Home Search
చెరువులో దూకి ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
కానిస్టేబుల్ క్రూరత్వం…. భార్య చెరువులో దూకి….
మేడ్చల్: కానిస్టేబుల్ తన భార్యను వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... శివకుమార్ అనే కానిస్టేబుల్ సనత్...
కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో శుక్రవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కోదాడ పెద్ద చెరువులో ప్రేమజంట దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వీరి అదృశ్యంపై గురువారం సాయంత్రం వారి తల్లిదండ్రులు పోలీస్...
పిల్లలతో కలిసి చెరువులో దూకిన తల్లి.. ఇద్దరు పిల్లలు మృతి
సూర్యాపేటః ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన దారుణ సంఘటన సూర్యపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కూతురు జ్యోతి మాధవి(9), కొడుకు హర్షవర్ధన్(6) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.....
సూసైడ్ స్పాట్గా దుర్గం చెరువు
సిటిబ్యూరోః పర్యాటక ప్రాంతంగా రూపొందించిన దుర్గం చెరువు ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలు ఇది నిజమని నిరూపిస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దుర్గం చెరువును పర్యటక...
ఉరికట్నం
వరకట్న వేధింపులకు తాళలేక ఇద్దరు కూతుళ్లతో పాటు ఊర చెరువులో దూకిన తల్లి, ముగ్గురు దుర్మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో విషాదం
మన తెలంగాణ/గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా...
భర్త వేధింపులకు తల్లి, ఇద్దరు పిల్లలు బలి
ముగ్గురు పిల్లలతో చెరువులో దూకిన ఇల్లాలు, ఒక చిన్నారి సురక్షితం
మన తెలంగాణ/మేడ్చల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే నిత్యం అనుమానిస్తూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఓ గృహిణి పిల్లలతో సహా చెరువులోకి...
సంగారెడ్డి జిల్లాలో కుటుంబం బలవన్మరణం
సంగారెడ్డి: జిల్లాలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్, లావణ్య భార్యభర్తలు. వీరికి ప్రత్యూష్, ప్రజ్ఞ అనే ఇద్దరు పిల్లలున్నారు. చంద్రకాంత్ రియల్ ఎస్టేట్...
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోదరుడు అనుమానాస్పద మృతి
నల్లగొండ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాబాయ్ కుమారుడు డాక్టర్ జై షీల్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. జిల్లా కేంద్రం పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి గ్రామంలో ఉన్న...
గుండెలు పిండేసే రెండు ఘోరాలు
రాష్ట్రంలో ఇంచుమించు ఒకేచోట శుక్రవారం నాడు రెండు ఘోర దుర్ఘటనలు సంభవించి ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురిని బలి తీసుకున్నాయి. సంగారెడ్డిలో ఒక బ్యాంకు ఉద్యోగి భార్య తన ఇద్దరు కొడుకులను పీడిస్తున్న...