Home Search
జిహెచ్ఎంసి - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ లో మరో రెండు రోజులు వర్షాలు..
హైదరాబాద్: నగరంలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసి సిబ్బందిని రంగంలోకి దింపి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది...
హైదరాబాద్లో జోరు వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: నగరంలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. దీంతో పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచింది. రోడ్లపై వరదనీరు వల్ల వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. నగరంలోని ప్రధాన రోడ్లు, కూడళ్లలో భారీగా...
భారీ వర్షాలపై జిహెచ్ఎంసి అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నానక్ రామ్ గూడలోని కార్యాలయంలో జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,...
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్… ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్: హరీష్ రావు
హైదరాబాద్: పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా ప్రజలు భావిస్తారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో...
బిజెపిపై విషం కక్కే ప్రయత్నం.. ఈటల సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేస్తామని బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బిజెపిపై విషం కక్కేప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ...
త్వరలో హైదరాబాద్లో వార్డు పాలన పద్ధతికి శ్రీకారం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: సచివాలయంలో పురపాలకశాఖపై మంత్రి కెటిఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. త్వరలో హైదరాబాద్ లో వార్డు పాలన పద్ధతికి శ్రీకారం చూడతామన్నారు. జిహెచ్ఎంసిలో 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి...
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ : హైదరాబాద్ లో పలు చోట్ల ఇవాళ ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు వర్షం కురిసింది.నగరంలోని హిమయత్...
పేపర్ లీకేజీలో బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడింది: హరీష్ రావు
సిద్దిపేట: బిఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బిజెపి పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ క్యాంపు కార్యాలయంలో మంత్రి...
మౌలాలి విషాదం.. చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి (వీడియో)
మేడ్చల్: జిహెచ్ఎంసి చెత్త సేకరణ వాహనం కిందపడి చిన్నారి మృతిచెందిన విషాద సంఘటన మేడ్చల్ లో సోమవారం చోటుచేసుకుంది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో వాహనం కిందపడి 16 నెలల బాలుడు మృత్యువాత పడ్డాడు....
కార్పొరేటర్లకు క్రీడా పోటీలు
హైదరాబాద్: మార్చి 23 తేదీ నుంచి 25వ తేదీ వరకు జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు వివిధ క్రీడలను నిర్వహించేందుకు జిహెచ్ఎంసి ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజులపాటు జరిగే 8 రకాల క్రీడా పోటీలను...
వీడియో వైరల్: హైదరాబాద్లో వడగండ్ల వర్షం
హైదరాబాద్: ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.. వికారాబాద్, సంగారెడ్డి, జిహెచ్ఎంసి ప్రాంతాల్లో వడంగండ్ల వర్షం...
తప్పుడు కేసులు పెడితే బిజెపికి తగిన గుణపాఠం చెబుతాం: గద్వాల్ విజయ లక్ష్మి
హైదరాబాద్: ఎంఎల్ సి కవితకు ఇడి నోటీసు ఇవ్వడం ఒక కక్షసాధింపు చర్య అని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మండిపడ్డారు. ఎం ఎల్ సి కవిత ఇడి నోటీస్ పై జిహెచ్ఎంసి...
హిమాయత్ నగర్ లో మెయిన్ రోడ్ పై కుంగిన మ్యాన్ హోల్…
హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్ లో మినర్వా కాఫీ షాప్ కి ఎదురుగా మెయిన్ రోడ్డుపై మ్యానువల్ కుంగింది. నడిరోడ్డుపై మ్యాన్ హోల్ కుంగుబాటు గురికావడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వాహనాల రద్దీ...
ఎంఎల్ఎ వేధింపులు….. బిఆర్ఎస్కు, కౌన్సిలర్ పదవికి శ్రావణి రాజీనామా….
బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్న
ఎమ్మెల్యే స్వార్ధ పూరిత కుట్రకు బలయ్యాను
బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి బోగ శ్రావణి రాజీనామా.
జగిత్యాల : బాధాతప్త హృదయం తోనే తాను బిఆర్ఎస్ పార్టీని వీడవలసి...
ఇద్దరి మృతదేహాలను గుర్తించిన తర్వాతే భవనం కూల్చివేత
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ భవనం కూల్చివేయాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. అయితే ఇద్దరి మృతదేహాల ఆనవాళ్లు గుర్తించిన తర్వాతే భవనం కూల్చీవేయనున్నట్లు అధికారులు సూచించారు. ఈ భవన కూల్చివేతకు రోబోటిక్ టెక్నాలజి వాడనున్నట్లు జిహెచ్ఎంసి...
దేవరకరుణాకర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మేయర్, కమిషనర్
హైదరాబాద్: జిహెచ్ ఎంసిలోని వార్డు నంబర్ 71 గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ వృతి పట్ల మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, జి హెచ్ ఎం సి కమిషనర్ డి ఎస్...
ఆ విషయంలో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు: తలసాని
హైదరాబాద్: తెలంగాణాకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17 నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. పీపుల్స్ ప్లాజా లో తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల...
ఫిష్ మార్కెట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్: మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం బేగం బజార్ లో...
17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు… ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ లు నగర ఎంఎల్ సిలు, ఎంఎల్ఎలతో, మేయర్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్...
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన సిఎస్
హైదరాబాద్: భారత స్వాతంత్ర వజ్రిత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో 15వ తేదీన జరిగే భారత స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం పూర్తి రిహార్సల్స్ శనివారం చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించారు. ఈ నెల...