Sunday, April 28, 2024
Home Search

మావోయిస్టులు - search results

If you're not happy with the results, please do another search

కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ

రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఓ లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ...
18 Naxals killed in Encounter in Chhattisgarh

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 18మంది మావోలు హతం

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నారు. ఈ కాల్పుల్లో 18మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలోని చోటేబైథియా పోలీస్ స్టేసన్ పరిధిలోని...
Maoists attack on police camp

పోలీసు క్యాంప్ పై మావోయిస్టుల దాడి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ చుట్వాహిలో పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా అగ్ర నాయకులు ఈ...
Naxalites

ఎన్నికల ముంగిట్లో ఎన్‌కౌంటర్లు

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకుని ఎలాంటి విధ్వంస కాండ జ రగకుండా నివారించడానికి నక్సల్ ప్రభావి త ప్రాంతాల్లో గాలింపు చర్యలు పోలీస్‌లు ముమ్మరంగా చేపట్టారు. ఈ...
Maharashtra Gadchiroli

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోనికి మావోయిస్టులు ప్రవేశిస్తుండగా వారిని భద్రత బలగాలు చుట్టుముట్టాయి....
SIB Ex- DSP Praneet Rao's remand report contains sensational things

ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానం మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడ్డ వైనం ప్రణీత్‌రావు నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఓ...

ఇన్ఫార్మర్లు అనే అనుమానంతో దంపతుల కాల్చివేత

ఒడిశాలోని కంఢమాల్ జిల్లాలో ఒక జంటను మావోయిస్టులు హతమార్చినట్లు పోలీసులు శనివారం తెలిపారు. తోచ్చపాడా పోలీసు స్టేషన్ పరిధిలోని సలాగూడ పంచాయితీకి చెందిన బిడాపాడర్ గ్రామంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోలు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం...
Encounter in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సలైట్లు మృతి..

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆదివారం ఉదయం కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మరణించారని సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. కోయలిబెడ ప్రాంతంలోని...

సిఎం జగన్‌కు ప్రాణహాని

హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డిజిపి నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సిఎం జగన్‌కు ప్రాణహాని ఉందని ఆ...
National Flag Unfurled In Maoist Stronghold for First Time Since 1947

మావోయిస్టుల కంచుకోట భద్రతా దళాల కైవసం

సుక్మా: మావోయిస్టులు ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తి గ్రామంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారత జాతీయ పతాకం ఎగిరింది. ఈ గ్రామంలో మొట్టమొదటిసారి భద్రతా దళాలు ఒక...
Two Maoists killed in encounter at Chhattisgarh

ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు నేత మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు-పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న...

ఇద్దరిని చంపిన మావోలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బాసగూడెం పరిధిలో ఇద్దరిని మావోయిస్టులు హత్య చేశారు. పోలీసుల ఇన్‌ఫార్మర్ నేపంతో ఇద్దరిని హత్య చేసినట్టు మావోయిస్టులు వెల్లడించారు. పోలీసులకు తమ...

ఛత్తీస్ గఢ్ లో ఎన్‌కౌంటర్: ముగ్గురు జవాన్లు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. టేకులగూడ వద్ద జవాన్లు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు...

చత్తీస్‌గఢ్‌లో మావోల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం బీజాపూర్‌సుక్మా జిల్లాల సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు.గాయపడిన భద్రతా...
Encounter in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులతో మరోసారి ఛత్తీస్‌గడ్ దద్దరిల్లింది. ఈసంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. శనివారం బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్...
Chhattisgarh Bijapur

బీజాపూర్ లో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు....

దద్దరిల్లిన దండకారణ్యం..

కొత్తగూడెం : గత కొంతకాలంగా తరచూ ఎదురు కాల్పులతో మన్యం ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రాలు నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి....
Maoist attack on CRPF Jawans

సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై 3 వేల మంది మావోల మెరుపు దాడి

రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పామెడులో సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. నూతనంగా నిర్మించిన వివిధ శిబిరాలపై 3000 వేల మంది మావోలు రాకెట్ లాంచర్ లతో మెరుపు...

స్కూల్ టీచర్ అరెస్ట్ నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా

మన్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) : ఛత్తీస్‌గఢ్ లోని మొహ్లామన్‌పూర్‌అంబగర్ చౌకీ జిల్లాలో మావోయిస్టుల మద్దతుదారుడన్న ఆరోపణపై 25 ఏళ్ల స్కూల్ టీచర్‌ను పోలీస్‌లు అరెస్టు చేయడం కరెకట్ట గ్రామస్థుల ఆందోళనకు దారి తీసింది. టీచర్‌ను...

Latest News