెల్యేపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు
ముంబయి: డ్రైనేజ్ కాల్వను సక్రమంగా శుభ్రం చేయనందుకు శివసేన ఎమ్మెల్యే ఆగ్రహానికి గురై నీటి మడుగుగా మారిపోయిన రోడ్డు మీద కూర్చుని నెత్తిమీద చెత్త పోయించుకున్న ఒక ప్రైవేట్ మునిసిపల్ సూపర్వైజర్ అనారోగ్యం...