Home Search
మావోయిస్టులు - search results
If you're not happy with the results, please do another search
నక్సల్ జంటను హతమార్చిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్ అడవుల్లో ఘటన
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఒక నక్సల్ జంటను, మరో వ్యక్తిని మవోయిస్టులు వేర్వేరు సంఘటనల్లో చంపివేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గంగలూర్ పోలీసు...
ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు హతం
మృతుల్లో నలుగురు
మహిళా నక్సల్స్
చత్తీస్గఢ్ తెలంగాణ
సరిహద్దుల్లో కాల్పులు
తప్పించుకున్న పలువురు
కీలక నేతలు?
n మృతుల్లో నలుగురు మహిళలు
n ఛత్తీస్గఢ్ , భద్రాద్రి జిల్లా సరిహద్దు అడవుల్లో కాల్పులు
మన తెలంగాణ/చర్ల : ఛత్తీస్గఢ్లోని...
కొత్తగూడెంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురంకు సమీపంలోని అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఆరుగురు...
ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
గ్రామ కమిటీ, మిలీషియా సభ్యులు
కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ గ్రామకమిటీ సభ్యులు, మిలీషియా సభ్యులు ఐదుగురు జిల్లా ఎస్పీ సునీల్దత్ ఎదుట గురువారం లొంగిపోయారు. భద్రాచలం పోలీస్సబ్ డివిజన్ పరిధిలోని చర్ల సర్కిల్లోని చర్ల...
జార్ఖండ్లో రైల్వే ట్రాకు పేల్చివేసిన మావోయిస్టులు
లతేహర్/మెడినినగర్: జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైల్వే ట్రాకులను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో బర్కాకానా-గర్వామార్గంలో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో రిచూఘుటా, డెమూ...
గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ధనోరా తాలుకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల...
ఇంటిలిజెన్స్ అధికారిని హతమార్చిన మావోయిస్టులు..
ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఉమేష్ మర్కాం అనే ఇంటిలిజెన్స్ అధికారిని మావోయిస్టులు హత్యమర్చారు. టెట్టెం గ్రామంలో మంగళవారం రాత్రి మావోయిస్టులు, ఉమేష్ మార్కంను హత్య చేసి, మృతదేహంను రహదారిపై వదిలి వెళ్లిపోయారు....
మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి యువకుడికి తీవ్ర రక్తస్రావం..
భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ యువకుడు గాయపడ్డాడు. జిల్లాలోని లెనిన్ కాలనీకి చెందిన బ్రహ్మనాయుడు సోమవారం ఉదయం తన బైక్ పై వెళుతుండగా ఒక చెట్టు దగ్గర మావోయిస్టుల...
ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మంగళవార ఉదయం జిల్లాలో గొంపాడ్ కన్నాయ్ గూడెం అటవి ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులపై మావోయిస్టులు...
పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు
హైదరాబాద్: ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన సంఘటన వరంగల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దండకారుణ్య జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, కొరియర్ ను అరెస్టు చేశారు. కోవిడ్-19 చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన...
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
న్యూఢిల్లీ: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. ఏవోబిలోని కటాప్ ఏరియా...
టిఆర్ఎస్ నేతను చంపిన మావోయిస్టులు
ములుగు: తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని వెంటకటాపురం మండలం అలుబాకాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. స్థానిక టిఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావును(48) కత్తులతో పొడిచి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నిన్న అర్ధరాత్రి...
కొత్తగూడెం సరిహద్దు అడవుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దు అడవుల్లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం చర్లా-ఛత్తీస్ గఢ్ సరిహద్దు అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ...
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
రాంచి: జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు వావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు...
ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు ఎదురుకాల్పులు
ఒడిశాలో భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతం లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ఈ సంఘటన...
మావోల దుశ్చర్యకు అమాయకుడి బలి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు మావోయిస్టులు అమర్చిన ఐఇడి తగిలి ముట్వెండి గ్రామానికి చెందిన ఓ అమాయక యువకుడు చనిపోయాడు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్పర ముట్వెండి వాసి (18)...
ఛత్తీస్ గఢ్లో ఎన్కౌంటర్… మావోయిస్టు మృతి
రాయ్పూర్: దండకారణ్యం రక్తంతో తడిసిముద్దవుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లా కేశకతుల్ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల...
సొంత గ్రామానికి చేరుకున్న మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు
భూపాలపల్లి: ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరగగా.. 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం...
నాలుగు నెలల్లో 80మంది నక్సల్స్ హతం
ఎర్రజెండ ..ఎన్కౌంటర్
నాలుగునెలల్లో 80 మంది నక్సల్స్ హతం
అరెస్టులు సరెండర్లు, ఛత్తీస్గఢ్లో క్యాంపులు
మావోయిస్టుల ఏరివేతపై హోం శాఖ కీలక నివేదిక
న్యూఢిల్లీ : ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో భద్రతా...
భారీ ఎన్కౌంటర్
దట్టమైన అడవి ఒక్కసారిగా ఎరుపెక్కింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు సెగలు కక్కుతుంగా తూటాల ప్రవాహం సాగింది. బుల్లెట్లు శరీరాల్లోంచి దూసుకెళ్తుంటే అటవీ నేల రక్తసిక్తమైంది. లోక్సభ ఎన్నికల వేళ చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్...