Home Search
జిహెచ్ఎంసి - search results
If you're not happy with the results, please do another search
అంబర్ పేటలో కరోనా కలకలం.. 14మందికి పాజిటీవ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోనే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా నగరంలోని అంబర్ పేటలో 14మందికి కరోనా సోకింది. దీంతో వీరిని...
తెలంగాణలో కొత్తగా 71 కరోనా కేసులు.. ఒకరు మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా మరో 71 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఈ రోజు...
మధుసూదన్ అంత్యక్రియలు మేమే చేశాం: ఈటెల
హైదరాబాద్: మొదట్లో కోవిడ్తో చనిపోయిన వారిని దహనం చేయడానికి భయపడ్డామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈశ్వరయ్య ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారని ప్రకటన విడుదల చేశారు. ఈశ్వరయ్య...
కరోనాతో వ్యక్తి మృతి… కుటుంబ సభ్యులకు చెప్పకుండానే అంత్యక్రియలు పూర్తి…
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే కరోనా వైరస్ తో చనిపోయిన వ్యక్తికి జిహెచ్ఎంసి సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేసి 20 రోజులైన సమాచారం అందించలేదు. వనస్థలిపురంలో...
తెలంగాణలో ఆర్టీసీ సర్వీసులు పున:ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. జిహెచ్ఎంసి పరిధి మినహా ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సుల రాకపోకలు జరుగుతున్నాయి....
తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులు..
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 69 కరోనా...
తెలంగాణలో మరో 11 పాజిటీవ్ కేసులు నమెదు
హైదరాబాద్: తెలంగాణలో మరో 11 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1107కు చేరింది. ఈ రోజు నమోదైన కేసులన్నీ...
పురపాలకశాఖపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో పురపాలకశాఖపై ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని రైల్వే ప్రాజెక్టు పనులు, ఆర్ వోబీ, ఆర్ యూబీల నిర్మాణం, భూసేకరణపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా...
తెలంగాణలో మరో 6 కొత్త పాజిటీవ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మరో ఆరు కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 1009కి పెరిగిందని తెలిపారు....
కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో మంత్రులు కెటిఆర్, ఈటెల...
హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారిలో.. జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ లో హైదారబాద్...
షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎవరికీ సీరియస్ లేదు అందరూ కోలుకుంటున్నారన్నారు. ఒకరు కోలుకున్నారు కాబట్టి 35 కరోనా పాజిటివ్...
తెలంగాణలో స్కూల్స్, థియేటర్లు మూసివేత..
హైదరాబాద్:కరోనా వైరస్(కోవిడ్-19)పై అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలోని విద్యా సంస్థలు, సినిమా హాళ్లు,...
కరోనాపై కెసిఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19)పై ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో సహా పలు కీలక అంశాలపై...
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి పదేళ్ల జైలు
హైదరాబాద్: పదిహేడేళ్ల మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి)లో పనిచేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగికి పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది....