Home Search
పర్యావరణ పరిరక్షణ - search results
If you're not happy with the results, please do another search
పర్యావరణవేత్త దిశరవి అరెస్ట్..
పర్యావరణవేత్త దిశరవి అరెస్ట్
రైతులకు మద్దతుగా టూల్కిట్ రూపకల్పనలో కీలక పాత్ర
ఖలిస్తాన్ సంస్థతోనూ సంబంధాలు: ఢిల్లీ పోలీసుల ఆరోపణ
బెంగళూర్/న్యూఢిల్లీ: బెంగళూర్కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త దిశ రవి(21)ని ఢిల్లీ సైబర్...
మొక్కలను నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి…
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ దేశవ్యాప్తంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు విశేష ఆదరణ లభిస్తోంది. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుందని చిలకలూరిపేట ఎంఎల్ఎ విడదల రజని...
భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా
ప్రభుత్వ విధానాల విశ్లేషణలు, విమర్శలు, అనుకూల ప్రతికూలతలు, అవినీతిపరుల బండారాల్ని బయట పెట్టడం, మానవ హక్కుల పరిరక్షణ సేవలు, విజ్ఞాన, వినోద, క్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజా సమస్యలకు గళం కలపడం...
గుణపాఠం నేర్వాలి!
వాతావరణ పెనుమార్పులు భూగోళంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. మేధావులు, పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, ప్రపంచ దేశాల మధ్య క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం వంటివి ఎన్ని కుదిరినా, వాటి అమలు విషయంలో మాత్రం...
కన్జర్వేషన్ జోన్ లో యథేచ్ఛగా నిర్మాణాలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, హెచ్ఎండిఎ, స్థానిక సంస్థల అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల వేళ హెచ్ఎండిఏ మాస్టర్ప్లాన్ 2031లో మార్పులు చోటుచేసుకోవడంతో రియల్టర్లు, డెవలపర్లు తమ భూములను వివిధ జోన్లకు...
వృక్ష ఆధారిత వనరులతో రైతులకి సుస్థిర ఆదాయం
డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి పిలుపు
మహిమలూరులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా
గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ప్రముఖులు
వృక్ష ఆధారిత వనరుల విస్తరణపై రైతులకి అవగాహన
మన తెలంగాణ/హైదరాబాద్ :...
జీవవైవిధ్యానికి రా‘ఢర్’
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత నావికాదళం హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాం తం లో మూడు వేల ఎకరాల అటవీ భూముల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన రాడార్ కేంద్రానికి...
యూరప్ రైతుల ఆందోళన వెనుక..
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ...
మరింత వినూత్నంగా ‘హ్యాపీ సండే’
మన తెలంగాణ/హైదరాబాద్ : తాను లేకుండా తన గడియారం పక్షులను వీక్షించి ఉండొచ్చు కానీ తన ఫోటోగ్రఫీ క్షణం మాత్రం ఆలస్యం అవ్వదని.. ప్రకృతి అందాలను వీకెండ్లో తన కెమెరాలో బంధిస్తూ వీక్షకుల...
ఉజ్వల తెలంగాణ
సాకారం చేసి తీరుతాం అభివృద్ధి, సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం
హైదరాబాద్ను కృత్రిమ మేధకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం 50- నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్లో ఎఐ సిటీ..
టిఎస్పిఎస్సి...
సాంస్కృతిక ఉద్యమం నుండి పద్మశ్రీ వరకు
తెలంగాణ సాహిత్యానికి సాంస్కృతిక ఉద్యమానికి జనగామ పుట్టినిల్లు. జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ రావడంతో మరోసారి ఈ ప్రాంతం తెరపైకి వచ్చింది. ఎందరో మహోన్నతమైన వ్యక్తులు సాహిత్య,...
ఓటుతో కొట్టాలి
మన తెలంగాణ/చేవెళ్ల/పరిగి: రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని పలికిన కాంగ్రెస్ను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటుతో కొట్టి ఇంటికి పం పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు...
చిత్తూరులో 14వ CNG ఇంధన కేంద్రాన్ని ప్రారంభించిన ఏజి అండ్ పి ప్రథమ్
చిత్తూరు: భారతదేశంలోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) రంగంలో అగ్రగామిగా ఉన్న ఏజి&పి ప్రథమ్ చిత్తూరు జిల్లాలో 14వ CNG స్టేషన్కు తన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) నెట్వర్క్ను విస్తరించిన్నట్లు ప్రకటించింది....
ట్రంప్ బోణీ
డోనాల్డ్ ట్రంప్ ఘనంగా బోణీకొట్టాడు. ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడానికి అయోవా రాష్ట్రం నుంచి సోమవారం జరిగిన ప్రైమరీ పోటీలో ట్రంప్ 50...
భూకాలుష్యాన్ని అరికట్టాలి
ప్రకృతి ప్రసాదితమైన భూమిని మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని శాస్త్రసాంకేతిక రంగాల్లో సంభవించిన పలుమార్పులను ప్రణాళికా రహితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం...
కేజ్రీ నివాసం వద్ద నిబంధనల ‘ఉల్లంఘన’
జరిమానాలు విధించిన ఎన్జిటి
నివేదికలు సమర్పించకపోవడమే కారణం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద పర్యావరణ పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఢిల్లీ అటవీ శాఖకు జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జిటి)...
పిసిబి సభ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్ బాధ్యతల స్వీకరణ
ఇప్పటి వరకు పని చేసిన ఎస్. కృష్ణ ఆదిత్యకు ఘనంగా వీడ్కోలు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా డాక్టర్ జ్యోతి బుద్దప్రసాద్ గురువారం...
వ్యర్థాలపై చైనా యుద్ధం
జీవాధారాలైన భూజలవాయువులు కలుషితమయ్యాయి. ప్రపంచమే పెద్ద చెత్త బుట్టయింది. సమాజం వ్యర్థాల ఊబిలో కూరుకు పోయింది. వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్య. సమ్మిళిత ప్రగతిలో చైనా ప్రపంచంలో ముందుంది. వ్యర్థాల ఉత్పత్తిలోనూ మొదటే....
జాతీయ పక్షుల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రతి సంవత్సరం జనవరి 5వ తేదీని జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ అన్నారు. పర్యావరణ పరిరక్షణ శిక్షణ...
వాతావరణ సంక్షోభంతో ప్రమాదం
నేడు భూమిపై వాతావరణం శీఘ్రగతిన మార్పులకు లోనవుతోంది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఆధునిక మానవుడు ప్రకృతిపై పట్టుసాధించే క్రమంలో సృష్టిస్తున్న సహజ వనరుల...