Saturday, May 11, 2024

తెలంగాణలో స్కూల్స్, థియేటర్లు మూసివేత..

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్‌:కరోనా వైరస్(కోవిడ్-19)పై అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలోని విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని ఆదేశించారు. ఇంటర్ మీడియేట్, పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇక, శాసన సభ సమేశాలను కూడా కుదించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Corona Effect: Schools and Theatres Closed in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News