Home Search
జయశంకర్ - search results
If you're not happy with the results, please do another search
టెట్ దరఖాస్తులు 2,86,386
ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు ముగిసింది. టెట్కు మొత్తం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టెట్ కన్వీనర్ తెలిపారు. పేపర్ 1కు 99,958 దరఖాస్తులు రాగా..పేపర్ 2కు 1,86,428 వచ్చాయి....
ఐదు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన
రాష్ట్రంలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...
సొంత గ్రామానికి చేరుకున్న మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు
భూపాలపల్లి: ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరగగా.. 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం...
తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ క్రమేన రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు...
గుప్త్త నిధుల కోసం తవ్వకాలు.. ఏడుగురిపై కేసు
రెండు విగ్రహాలు స్వాధీనం.. ఏడుగురిపై కేసు
మన తెలంగాణ/చిట్యాల: గుప్త్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ రెం డు విగ్రహాలను స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి...
మరమ్మతులు చేపట్టి తక్షణమే రైతులకు నీరు అందించాలి: సిపిఎం
మన తెలంగాణ /జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సోమవారం సిపిఎం రాష్ట్ర నాయకులు సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్...
రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం
ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...
అదిబాద్లో భగ్గుమన్న ఎండలు
రాగల రెండు రోజుల్లో 42డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. మంగళవారం అదిలాబాద్ జిల్లా సాత్నాలలో 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు...
ముదిరిన ఎండలతో ఆరెంజ్ అలర్ట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదురు తున్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు...
ఐదు రోజులు భగభగలే
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోకి కింది...
బాలికపై సిఐ అత్యాచారం… కేసు నమోదు
వరంగల్: ప్రజలకు రక్షకుడిగా ఉండాల్సిన పోలీస్ అధికారి.. కామంతో కళ్లు మూసుకొనిపోయి 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సదరు...
ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని నరేంద్ర మోడీకి భూటన్ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. భూటాన్ రాజు ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పోను ప్రధానం చేశారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొదటి...
వందరోజుల్లో ఆగమాగం చేసిండ్రు
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే దుఃఖం వస్తోందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల శంఖారావంలో భాగంగా కరీంనగర్లో...
తెలంగాణలో సిద్ధాంత శూన్యం
తెలంగాణకు తనదైన సిద్ధాంతం ఒకటి అవసరం. అది తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ముగిసిపోలేదు. అట్లానే అది కేవలం అభివృద్ధి విషయాలకు, సంక్షేమానికి సరిమితమైనది కాదు. అంతకు మించిన సమగ్రమైన దృక్పథం...
మళ్లీ సంఘటితం
ఉద్యోగ, కార్మిక సంఘాలు ఉండాల్సిందే
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత మాపై ఉందని, దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామ ని సిఎం రేవంత్రెడ్డి అన్నారు.ఆదివారం...
భగ్గుమన్న దక్షిణ తెలంగాణ
40 డిగ్రీలకు చేరిన నాగర్కర్నూల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎండల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ భగ్గుమంది. శుక్రవారం నాడు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. నాగర్కర్నూల్లో 40డిగ్రీలు రికార్దయింది. దక్షిణ తెలంగాణలోని చాల జిల్లాలు...
సింగరేణికే తాడిచెర్ల బొగ్గు బ్లాక్
మన తెలంగాణ/ హైదరాబాద్ : సింగరేణిని బలోపేతం చేసేందుకు తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్ర...
మేడిగడ్డపై త్వరలో సమగ్ర నివేదిక
మన తెలంగాణ / మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం గురువారం పరిశీలించిం ది. రాష్ట్ర ప్రభుత్వ...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
రైతులపై పగ పట్టొద్దు
రాజకీయ వైరం ఉంటే మాపై కక్ష తీర్చుకోండి: కెటిఆర్
జయశంకర్ భూపాలపల్లి: ‘మాపై కోపం, రాజకీయ వైరం ఉంటే పగ తీర్చుకోండి ..కానీ రైతుల మీద.. రాష్ట్రం మీద పగ పట్టకండి’ అని బిఆర్ఎస్...