Home Search
భారతీ ఎయిర్టెల్ - search results
If you're not happy with the results, please do another search
సంవత్ 2077 చివరి రోజునా… నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు !
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సంవత్ 2077 సంవత్సరపు చివరిరోజున(బుధవారం) నెగటివ్లోనే ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో సెక్టార్లలో అమ్మకాల జోరు బాగా కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 257.14 పాయింట్లు...
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్!
ముంబయి: సోమవారం కాస్త కోలుకున్నట్లు కనిపించిన స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ పతనమయ్యాయి. ఉదయం గ్యాపప్ ఓపెనింగ్ తో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తర్వాత దిగజారాయి. చివరివరకు ఒడుదుడుకులుగానే మార్కెట్ సాగింది. ప్రధాన కంపెనీలన్నీ...
ఏడో రోజూ రికార్డు స్థాయిలోనే ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధిరేటు, త్రైమాసిక ఫలితాలు సానుకూలతలు దేశీయ సూచీలను ముందుకు నడిపాయి. ఒక్క...
స్టాక్ మార్కెట్లో బుల్ రన్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ రికార్డు బ్రేక్ చేశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో(పాజిటివ్ గ్లోబల్ క్యూస్) దేశీ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్బ్యాంక్ వడ్డీరేట్లు,...
5 జి ట్రయల్స్లో వొడాఫోన్ రికార్డు
న్యూఢిల్లీ: దేశంలో 5 జి సేవలను అందుబాటులోకి తీసుకు రావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పుణెలో నిర్వహించిన 5జి ట్రయల్స్లో3.7 గిగా...
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 55,944 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 16,634...
నిఫ్టీ @ 16,000
రికార్డు గరిష్టానికి చేరిన మార్కెట్ సూచీలు
మొదటిసారి 53,800 దాటిన సెన్సెక్స్
పటిష్టమైన ఆర్థిక డేటాతో మార్కెట్కు జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్ఎంసిజి, ఫార్మా, ఆటో, ఐటి, కన్జూమర్, ఫైనాన్షియల్...
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ట్రెండ్ కారణంగా ఐటి, బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్లో విక్రయాలు వెల్లువెత్తాయి....
ఎజిఆర్ బకాయిల చెల్లింపుపై రోడ్మ్యాప్ ఇవ్వండి
టెల్కోలను ఆదేశించిన సుప్రీం కోర్టు, కేసు విచారణ 18కి వాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు స్థూల ఆదాయం (ఎజిఆర్) చెల్లింపులపై తుది రోడ్మ్యాప్ను దాఖలు చేయాలని సుప్రీం కోర్టు టెల్కోలకు ఆదేశించింది. సమర్పించిన...
టెలికాం కంపెనీలకు నిరాశ
ఎజిఆర్ రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
రూ.92,000 కోట్ల స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. జనవరి 23 నాటికి పాత బకాయిలు చెల్లించాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని...
సునీల్ మిట్టల్కు బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం
న్యూఢిల్లీ : భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ను బ్రిటన్ నైట్హుడ్తో సత్కరించింది. ఇది బ్రిటన్లో అతి పెద్ద పురస్కారాలలో ఒకటి, ఈ గౌరవం విదేశీ పౌరులకు ఇస్తారు. ఈ...
తెలుగు, కన్నడ భాషల్లో ‘ఏక్ ఫిల్మ్ కథ’ అలరిస్తుంది: గోపాల్ దత్
గోపాల్ దత్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి, 1999లో రంగస్థలంపై తన కళాత్మక ప్రయాణాన్ని ప్రారంభించిన అతను 'ముఝే కుచ్ కెహనా హై', 'తేరే నామ్', 'సామ్రాట్ & కో.' ...
5G శకం ఆరంభం
ఢిల్లీ ప్రగతిమైదాన్లో సేవలు ఆరంభించిన
ప్రధాని మోడీ 8నగరాల్లో
సేవలు షురూ అక్టోబర్లోనే
అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు
ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా
స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా
130 కోట్ల మంది భారతీయులకు...
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
అక్టోబర్ 1నుంచి 5జి సేవలు
ఢిల్లీ ప్రగతి మైదాన్లో లాంఛ్ చేయనున్న ప్రధాని మోడి
79శాతం 4జి వినియోగదారులు 5జి సేవలకు మారేందుకు సిద్ధం
భారతీయ ఆర్థిక వ్యవస్థకు 455 బిలియన్ డాలర్లప్రయోజనం
10శాతానికి పడిపోనున్న 2జి,...
మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో…
ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ జియో తమ కస్టమర్లకు మరో ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటివకే పలు ఆఫర్లలో వినియోగదారులను కట్టిపడేస్తోంది జియో. విభిన్న రకాల కంటెంట్కు నెలవైన డిస్నీ హాట్...
రిలయన్స్- ఫేస్బుక్ భారీ డీల్
కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం
10% పెరిగిన రిలయన్స్ షేర్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
మూడున్నరేళ్లుగా ఈ రంగం ఒత్తిడిలో ఉంది
ప్రభుత్వాన్ని కోరిన ఎయిర్టెల్ బాస్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల్లో ఎజిఆర్ బకాయిల గుబులు మొదలైంది. బుధవారం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్,...