Home Search
ముసాయిదా - search results
If you're not happy with the results, please do another search
పారదర్శక ఓటర్ జాబితా లక్ష్యం: బుద్ద ప్రకాశ్
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఓటరు జాబితాను శుక్రవారం పరిశీలకులు బుద్ద ప్రకాష్ పరిశీలించారు. రెండవ సమ్మరీ రివిజన్ లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో...
కేంద్రం దగా
మన తెలంగాణ/హైదరాబాద్: నిధులు, నియామకాలు’ అనే ప్రధానమైన నినాదంతో ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీళ్ళు, నిధుల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నదనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రానికి...
తెలంగాణ వరదాయని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టితో రూపొందించిన ప్రణాళికలు ..పట్టుదలతో సాధించిన పరిపాలనపరమైన అనుమతులు ..నిర్మాణ పనులకు తగ్గట్టుగా నిధుల కేటాయింపులు దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల...
47 లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డుల నంబర్ల మార్పు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఎపితో ప్రారంభమైన ఓటు గుర్తింపు కార్డు నంబరు స్థానంలో పది అంకెలతో కూడిన నూతన నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో రాష్ట్రంలో 47...
భారత్కు అదెంతో గర్వకారణం…శశిథరూర్ ప్రశంసలు
న్యూఢిల్లీ : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ‘ ఢిల్లీ డిక్లరేషన్ పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడంలో భారత్ చేసిన...
ఢిల్లీ డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు
న్యూఢిల్లీ : జీ 20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన ఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్టు షెర్పా అమితాబ్ కాంత్ ఆదివారం...
విశ్వాస లోటుకు ముగింపు పలకండి
విశ్వాస లోటుకు ముగింపు పలకండి
ప్రపంచ దేశాధినేతలకు ప్రధాని మోడీ పిలుపు
జి20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం
సదస్సు ప్రారంభంలో ప్రకటించిన ప్రధాని మోడీ
ఎయు చేరికతో పేద దేశాల వాణి బలోపేతమవుతుందని ఆశాభావం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్...
ప్రతి గర్భిణి పౌష్టికాహారం తీసుకోవాలి
గద్వాల ప్రతినిధి : పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలని, బ రువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ద తో పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి...
వచ్చింది కొంత…పంచేది ఎంత?
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నామమాత్రపు వరద
డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వలు
శ్రీశైలంలో 88 టిఎంసిలు, సాగర్లో 153 టిఎంసిల నీరు
ఇప్పటికే 47టిఎంసిలను వాడేసిన ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు కొండంత
మే...
రామ్నాథ్ జమిలి జట్టు సిద్ధం
న్యూఢిల్లీ : దేశంలో ఏకకాల ఎన్నికలు (జమిలి)పై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఎనమండుగురు సభ్యులతో కమిటీని ప్రకటించింది. ఈ కీలక కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారధ్యం వహిస్తారు. కాగా కేంద్ర...
పారదర్శక ఓటరు జాబితాకు ప్రత్యేక క్యాంపెయిన్ : రోనాల్ రోస్
సిటీ బ్యూరో: పారదర్శకత ఓటరు జాబితా తయారీలో భాగంగా ఈ నెల 26, 27 తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి,...
పారదర్శక ఓటరు జాబితాకు ప్రత్యేక క్యాంపెయిన్ : జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్: పారదర్శకత ఓటరు జాబితా తయారీలో భాగంగా ఈ నెల 26, 27 తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి...
నూతన క్రీడా విధానం పై ‘శాట్స్’అధికారులతో శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ రూపొందించిన నూతన క్రీడా విధానం ముసాయిదాపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని...
యుజిసి నూతన కార్యక్రమాలు
విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) న్యూఢిల్లీ, దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలని నియంత్రణ, నిధులు, పర్యవేక్షణ చేసే అత్యున్నత జాతీయ సంస్థ. నూతన విద్యా విధానం -2020 ప్రకారం దేశంలో నూతన విద్యా సంస్కరణలకు...
హైదరాబాద్ జిల్లాలో 40లక్షల మంది ఓటర్లు
ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎన్నికల అధికారులు
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో మొత్తం...
మణిపూర్ హోరు..
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల వర్షాకాల సమావేశాలు తూతూమంత్రంగా సాగి శుక్రవారం నుంచి నిరవధికంగా వాయిదాపడ్డాయి. మణిపూర్ ఘర్షణలపై ప్రధాని మోడీ ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుపట్టడం, చర్చ ఉంటుంది కానీ, నేరుగా ప్రధాని...
ఆగస్టు 9న మణిపూర్లో నాగాల ర్యాలీలు
ఇంఫాల్: ముసాయిదా ఒప్పందం ప్రాతిపదికన కేంద్రంతో శాంతి చర్చలు విజయవంతంగా ముగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న మణిపూర్లోని నాగాల ప్రాబల్యం అధికంగా ఉన్న జిల్లాలలో నాగాలు ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఐక్య నాగా...
ఎన్నికల ఓటరు జాబితా అభ్యంతరాలపై ప్రతిపాదనలు సమర్పించాలి
నాగర్కర్నూల్: ఎన్నికల ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల మార్పు చేర్పులపై అభ్యంతరాలు ఉంటే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ పొలిటికల్ పార్టీ ప్రతినిధులను కోరారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం...
డిజిటల్ వేదికలకు కళ్లెం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బుధవారం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. ఇందులో వ్యక్తిగత సమాచార పరిరక్షణకు, డేటా లీక్ కాకుండా భద్రతకు పలు కఠినమైన నిబంధనలను రూపొందించారు....
ఉమ్మడి పౌర స్మృతి కంటే ముందు వ్యక్తిగత చట్టాల్లో మార్పులు రావాలి
సిపిఎం నాయకులు బి వి రాఘవులు
హైదరాబాద్ : భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన భారత దేశంలో వివిధ మతాల వ్యక్తి గత చట్టాల్లో ఉన్న వివక్షను తొలగించిన తర్వాత మాత్రమే ఉమ్మడి పౌర...