- Advertisement -
న్యూఢిల్లీ: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. ఏవోబిలోని కటాప్ ఏరియా సింగారం అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.
Three Maoists killed in Encounter
- Advertisement -