Home Search
కరోనా మరణాల రేటు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 1326 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,326 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో, భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,46,53,592కి...
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది....
కొత్తగా 2,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్...
కొత్తగా 2401 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కొత్తగా 2401 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,46,28,828కి చేరాయి. ఇందులో 4,40,73,308 మంది బాధితులు కోలుకోగా, 5,28,895 మంది మృతిచెందారు....
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం 2,76,125 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957...
భారత్లో మరో 4,912 కరోనా కేసులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో 4,912 కొత్త కరోనా వైరస్ నమోదయ్యాయి. దీంతో భారత్లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,45,63,337కి పెరిగింది. క్రియాశీల...
భారత్లో కొత్తగా 6,809 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,809 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరింది....
కరోనా కొత్త కేసులు 7 వేలు.. 25 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 7 వేల మందికి కరోనా వైరస్ సోకిందని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం 3.64 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 7219 మంది...
భారత్లో కొత్తగా 15,754 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,754 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 15,220 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి...
దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,751 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 16,412 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు....
కట్టడి లోనే కరోనా ఉద్ధృతి… పెరుగుతున్న రికవరీలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి లోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అదుపు లోనే ఉండటంతోపాటు రికవరీలు కూడా పెరుగుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. గత 24...
దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం ఒక్కరోజే 21,880 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,38,47,065కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,49,482కి చేరుకున్నట్లు కేంద్ర...
21 వేలు దాటిన కరోనా కొత్త కేసులు
లక్షన్నరకు చేరువైన బాధితులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 24 గంటల వ్యవధిలో 21 వేలకు పైగా కేసులు రాగా, పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య...
కొత్తగా 18,257 కరోనా కేసులు
న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,22,651 కు చేరాయి. ఇందులో 4,29,68,533 మంది బాధితులు వైరస్ నుంచి...
దేశంలో కొత్తగా 17092 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 17092 కేసులు నమోదుకాగా 29 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు...
మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు… లక్షకు పైగా బాధితులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు తాజాగా 18 వేలు దాటాయి. దాంతో క్రియాశీల కేసులు లక్ష పైకి చేరాయి. బుధవారం 4.52 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా...
మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో బుధవారం 6.56 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 13,313 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇన్ని రోజులూ 12 వేలకు నమోదైన కేసులు తాజాగా పెరిగాయి. పాజిటివిటీ రేటు...
కరోనా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 4 వేలకు సమీపం లోనే నమోదవుతోన్న రోజువారీ కేసులు తాజాగా 5 వేలకు పైగా...
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 3712 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 5 మరణాలు కూడా సంభవించాయి. దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1, 081 కేసులు...
కొత్తగా 2,841 కరోనా కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో గురువారం ఒక్కరోజే కొత్తగా 2,841 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,16,254కు పెరిగింది. కాగా.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య...