Home Search
ఉస్మానియా యూనివర్సిటీ - search results
If you're not happy with the results, please do another search
దాచారం గ్రామవాసికి డాక్టరేట్
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బీమనబోయిన వీరమల్లు యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ అంజయ్య పర్యవేక్షణలో వీరమల్లు నిజాం రాజ్యంలో కరువు, పర్యావరణ...
కండ్ల ముంగట పదేండ్ల ప్రగతి
కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫూలు, కరెంటు కోత లు ఉండేవని, అదే బిఆర్ఎస్ పాలనలో ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలిచిందని, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్...
ఈనెల 14 నుంచి 24 వరకు ఓయూకు దసరా సెలవులు
హైదరాబాద్ ః తెలంగాణలో దసరా, బతుకమ్మ పండగల సెలవులను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. విద్యార్థులకు అక్టోబర్ 14వ తేదీ నుంచి 24 తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని...
జెఎల్ పరీక్ష పేపర్లో సిలబస్లో లేని ప్రశ్నలు: నిరుద్యోగ ఆవేదన
హైదరాబాద్ ః రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జెఎల్ పరీక్షలో మొదటి పేపర్ ఇంగ్లీషులో సిలబస్లో లేని ప్రశ్నలే ఎక్కువగా రావడం బాధాకరమని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ...
విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాలపై అవగాహన
కల్పించేలా డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు
మారుతున్న కాలానికి అనుగుణంగా
ఉన్నత విద్యలో సమూల మార్పులు
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా
మన విద్యార్థులు పోటీ పడేలా సంస్కరణలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
డిగ్రీలో సైబర్...
యువ విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలి
ఓయూలో పరిశోధన మెలుకువలపై మొదటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో పలువురు వక్తల వెల్లడి
మన తెలంగాణ/ హైదరాబాద్: తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి శాస్త్రీయ పరికరాలను బహిర్గతం చేయడం సుసంపన్నమైన అనుభవమని సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్...
ఓయూలో పదోన్నతి పొందిన బోధకులకు ఉత్తర్వులు అందజేత
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో కెరీర్ అడ్వాన్స్మెంట్ పథకం కింద పదోన్నతి పొందే బోధకుల ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ పదోన్నతి పొందిన...
ఓయూలో వాణిజ్య, అకౌంటింగ్ విభాగాల అభివృద్దికి ప్రణాళికలు
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న అవసరాలు, ప్రమాణాలకు అనుగుణంగా వాణిజ్య, అకౌంటింగ్ విభాగాల్లో పాఠ్య ప్రణాళికలు, కోర్సులను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్...
ఓయూ మాజీ విసి నవనీతరావు కన్నుమూత
నివాళ్లు అర్పించిన వైన్ ఛాన్స్లర్ రవీందర్యాదవ్, విద్యార్థులు
విశ్వవిద్యాలయానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ నవనీత రావు (95) కన్నుమూశారు. 1985 నుంచి...
ఒయు మాజీ విసి నవనీతరావు కన్నుమూత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ విసి డాక్టర్ నవనీతరావు కన్నుమూశారు. 1985-1991 మధ్య ఒయు విసిగా నవనీతరావు పని చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజ్ డైరెక్టర్గా సేవలందించారు. ఆయన తుదిశ్వాస...
యుజిసి నూతన కార్యక్రమాలు
విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) న్యూఢిల్లీ, దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలని నియంత్రణ, నిధులు, పర్యవేక్షణ చేసే అత్యున్నత జాతీయ సంస్థ. నూతన విద్యా విధానం -2020 ప్రకారం దేశంలో నూతన విద్యా సంస్కరణలకు...
అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్
పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికించిన షోయబ్ ఉల్లా ఖాన్ అక్షర వీరుడు. ప్రజల...
ములుగులో దివంగత నక్సలైట్ కుమార్తె వర్సెస్ మాజీ నక్సలైట్ పోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం 115 మంది అభ్యర్ధులతో సిఎం కెసిఆర్ తొలి జాబితా విడుదల చేశారు. మరో నాలుగు సీట్లు త్వరలో...
ఇందిరాపార్క్-విఎస్టి స్టీల్ బ్రిడ్జ్ ప్లైఓవర్ను ప్రారంభించిన కెటిఆర్..
హైదరాబాద్: ఇందిరాపార్క్-విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. శనివారం ఉదయం ఇందిరాపార్కు వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్ముద్ అలీ, ఎంపి కెకెలతో కలిసి...
మరో నాన్స్టాప్ ప్రయాణ మార్గం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగర వాసులకు మరో నాన్ స్టాప్ ప్రయాణం మార్గం అందుబాటులోకి రానుంది. నగరంలోనే అత్యంత పొడవైన ఇందిరాపార్క్, విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ నేడు ప్రారంభం కానుంది....
మరో నాన్స్టాప్ ప్రయాణం మార్గం
సిటీ బ్యూరో ః నగర వాసులకు మరో నాన్ స్టాప్ ప్రయాణం మార్గం అందుబాటులోకి రానుంది. నగరంలోనే అత్యంత పొడవైన ఇందిరాపార్క్, విఎస్టి స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ నేడు ప్రారంభం కానుంది. పురపాలక...
ఆరుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
సిటిబ్యూరోః ఖరీదైన కార్లలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు స్మగ్లర్లను లంగర్హౌస్, టిఎస్ నాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 44కిలోల గంజాయి, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్...
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని బాగుండాలమ్మ ఆల్భమ్ బృందం అభిప్రాయపడింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్...
ఇందిరా పార్క్, వి.ఎస్.టి ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం
సిటీ బ్యూరో ః ఇందిరా పార్క్ నుండి వి.ఎస్.టి వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి తేనున్నామని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్ రోస్...
మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దాలి
వీ హబ్ బృందంతో ఓయూ అధికారుల సమావేశం
హైదరాబాద్ : ఉస్మానియా విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు అవసరమైన మౌళిక వసతులు సమకూర్చేందుకు ఓయూ అధికారులు వీ హబ్ బృందంతో చర్చలు జరిపారు....