Sunday, May 12, 2024

47 లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డుల నంబర్ల మార్పు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఎపితో ప్రారంభమైన ఓటు గుర్తింపు కార్డు నంబరు స్థానంలో పది అంకెలతో కూడిన నూతన నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో రాష్ట్రంలో 47 లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డుల నంబర్లు మారాయి.అందులో భాగంగా తాజా ముసాయిదా ఓటర్ల జాబితాలో రాష్ట్రంలోని 47,22,763 మంది ఓ గుర్తింపు కార్డుల నంబర్లు మారాయి. ఆయా ఓటర్లు తమ నూతన గుర్తింపు కార్డు నంబరు కోసం ceotelangana nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News