Home Search
భారతీ ఎయిర్టెల్ - search results
If you're not happy with the results, please do another search
జీవిత కాల గరిష్ఠాలను తాకిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక...
హ్యాండ్సెట్లకు సపోర్ట్ చేయని 5జి సేవలు
నేడు టెలికాం, మొబైల్ తయారీ కంపెనీలతో ప్రభుత్వం సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో 5జి మొబైల్ సేవ ప్రారంభించినప్పటికీ వినియోగదారుల వద్ద ఉన్న మొబైల్ హ్యాండ్సెట్లు ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం లేదు. దీని తర్వాత...
జియో టారిఫ్లు పెంచే అవకాశం
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆగస్ట్ 29న ఎజిఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో రిలయన్స్ జియో 5జి సేవల కోసం రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు....
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
గతవారం 381 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. గత వారం మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 22(సోమవారం) నుంచి 26(శుక్రవారం) వరకు సెన్సెక్స్ 381 పాయింట్లు మాత్రమే...
ఈ నెలలోనే 5జి సేవలు
ఎయిర్టెల్ ఎండి వెల్లడి
న్యూఢిల్లీ : టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 5జి స్పెక్ట్రమ్ సేవలను ఈ నెల నుంచే ప్రారంభించనుంది. 2024 మార్చి నాటికి దేశంలోని కీలక గ్రామాలకు 5జి సేవలు చేరుకుంటాయని...
అక్టోబర్ నుంచి 5జి సేవలు
ముగిసిన 5జి స్పెక్ట్రమ్ వేలం
టాప్ బిడ్డర్గా నిలిచిన రిలయన్స్ జియో
రూ.1.5 లక్షల కోట్ల బిడ్లను అందుకున్న టెలికామ్ శాఖ
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ...
ముగిసిన 5జి స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: 1,50,173 కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రమ్లు అమ్ముడవడంతో భారతదేశపు అతిపెద్ద ఎయిర్వేవ్ వేలం ఆగస్టు 1న ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన వేలం ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసినట్లు అభిజ్ఞ...
ఐదో రోజులోకి ప్రవేశించిన స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో , భారతీ ఎయిర్టెల్ వంటి ప్లేయర్ల నుండి ఇప్పటివరకు రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లను పొందిన తర్వాత 5జి స్పెక్ట్రమ్ కోసం వేలం శనివారం ఐదవ రోజు కొనసాగింది....
తొలి రోజే రూ.1.45 లక్షల కోట్లు
5జి వేలానికి భారీ డిమాండ్
2015తో పోలిస్తే ఇది రికార్డు స్థాయి
పోటీలో దిగ్గజ టెలికాం సంస్థలు
న్యూఢిల్లీ : మొబైల్ సిగ్నల్ కోసం ఉపయోగించే దేశీయ అతిపెద్ద స్పెక్ట్రమ్(5జి) వేలం తొలి రోజు దిగ్గజ వ్యాపార...
ఐటీ షేర్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ పతనం
రాణించిని ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ , పవర్ షేర్లు
ముంబై: నేడు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86.61 పాయింట్లు లేదా 0.16% క్షీణించి 54,395.23 వద్ద, మరియు...
సెన్సెక్స్ 111 పాయింట్లు పతనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లి. 7% పైగా పతనం
ముంబై: ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పతనం నేపథ్యంలో సెన్సెక్స్ 111 పాయింట్లు క్షీణించడంతో... శుక్రవారం బెంచ్మార్క్ సూచీలు దిగువన స్థిరపడ్డాయి.బిఎస్ఇ సెన్సెక్స్ 111.01...
దాదాపు 1 శాతం పుంజుకున్న సెన్సెక్స్ , నిఫ్టీ
రాణించిన ఆటో, ఐటీ షేర్లు
ముంబై: బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం పుంజుకున్నాయి. యుఎస్ మాంద్యం కష్టాలు, మిశ్రమ గ్లోబల్ ట్రెండ్లను ఆటో, ఐటి , బ్యాంకింగ్ షేర్లలో లాభాలు తగ్గించడంతో...
దూసుకెళ్లిన రిలయన్స్
రూ.1,38,222.46 కోట్లు పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్
టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా..
ముంబయి : గత వారం దేశీయ స్టాక్మార్కెట్ ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్ట్ దూసుకెళ్లింది. దీనితో పాటుగా టాప్10 స్టాక్స్లో నాలుగుసంస్థల...
మూడు రోజుల్లో రూ.10 లక్షల కోట్లు
మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు
ఐటి, రియల్టీ కొనుగోళ్లతో సెన్సెక్స్ 1,041 పాయింట్లు జంప్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయంగా...
వారమంతా దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే…
వారంలో, సెన్సెక్స్ 2,041.96 పాయింట్లు లేదా 3.72 శాతం క్షీణించగా, నిఫ్టీ 629.05 పాయింట్లు లేదా 3.83 శాతం క్షీణించింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా ఆరో రోజు కూడా నష్టాల్లోనే...
పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..
గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో...
రికవరీకి షాక్
సెన్సెక్స్ 715 పాయింట్ల నష్టం
ముంబై : రెండు రోజుల ర్యాలీ తర్వాత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం మార్కెట్లు పతనమయ్యాయి. రికవరీ అవుతోందనుకుంటున్న దశలో మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు...
హెచ్డిఎఫ్సి పతనం ఎఫెక్ట్
566 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఫైనాన్షియల్, ఐటి స్టాక్స్ అమ్మకాలతో వరుసగా రెండో రోజు బుధవారం సూచీలు పతనమయ్యాయి. 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్...
టాప్ 10 కంపెనీల విలువ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది..
ముంబయి : గత వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 4 శాతం పెరిగింది. అయితే టాప్ 10లో అన్ని కంపెనీలు కూడా లాభాలను...
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
767 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : వరుసగా మూడు రోజులుగా నష్టాలను చూస్తున్న మార్కెట్లకు వారాంతం శుక్రవారం ఊరట లభించింది. ఐటి స్టాక్స్, ఇతర ఇండెక్స్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. మార్కెట్...