Home Search
కరోనా మరణాల రేటు - search results
If you're not happy with the results, please do another search
పటియాలా లా యూనివర్శిటీలో కరోనా కలకలం
దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు
న్యూఢిల్లీ : పంజాబ్ లోని పటియాలాకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా (ఆర్జీఎన్యూ) లో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ 60 మంది...
మళ్లీ 1 శాతం దాటిన కరోనా పాజిటివిటీ రేటు
ఒక్కరోజే 3,157 కేసులు నమోదు
న్యూఢిల్లీ: రెండు నెలల తర్వాత దేశంలో కొవిడ్ పాజిటివ్ రేటు మళ్లీ 1 శాతం మేరకు నమోదయ్యింది. దేశంలో ఒక్కరోజే 3,157 కరోనా కేసుల నమోదు కాగా 26...
24 గంటల్లో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మూడు వేల మందికి వైరస్ సోకగా, ఒక్క ఢిల్లీ లోనే 1300 కు పైగా కేసులొచ్చాయని గురువారం కేంద్రం తెలిపింది....
3 వేలకు చేరువలో కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : కొద్ది రోజులుగా రెండు వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మూడు వేలకు చేరువయ్యాయి. ఢిల్లీలో వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల...
కొత్తగా 2541 కరోనా కేసులు.. 30మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341...
వెయ్యికి దిగొచ్చిన కరోనా కొత్త కేసులు
ఢిల్లీలో 7.72 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో ముందురోజు రెండు వేలకు పైగా నమోదైన కరోనా కొత్త కేసులు తాజాగా వెయ్యికి దిగొచ్చాయి. మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. సోమవారం...
ఢిల్లీలో పెరుగుతోన్న పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కేసులు స్వల్ప హెచ్చు తగ్గులతో రోజువారీ కేసులు వెయ్యికి సమీపం లోనే నమోదవుతున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంపై...
దేశంలో కొత్తగా 1,335 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,918 మంది బాధితులు కోలుకున్నారు. భారత్ లో ప్రస్తుతం...
భారత్ లోనే కొవిడ్ మరణాలు తక్కువ
ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది మృతి చెందారన్న ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చంటూ...
దేశంలో పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,660 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...
31 నుంచి కరోనా ఆంక్షల ఎత్తివేత!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొవిడ్19 నిబంధనలను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 31 నుంచి ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ...
దేశంలో కొత్తగా 1,938 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కాస్త పెరిగాయి. గత 24 గంటల్లో 1,938 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 2,531 మంది బాధితులు కోలుకుని...
2 వేలకు దిగువనే కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతూ ఊరట కలిగిస్తున్నాయి. మరణాలు కూడా వంద లోపే ఉంటున్నాయి. మంగళవారం 6.77 లక్షల మందికి నిర్ధారణ...
తాజాగా 1500 కరోనా కేసులు.. 33 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కట్టడిలో ఉంది. రెండేళ్ల కనిష్ఠానికి తగ్గిపోతోంది. దాంతో గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ముందు రోజు వలే...
కరోనా కొత్త కేసులు తగ్గుముఖం.. 24 గంటల్లో 31 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ 2 వేల దిగువనే కొత్త కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశ...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మూడు వేల దిగువకు పడిపోగా, కరోనా మరణాలు స్పల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2528 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు...
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 97...
3 వేల కరోనా కొత్త కేసులు.. 50లోపే మరణాలు
న్యూఢిల్లీ : కరోనా కొత్త కేసులు, మరణాలు బాగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా, మరణాలు భారీ సంఖ్యలో తగ్గడం ఊరట కలిగిస్తోంది. శనివారం 7,61,737...
అత్యల్పంగా 3,993 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గడచిన 662 రోజుల్లో అత్యల్పంగా 3,993 కరోనా కేసులు ఒక్క రోజులో నమోదయ్యాయి. వీటిని కలుకుకుని దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,29,71,308 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల...
తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు
ఒక్క రోజులోనే 5,921 కేసులు, 289 మరణాలు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు అదుపులోకి వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శుక్రవారం 9...