Home Search
రెవెన్యూ శాఖ - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు..
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎంఎల్ఎ కొత్త ప్రభాకర్...
ధరణిపై త్వరలో శ్వేతపత్రం
రెండు రోజుల్లో ఐదెకరాల వరకు రైతుబంధు జమ
ధరణి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతాం
ధరణితోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం
సిఎం పదవిపై ఆశ లేదు
విలేకరులతో రెవెన్యూ...
అకాల వర్షం..అపార నష్టం
నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో...
హైదరాబాద్@360 డిగ్రీలు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే ఫ్రెండ్లీ ప్రభుత్వమని, హైదరాబాద్ను 360 డిగ్రీలో అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మెట్రోను ఫేజ్-2లో అన్ని వైపులా విస్తరించడంతో పాటు హై...
రోజుకు 15వేల ధరణి సమస్యలకు పరిష్కారం
స్పెషల్ డ్రైవ్తో ధరణి భూసమస్యలు కొలిక్కి
ఆరు రోజుల్లో 76వేల దరఖాస్తులకు పరిష్కారం
చిత్తశుద్ధితో కృషి చేస్తున్న అధికారులు
రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : స్పెషల్ డ్రైవ్ తో...
ధరణి సమస్యలకు మోక్షం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుం ది. దీనికి సంబంధించి ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారాలను బదిలీ...
ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీలు
హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎన్నికల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. బుధవారం ప్రభుత్వం మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు....
పక్కాగా పన్ను వసూళ్లు
మన తెలంగాణ/హైదరాబాద్: పన్ను వసూళ్లలో నిర్ధేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023--24 సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ...
ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిసిఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బా ధ్యతాయుతంగా...
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను శుక్రవారం బదిలీ చేసింది. సిద్దిపేట కలెక్టర్గా పనిచేస్తున్న ప్రశాంత్ జీవన్ పాటిల్ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సిద్దిపేట కొత్త కలెక్టర్గా...
మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయింది
నాడు దేవాలయం నేడు బొందల గడ్డ అయ్యిందా?...
ఎలా అయ్యిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి!
ప్రాజెక్టులు త్వరగా కట్టాలన్న ఆతృత తప్ప నాణ్యత పట్టించుకోలేదు
అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ...
ఉరుముతున్న నిరుద్యోగం
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తులు
కోహెడ ః సింగరాయ జాతర ప్రాంతం భక్తజనంతో నిండిపోయింది. సింగరాయ కొండకు కొండకు ఎటు చూసినా జనమే జనం... ప్రభంజనంలా భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి రావడంతో శ్రీశ్రీ ప్రతాప రుద్ర సింగరాయ...
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మా హయాంలో ఉండవు
డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో పొంగులేటి
మన తెలంగాణ / హైదరాబాద్ : గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు తమ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండబోవని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
మాజీ పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మాజీ పిసిపి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి (92) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. పిసిసి అధ్యక్షుడిగా...
నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ
సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటితో భేటీ అయిన సభ్యులు
మనతెలంగాణ/హైదరాబాద్: నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కానుంది. ఇదే విషయమై ధరణి కమిటీ సభ్యులు, సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి...
పన్నుల భారం లేకుండా నిధుల సమీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల సమస్త అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం చేసే ఖర్చులు ఉండాలని, అంతేగాక ప్రభుత్వ పరంగా ఆస్తులను సృష్టించి తద్వారా ఆదాయాన్ని పెంచుకొని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం,...
మళ్లీ విఆర్వో, విఆర్ఎ వ్యవస్థ!
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామాలకు మ ధ్య వారధిగా పనిచేస్తూ వచ్చిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పునరుద్ధ్దరించేందుకు, విఆర్వో,-వి ఆర్ఏ వ్యవస్థలకు...
ధరణిలో 119 లోపాలు
పటిష్టమైన ధరణి సాఫ్ట్ వేర్ అవసరమని గుర్తించిన కమిటీ
భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్టాప్వేర్ అవసరం
రెవెన్యూ అధికారులకు చట్టబద్ధతతో కూడిన అధికారాలు ఇవ్వాలి
న్యాయస్థానం వెళ్లకుండా రెవెన్యూ శాఖ పరిష్కారం చూపాలి
సచివాలయంలో మొదటి సమావేశం...
అనేక కష్టాలు..అవమానాలు ఓర్చుకున్నా:మంత్రి పొంగులేటి
ఖమ్మం: గత ప్రభుత్వ హయాంలో తాను ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కోన్నానని, పలు సందర్బాల్లో తాను ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి...