Home Search
భారతీ ఎయిర్టెల్ - search results
If you're not happy with the results, please do another search
భారీ లాభాల నుంచి నష్టాల్లోకి..
22,000 దిగువన ముగిసిన నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత కొద్ది రోజులుగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్ బాగా నిరాశపరిచింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లో సెన్సెక్స్...
త్వరలో టెలికామ్ చార్జీల మోత!
టారిఫ్లను 15- నుంచి 17 శాతం పెంచొచ్చు
జియో, ఎయిర్టెల్ల అపరిమిత డేటాకు బ్రేక్: విశ్లేషకుల నివేదిక
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు త్వరలో వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్ల...
సెన్సెక్స్ @ 75,000
తొలిసారిగా కీలక మైలురాయి దాటిన సూచీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో రికార్డును నెలకొల్పాయి. సెన్సెక్స్ తొలిసారిగా 75,000 పా యింట్ల పైన ముగిసింది. ఆఖరికి 354 పాయింట్ల లాభంతో 75,038 పాయింట్ల...
బిజెపికి 3 సంస్థల విరాళాలు రూ. 349 కోట్లు
భారతీ ఎయిర్టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా సుమారు రూ. 235 కోట్లు విలువ చేసే ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేశాయని, వాటిలో ఒక్క రూపాయి తప్ప తక్కిన మొత్తాన్ని అధికార...
మే 20 నుంచి స్పెక్ట్రమ్ వేలం
ముంబై: తదుపరి స్పెక్ట్రమ్ వేలం మే 20 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు శుక్రవారం టెలికాం శాఖ(డాట్) దరఖాస్తుల ఆహ్వానానికి నోటీసు జారీ చేసింది. ఈసారి వేలంలో టెలికాం ఆపరేటర్ల నుండి స్పందన...
సెన్సెక్స్ @ 74,000
జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కీలక మార్క్ను దాటి చరిత్ర సృష్టించాయి. ట్రేడింగ్లో తొలిసారిగా సెన్సెక్స్ 74,000 పాయింట్లను...
టాప్ 8 కంపెనీల మార్కెట్ క్యాప్
రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది..
ముంబై : సెన్సెక్స్లోని టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్...
స్వల్ప లాభాలు
31 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్లో ట్రేడింగ్ జోరు కొనసాగింది. కానీ ట్రేడింగ్ చివరి గంటలో లాభాల...
పుంజుకున్న మార్కెట్లు
566 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : ఇజ్రాయెల్ యుద్ధం భయాలతో సోమవారం నష్టపోయిన దేశీయ స్టాక్మార్కెట్లు మరుసటి రోజు పుంజుకున్నాయి. ఇటీవల చాలా నష్టాల తర్వాత ఫైనాన్షియల్స్, ఆటో, ఐటి షేర్లలో కొనుగోళ్లు...
వరుస లాభాలకు బ్రేక్
241 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ల వరుస లాభాలకు సోమవారం బ్రేక్పడింది. రోజంతా రెడ్ జోన్లో ట్రేడింగ్ ట్రెండ్ కనిపించింది. నిఫ్టీలోని 12 సెక్టార్లలో 8 రంగాల్లో నష్టాలు...
రెండో రోజు లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మెటల్, పవర్, ఫైనాన్షియల్ షేర్స్ లాభపడడంతో మార్కెట్లు ఉత్సాహంగా కనిపించాయి. అయితే ఇండెక్స్ దిగ్గజ షేర్లు అయిన రిలయన్స్...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 107, నిఫ్టీ 26 పాయింట్లు క్షీణత
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో వెలువడనున్న ఆర్బిఐ ద్రవ్య పరపతి విధానం సమీక్ష, అమెరికా ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో...
ఐటి, బ్యాంకింగ్లో కొనుగోళ్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. క్రితం రోజు 65 వేల మార్క్ను దాటిన సెన్సెక్స్, మంగళవారం మరింత ముందుకు వెళ్లింది. ఇక నిఫ్టీ 19,500 పాయింట్ల...
ఫోర్బ్స్ గ్లోబల్ టాప్ 2000 కంపెనీల జాబితాలో రిలయన్స్కు 45వ ర్యాంకు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టాప్ 2000 పబ్లిక్ కంపెనీల తాజా జాబితాను ఫోర్బ్స్ మంగళవారం విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 8 స్థానాలు ఎదిగి 45వ...
త్వరలో సెన్సెక్స్ @ 100,000
ముంబై : సెన్సెక్స్ త్వరలో 100,000 పాయింట్ల మార్క్ను తాకవచ్చని జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీస్ క్రిస్టోఫర్ వు డ్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా కాలంగా బుల్ మార్కెట్...
మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు(గురువారం) మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 128.90 పాయింట్లు లేక 0.21 శాతం తగ్గి 61431.74 వద్ద ముగిసింది. ఇక...
మళ్లీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్!
ముంబై: ముచ్చటగా మూడు రోజులపాటు పెరుగుతూ పోయిన భారత స్టాక్ మార్కెట్ గురువారం (మార్చి 9న) దిగజారింది. ఆటో, ఐటి, ఎఫ్ఎంసిజి, రియాల్టీ, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్కు కళ్లెంవేసి వెనక్కి లాగేశాయి. నేడు...
ఆరో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: ఆసియా మార్కెట్లలో బలహీనమైన ధోరణి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే ఆందోళనల కారణంగా బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ప్రారంభ లాభాలు పొందాయి. కానీ చివరికి...
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
మనతెలంగాణ/హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణలో మరో మూడువేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మరో రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భారతీ ఎయిర్ టెల్ గ్రూప్ రూ.2 వేల కోట్లను, యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్...
ఈక్విటీ మార్కెట్లో స్మార్ట్ రికవరీ!
ముంబై: నేడు స్టాక్ మార్కెట్లో స్మార్ట్ రికవరీ కనిపించింది. ఎఫ్ అండ్ ఓ(F&O) ఎక్స్పైరీ రోజైన నేడు(డిసెంబర్29)న లో పాయింట్ నుంచి హై పాయింట్ దరిదాపుల్లోకి రికవరీ జరిగింది. ముఖ్యంగా పవర్, ఆయిల్...