Home Search
ఉద్ధవ్ థాకరే - search results
If you're not happy with the results, please do another search
కుండపోత వర్షాలతో ముంబై విలవిల
ముంబై: కరోనా కష్టాలు, లాక్డౌన్ చిక్కుల మహానగరం ముంబైని నైరుతి రుతుపవనం భారీ వర్షాలతో ముంచెత్తింది. ముంబై, సమీప ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షాలు కురిశాయి. దీనితో జనజీవితం భారీగా...
రాజకీయంగా విడిపోయినా మా మధ్య బంధం తెగిపోలేదు
మోడీతో భేటీపై థాకరే వ్యాఖ్యలు
న్యూఢిలీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ కోటాను గురించి చర్చించారు. ప్రధాని మోడీతో 10...
కొవిడ్లో ముంబైకి మంచి సారథ్యం
భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే...
మరాఠా రిజర్వేషన్లు చెల్లవు
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు .....
మహారాష్ట్రలో ప్రకంపనలు
కేంద్రం జోక్యానికి థాకరే వినతి
న్యూఢిల్లీ : మరాఠా రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు బుధవారం సంచలనతీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని మించరాదని, ఇది...
ఆయువు తీసిన వాయువు
22 మంది కొవిడ్ రోగులు మృతి
ఆక్సిజన్ ట్యాంకర్ లీకవడంతో నిలిచిపోయిన ప్రాణవాయువు సరఫరా
నాసిక్ ఆసుపత్రిలో దారుణ ఘటన కలిచివేసింది : ప్రధాని మోడీ
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల సాయం : మహారాష్ట్ర సిఎం...
ఆక్సిజన్ పై మాట్లాడాలని యత్నించా… కానీ బెంగాల్ ఎన్నికల్లో మోడీ బిజీ
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే వెల్లడి
ముంబై : మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించానని, కానీ ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో అందుబాటు కాలేదని...
పులుల అభయారణ్యంలో మంటలు
ముగ్గురు అటవీ కార్మికుల మృతి
గోండియా /నాగపూర్: మహారాష్ట్రలోని నావేగావ్-నాగ్జీరా పులుల అభయారణ్యంలో(ఎన్ఎన్టిఆర్) మంటలు చెలరేగగా వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ముగ్గురు కార్మికులు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు గుర్తు తెలియని...
బిజెపియేతర నేతలకు దీదీ లేఖలు
బెంగాల్: బిజెపియేతర నేతలకు బెంగాల్ సిఎం మమతా బెనర్జీ లేఖలు రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి సిఎం జగన్, ఎన్ సిపి చీఫ్ శరద్ పవార్,...
15 నుంచి నాగ్పూర్ లాక్డౌన్
నగరం, ఆ పరిసరాల్లో వారం రోజుల పాటు కఠిన లాక్డౌన్ అమలుకు నిర్ణయం
మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ విధించే సూచన
రెండు రోజుల్లో నిర్ణయం : ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటన
ముంబై : మహారాష్ట్రలోని నాగ్పూర్,...
అంబానీ ఇంటివద్ద వాహనం : ఎన్ఐఎకు కేసు దర్యాపు బాధ్యత వెనుక కుట్ర
మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాక్రే అనుమానం
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద గత నెలలో బాంబులతో వాహనం కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అలాగే ఈ వాహనం యజమాని...
కరోనా పునర్విజృంభణ!
కరోనా మళ్లీ విజృంభిస్తున్నదనే సమాచారం, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోబోతున్న దశలో పిడుగుపాటు వంటి పరిణామం. తెల్లవారుతున్నదనిపించి తిరిగి చిమ్మచీకట్లు కమ్ముకుంటున్న సూచనలు కనిపించడం అమిత ఆందోళనకరం. కేరళ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్,...
ట్రక్కు బోల్తా: 16 మంది మృతి
జల్గావ్: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కింగావ్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 15 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కూలీలతో వెళుతున్న ట్రక్కు బోల్తాకొట్టి రోడ్డు...
10మంది నవ శిశువులు ఆహుతి
మహారాష్ట్రలో దారుణం.. ఆసుపత్రి మంటల్లో పది మంది బలి
రోజులు నిండకముందే నూరేళ్లు
భండారా: అప్పుడే పుట్టిన పసికందులు, జన్మించి పట్టుమని పది నుంచి మూడు నెలలు కూడా కాలేదు. లోకం చూద్దామనుకున్న ఈ...
మహారాష్ట్రలో 6 నెలల పాటు మాస్క్లు తప్పనిసరి
ముంబై : వచ్చే ఆరు నెలల పాటు మహారాష్ట్రలో అంతా మాస్క్లు అనివార్యంగా వేసుకోవల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం తెలిపారు. మాస్క్ల ధారణలో రాజీ లేదని...
సంపాదకీయం: అందరికీ వర్తింపచేయాలి
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను తాను కాకపోతే మరెవరు కాపాడుతారు, రాజ్యాంగ న్యాయస్థానంగా అది తన ధర్మం అని సుప్రీంకోర్టు ఆర్నాబ్ గోస్వామికి, మరి ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ పలికిన పలుకులు ప్రజాస్వామ్యానికి,...
‘మీ కొడుకు వయస్సు అంతటిదాన్ని తిడుతావా’: ఉద్దవ్ థాక్రేపై కంగన ఫైర్
ముంబై: బంధుప్రీతితో కూడిన చెత్త సరుకు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై నటి కంగన రనౌత్ విరుచుకుపడ్డారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు తీరు తెన్నులపై...
మహారాష్ట్ర రైతులకు రూ పదివేల కోట్ల ప్యాకేజీ
ముంబై: ఇటీవలి భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతాంగానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ 10,000 కోట్ల పరిహార ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. కుండపోత వర్షాలతో...
ముంబై బాలీవుడ్ దోస్త్-దుష్మన్
కత్తులు దూసుకున్న బిజెపి, సేన
హిందీ చిత్రసీమ యుపికి ఉడాయింపు?
ముంబై : ముంబై నుంచి క్రమేపీ బాలీవుడ్ ఉత్తరప్రదేశ్కు తరలివెళ్లనుందనే వార్తలు రాజకీయ రచ్చను రేకెత్తించాయి. డ్రగ్స్ మాఫియా ఇతర కారణాలు చూపుతూ ముంబైలోని...
మహారాష్ట్ర గవర్నర్, సిఎంల మధ్య లౌకికవాదంపై లేఖల యుద్ధం..
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, గవర్నర్ బిఎస్ కోశ్యారీ మధ్య లేఖల యుద్ధంలో లౌకికవాదంపై వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రార్థనా స్థలాలను తెరవడంపై ఉద్ధవ్కు గవర్నర్ లేఖ రాయగా అందుకు సమాధానమిచ్చారు....
క్యారెక్టర్ లేని సుశాంత్ కోసం కుక్కలు మొరిగాయి
శివసేన సామ్నా ఘాటు సంపాదకీయం
ముంబై : క్యారెక్టర్ అంటూ ఏమీ లేని నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (ఎస్ఎస్ఆర్) మృతి విషయంలోరాజకీయ నేతలు, ఛానెల్స్ కుక్కల్లా మొరిగాయని శివసేన వ్యాఖ్యానించింది. పార్టీ అధికారిక...