Home Search
జిహెచ్ఎంసి - search results
If you're not happy with the results, please do another search
కొత్తగా 1302 కరోనా పాజిటివ్ కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత 24 గంటల్లో 1302 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది....
చెన్నై షాపింగ్ మాల్కు రూ.4 లక్షల జరిమానా
హైదరాబాద్: నగరంలో అక్రమ హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, భ్యానర్లపై జిహెచ్ఎంసి ఫైర్ అయింది. నిబంధనలను ఉల్లంఘించిన షాపింగ్ మాల్స్ కు భారీ జరిమానా విధించింది. అమీర్ పేట చెెన్నై షాపింగ్ మాల్ కు...
మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ నియామకాలు: కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీలో కెటిఆర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం జిహెచ్ఎంసి సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీలో...
తెలంగాణలో కొత్తగా 2,273 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,273 పాజిటివ్ కేసులు, 12 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. అదే సమయంలో 2,260 మంది...
తెలంగాణలో కొత్తగా 2216 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. శనివారం ఒక్కరోజే 2216 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృత్యువాతపడ్డారని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య1.57...
పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్
హైదరాబాద్: నగర మేయర్ బొంతు రామ్మోహన్ బంజారాహిల్స్ గ్రీన్ వ్యాలీ పార్కులో పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యనగరంలోని పార్కుల్లో వారంపాటు పరిశుభ్రత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు....
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 1,682 కొత్త కోవిడ్-19 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్...
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువ అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 8,794 మందికి పరీక్షలు నిర్వహించగా 894 కొత్త కోవిడ్-19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ...
తెలంగాణలో కొత్తగా 1,863 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,863 కొత్త కరోనా కేసులు, 10 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 90,259కు...
తెలంగాణ సర్కార్ సరైన దిశలోనే వెళ్తోంది: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సిఎస్ సోమేష్కుమార్ విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రిపగలు కష్టపడుతున్నారని...
బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నగరంలోని బైరామల్గూడ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సోమవారం ప్రారంభించారు. దీంతో నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ను ఎస్ఆర్డీపీ ఫేజ్-1లోని...
రామ్ గోపాల్ వర్మకి భారీ జరిమానా..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల వర్మ 'పవర్ స్టార్' అనే సినిమాని తెరకెక్కించి ఆర్జీవి వరల్డ్ థియేటర్లో రిలీజ్ చేసిన విషయం...
హైదరాబాద్ లో భారీ వర్షం..
హైదరాబాద్: నగరంలో భారీ వర్షం పడింది. బుధవారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, పంజాగుట్టాలో భారీ వర్షం కురువగా.. గచ్చిబౌలి, మెహిదీపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో...
మంత్రి ఆదేశంతో అక్రమ కట్టడం కూల్చివేత..
హైదరాబాద్: నగరంలోని అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా జిహెచ్ఎంసి అధికారులు కూల్చేస్తున్నారు. తాజాగా, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించిన 24 గంటల్లోనే బేగంబజార్లోని ఉస్మాన్గంజ్ నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు ఆదివారం కూల్చివేశారు....
హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: భవిష్యత్ తరాలకు మంచి పట్టణాలను అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. హైదరాబాద్ లో ఆరోవిడుత హతరిహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్...
బొంతు రామ్మోహన్ డ్రైవర్ కి కరోనా పాజిటివ్
హైదరాబాద్: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. బుధవారం ఉదయం నుంచి మేయర్ డ్రైవర్ డ్యూటీలో ఉన్నాడు. దీంతో మరోసారి బొంతు రామ్మోహన్ కు వైద్యులు కరోనా...
పది పరీక్షలపై సిఎం కెసిఆర్ సమావేశం..
హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసి,...
పదో తరగతి పరీక్షలపై రేపు సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 8వ తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో జిహెచ్ఎంసి మినహా తెలంగాణ...
పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహనపై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కేసులు...