Home Search
జిహెచ్ఎంసి - search results
If you're not happy with the results, please do another search
రేపే టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరుకావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు....
రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 44,644 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 1,607 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 6 మంది కరోనాతో...
నా జీవితంలో ఇలాంటి వర్షం చూడలేదు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద వర్షం అని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ వరదలపై జిహెచ్ఎంసి కార్యాలయంలో సోమవారం మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు....
రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 948 కొత్త కరోనా కేసులు, 4 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,896 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం...
వచ్చే 3 రోజులు జాగ్రత్త: కమిషనర్ లోకేష్ కుమార్
హైదరాబాద్: నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే మూడు రోజులలో వర్షపాతం అంచనా దృష్ట్యా, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ప్రజలు అప్రమత్తంగా...
టోలీచౌకిలో పర్యటించిన మంత్రి కెటిఆర్
హైదారబాద్: నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం టోలీచౌకిలోని నదీమ్ కాలనీలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో...
భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ఉదయమే జిహెచ్ఎంసి కార్యాలయానికి చేరుకున్న కెటిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో పాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు,...
కాసేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నాలుగు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బిల్లుల ఆమోదం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడనుంది. రేపు శాసనమండలి...
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన శనివారం సాయంత్రం 5గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. జిహెచ్ఎంసి చట్టసవరణ బిల్లును ఆమోదించనుంది మంత్రివర్గం. జిహెచ్ఎంసిలో సవరణలు చేయనుంది. ఇద్దరు పిల్లలుకన్నా ఎక్కువ...
‘నేను అలా అనలేదు’: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల తేదీలపై తాను వ్యాఖ్యలు చేయలేదని, తాను అనని మాటలను తాను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయని అందులో నిజం లేదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ...
తెలంగాణలో కొత్తగా 2103 కరోనా కేసులు…
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపుగా ప్రతి రోజూ రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు జిహెచ్ఎంసి పరిధిలోని నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 2103...
ప్రజాప్రతినిధులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్దఎత్తున...
తెలంగాణలో కొత్తగా 1967 పాజిటివ్ కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ కలవరపాటుకు గురి చేస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా తొమ్మిది మంది...
రెవెన్యూ సమస్యలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కెటిఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్...
తెలంగాణలో కొత్తగా 2381 కరోనా పాజిటివ్ కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ప్రతీరోజు రెండు వేలకు పైగా కేసుల నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే తెలంగాణలో 2381...
తెలంగాణలో కొత్తగా 2296 పాజిటివ్ కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ధాటికి హైదరాబాద్ మహానగరం గడగడ వణికిపోతుంది. గత 24 గంటల్లో 2296 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది చనిపోయారని...
హైదరాబాద్లో కాంగ్రెస్కి అతీగతీ లేదు: మంత్రి తలసాని
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన మెచ్చుకుని తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తలసాని గుర్తుచేశారు. ఇళ్ల విషయంలో...
తెలంగాణలో కొత్తగా 2166 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత 24 గంటల్లో 2166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 మంది చనిపోయారు. తెలంగాణ ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1.74...
భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి ఉన్నతాధికారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి...
మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం: తలసాని
హైదరాబాద్: రాజ్యసభలో అధికార పక్షానికి బలం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తలసాని మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో బలంలేకున్నా మూజువాణి ఓటుతో ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజ్యసభ ప్రత్యక్ష...