Friday, May 10, 2024
Home Search

మావోయిస్టులు - search results

If you're not happy with the results, please do another search
Maoist attack on CRPF Jawans

సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై 3 వేల మంది మావోల మెరుపు దాడి

రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పామెడులో సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. నూతనంగా నిర్మించిన వివిధ శిబిరాలపై 3000 వేల మంది మావోలు రాకెట్ లాంచర్ లతో మెరుపు...

స్కూల్ టీచర్ అరెస్ట్ నిరసిస్తూ గ్రామస్థుల ధర్నా

మన్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) : ఛత్తీస్‌గఢ్ లోని మొహ్లామన్‌పూర్‌అంబగర్ చౌకీ జిల్లాలో మావోయిస్టుల మద్దతుదారుడన్న ఆరోపణపై 25 ఏళ్ల స్కూల్ టీచర్‌ను పోలీస్‌లు అరెస్టు చేయడం కరెకట్ట గ్రామస్థుల ఆందోళనకు దారి తీసింది. టీచర్‌ను...
Maoists call for Bharat Bandh

భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు….. ఏజెన్సీల్లో హై అలర్ట్

భద్రాద్రి: మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో ఏజెన్సీల్లో హై అలర్ట్ ప్రకటించారు. మన్యంలో గాలింపు చర్యలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం,...
Two Maoists killed in encounter at Chhattisgarh

రెండు ట్రక్కులు, ఆర్టీసీ బస్సును దగ్ధం చేసిన మావోలు…

రాయ్ పూర్: చత్తీస్ గఢ్- ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దులోని చింతూరు మండలంలో బుధవారం రాత్రి ఆర్ టిసి బస్సుతో పాటు రెండు ట్రక్కులను దగ్ధం చేశారు. రాత్రి 7:30 గంటలకు జగదల్పూర్ నుండి...

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి..

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సుక్మా జిల్లా బెద్రెలోని వారాంతపు సంతలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ...

భద్రతా దళాలకు తప్పిన పెను ప్రమాదం

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలలో నిర్మాణంలో ఉన్న ఒక రోడ్డు వెంబడి నక్సలైట్లు అమర్చిన 21 ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్(ఐఇడిలు)ను శనివారం భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పల్నర్, సావ్నర్ గ్రామాల మధ్య...
Telangana ministers educational qualifications

కొలువుదీరిన కొత్త మంత్రులు.. తొలి ప్రాధాన్యతలో సీనియర్లకే కేబినెట్ బెర్త్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొన్ని కొలువు దీరింది. రేవంత్ మంత్రి వర్గంలో తొలి విడత 11 మందికి చోటు దక్కిది. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకే ప్రాధాన్యత...
Seethakka is a sensation in Telugu politics

తెలుగు రాజకీయాల్లో సీతక్క ఓ సంచలనం

ధనసరి అనసూయ అంటే తెలియకపోవచ్చేమో కానీ సీతక్క అంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాజకీయాల్లో సీతక్క ఓ సంచలనంగా చెప్పవచ్చు. 15 ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతంలో ఉంటూ పోరాటాలు చేశారు. తర్వాత...
Maoists appeared in Indaram Village

ఇంట్లో దాక్కున్న మావోలు…

మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామ సమీపంలోని ఒకరి ఇంటిలో ఉన్న నలుగురు మావోయిస్టులను నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గత ఆరునెలల నుంచి నలుగురు మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘా...

నక్సలిజంపై పోరులో గెలుపు మాదే:అమిత్ షా

హజారీబాగ్ : నక్సలిజం నిర్మూలనకు దేశంలో ఇప్పుడు చర్యలు వేగవంతం అయ్యాయని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ క్రమంలో పురోగతి దిశలో ఉన్నామని వివరించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం నక్సలిజంపై...
Maoist fired lorry

లారీని దగ్ధం చేసిన మావోలు…

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో లారీని మావోయిస్టులు దగ్ధం చేశారు. పూసుగుప్ప పంచాయితీ పరిధిలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని ఆపారు. అనంతరం లారీలో నుంచి ధాన్యాన్ని దించి మావోయిస్టులు...
Josh in the villages...neglect in the towns

గ్రామాల్లో జోష్…పట్టణాల్లో నిర్లక్ష్యం

ఓటు వేయడంలో పట్టణ ప్రజల నిర్లిప్తత గత ఎన్నికల్లో అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్న గ్రామీణ ఓటర్లు ఈసారి అభ్యర్థులపై ప్రభావం చూపనున్న పట్టణ ఓటర్లు మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం నువ్వానేనా అన్నట్లు సాగుతోంది....
Maoists

రంగంలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు…పోలీసుల కూంబింగ్

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సమయంలో మావోయిస్టుల కదలికలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపాయి. ఒక పక్క శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించిన పోలీసులు, మరొకవైపు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల పైన ప్రత్యేక...

కేరళలో ఎన్‌కౌంటర్..

వయనాడ్: కేరళలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాలపూజ పోలీసు స్టేషన్ పరిధిలోని పెరియా ప్రాంతంలో కేరళ పోలీసు ప్రత్యేక బృందాలు, మావోయిస్టులకు...
The first round of polling was peaceful

తొలి విడత పోలింగ్ ప్రశాంతం

మిజోరాంలో 77% పోలింగ్ చత్తీస్‌గఢ్‌లో 70.87% అక్కడక్కడా మావోయిస్టుల హింసాకాండ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ నలుగురు జవాన్లకు గాయాలు మిజో సిఎం ఓటుకోసం రెండోసారి ఇవిఎం మొరాయింపులతో సమస్య ఐజ్వాల్ : మిజోరంలో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలలో...
More than 70 percent polling in Chhattisgarh first phase

ఐదు రాష్ట్రాల పోరులో తొలి ఓటింగ్

మిజోరంలో 77 శాతం పోలింగ్ ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం ఓటింగ్ తొలిదశ ఓటు దశలో నక్సల్స్ హల్‌చల్ మిజో సిఎం ఓటుకోసం రెండోసారి ఇవిఎం మొరాయింపులతో సమస్య ఐజ్వాల్ : మిజోరంలో మంగళవారం అసెంబ్లీ...
IED bomb blast in Sukma district

సుక్మాలో పేలిన ఐఇడి బాంబు… సిఆర్‌పిఎఫ్ జవాన్ కు గాయాలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఐఇడి బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి సిఆర్‌పిఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలింగ్‌ను బహిష్కరించాలని మావోయిస్టులు హెచ్చరికలు...

ఛత్తీస్‌గఢ్‌లో స్థానిక బిజెపి నేత హత్య

రాయ్‌పూర్ : తొలిదశ పోలింగ్‌కు మూడురోజుల ముందు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. శనివవారం మావోయిస్టులు బిజెపి నేత రతన్‌దూబేను గొడ్డలితో నరికి చంపారు. దూబే నారాయణ్‌పూర్ బిజెపి జిల్లా విభాగం అధ్యక్షులుగా ఉన్నారు....

బ్యాలెట్‌కు బుల్లెట్ సవాల్…

రాయ్‌పూర్ : నక్సల్స్ ప్రాబల్యపు బస్తర్ ప్రాంతంలో బ్యాలెట్ పోరు బుల్లెట్ల పెనుస వాళ్ల నడుమ సాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న అబూజ్‌మడ్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. చత్తీస్‌గఢ్‌లో...

ధైర్యంగా ఓటేయండి… మేమున్నాం

జిల్లా ఎస్పీ గాష్ ఆలం ములుగు జిల్లా ప్రతినిధి: ఓటు మీ హక్కు, ధైర్యంగా ఓటేయండి మేమున్నాం అని జిల్లా ఎస్పీ గాష్ ఆలం అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లాలో...

Latest News