Home Search
జిహెచ్ఎంసి - search results
If you're not happy with the results, please do another search
టికెట్ రాలేదని… సొంత గూటికి రామ్మోహన్ గౌడ్..
కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఎల్బీనగర్ నుంచి టికెట్ ఆశించిన రామ్మోహన్ గౌడ్.. మధయాష్కి గౌడ్ కు టికెట్ కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ను...
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రోనాల్డ్ రాస్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదించనున్న కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. రోనాల్డ్ రాస్ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్,...
ఎసిబి వలకు చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని..
ఎసిబి వలకు ఓ అవినీతి చేప చిక్కింది. హైదరాబాద్ సరూర్ నగర్ లో గురువారం ఎసిబి అధికారులకు టౌన్ ప్లానింగ్ అధికారిని పట్టుబడింది. సరూర్ నగర్ లోని జిహెచ్ఎంసి హయత్ నగర్ సర్కిల్...
రేవంత్ రెడ్డిపై పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా తర్వాత పొన్నాల చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్...
భావితరాలు పౌష్టికంగా ఉండాలనే అల్పాహారం: కెటిఆర్
హైదరాబాద్: బంగారు తెలంగాణలో భావితరాలు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశంతో అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టామని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లో గల మునగ...
అబ్దుల్లాపూర్ మెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం హట్టిగూడలో గురువారం 432 మంది ఇళ్లు లేని నిరుపేదలకు 2వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం దేశంలో ఎక్కడ లేదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నగరంలో డబుల్ బెడ్...
2బీహెచ్కే ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కెటి రామారావు హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా...
మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద మహిళ మృతదేహం లభ్యం..
హైదరాబాద్: మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం ముసీనదిలో కొట్టుకొని వచ్చి ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఆగిన మహిళా మృతదేహాన్ని జిహెచ్ఎంసి జెసిబి డ్రైవర్ గుర్తించి అధికారులకు...
ప్రజలు బయటకు రావొద్దు.. అధికారులను అప్రమత్తం చేసిన తలసాని
హైదరాబాద్: రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా గ్రేటర్ పరిధిలో కుండపోత వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని...
హైదరాబాద్ లో కుండపోత వాన..
హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురువడంతో రహదార్లన్నీ జలమయమయ్యాయి. మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా.. కూకట్ పల్లిలో 14.3...
హైదరాబాద్ లో విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు
హైదరాబాద్: నగరంలోని గాంధీనగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్ లో సోమవారం ఉదయం కురిసిన వర్షానికి ఓ మహిళ నాలాలో పడి గల్లంతయ్యింది. దీంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ సిబ్బంది...
3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తలసాని
హైదరాబాద్: మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది....
దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదు: తలసాని
హైదరాబాద్: పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బహదూర్ పల్లిలో సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1700...
డబుల్ ఇండ్ల పంపిణీ.. రూ.60లక్షల విలువైన ఇల్లు మీ సొంతం: హరీశ్ రావు
సంగారెడ్డి: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రూ.60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని తెల్లపూర్ మున్సిపాలిటి...
కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: కాంగ్రెస్ వాళ్ళు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున...
75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని, ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి...
కుత్బుల్లాపూర్ లో రెండు బైకులు ఢీ… ఒకరు మృతి
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రెండు బైకులు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. సమాచారం అదుకున్న...
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కెటిఆర్ పర్యటన
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటిస్తున్నారు. వర్షాల కురుస్తున్న...
హైదరాబాద్ లో మరో రెండు రోజులు వర్షాలు..
హైదరాబాద్: నగరంలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసి సిబ్బందిని రంగంలోకి దింపి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది...