Home Search
రైలు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
రైలు ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
గోవా: రైలు ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పింది. గోవాలోని దూద్సాగర్ జలపాతం వద్ద మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు శుక్రవారం పట్టాలు తప్పింది. రైలు పట్టాలపై కొండచరియలు విరిగి పడడం వల్ల ఈ...
కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం
ప్రయాణికుల అప్రమత్తత వల్ల కృష్ణా ఎక్స్ ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం కృష్ణా ఎక్స్ ప్రెస్ ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి....
పట్టాలు తప్పిన సబర్మతి రైలు
రాజస్థాన్ లోని అజ్మీర్ స్టేషన్ సమీపంలో సోమవారం సబర్మతిఆగ్రా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆగ్రా వైపు వెళ్తున్న...
రైల్వే సిగ్నల్ సిబ్బందిపై రైలు దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణం
ముంబై : సిగ్నల్ సిస్టమ్ మరమ్మతు చేస్తున్న సమయంలో లోకల్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పాల్ఘర్ జిల్లా వసాయి పట్టణం సమీపాన వసాయి రోడ్, నయిగావ్ స్టేషన్ల...
రైలు ప్రమాదాల నివారణ చర్యలపై కేంద్రాన్ని వివరాలు కోరిన సుప్రీం
న్యూఢిల్లీ: రైలు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రైలు ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న, లేదా అమలు చేయడానికి ప్రతిపాదించిన నివారణ...
ఒకే ట్రాక్ పైకి మూడు రైళ్లు…. తప్పిన పెను ప్రమాదం….
భువనేశ్వర్: మూడు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చినప్పటికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన...
షిర్టీ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్ః తెలంగాణలోని షిర్టీ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. షిర్డీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు జనగామ స్టేషన్ వద్దకు రాగానే లోకో పైలెట్కు ఫిట్స్ వచ్చాయి .దీంతో అప్రమత్తమైన అసిస్టెంట్ లోకో పైలెట్...
ఢిల్లీలో పట్టాలు తప్పిన ఈఎంయు రైలు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ లోని భైరాన్మార్గ్ సమీపంలో లోకల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ ఆదివారం ఉదయం 9.47 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఢిల్లీ లోని జీ 20 సదస్సు వేదికగా ఉన్న...
ఒడిశా రైలు దుర్ఘటన…సిబిఐ ఛార్జిషీట్ దాఖలు
భువనేశ్వర్ : ఒడిశా రైలు దుర్ఘటనలో 296 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 1200 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ , ముగ్గురు రైల్వే ఉద్యోగులపై...
రైలు బోగీలో సిలిండర్ పేలి 9మంది దుర్మరణం
20మందికి గాయాలు
అక్రమంగా తీసుకెళ్లి టీ కాస్తుండగా మంటలు
తమిళనాడులోని మదురై రైల్వేస్టేషన్లో ఘటన
మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓ రైలు బోగీ...
రైలు బోగీలో గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం
మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఓరైలు బోగీ( ప్రైవేట్ పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించి సంభవించింది. శనివారం తెల్లవారుజామున 5.15గంటల సమయంలో...
అనుమతులు లేని మరమ్మతుల వల్లే ఒడిశా రైలు దుర్ఘటన
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటనకు అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే కారణమని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ వెల్లడించింది. సిగ్నల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సీనియర్ సెక్షన్ ఇంజినీర్...
కృష్ణా ఎక్స్ప్రెస్లో పొగలు… తప్పిన ప్రమాదం
అమరావతి: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం ఉదయం పొగలు రావడంతో రైలును కొంచెంసేపు నిలిపివేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి-ఎల్లకారు మధ్య రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు...
భార్యాభర్తల దాడితో రైలు ప్రమాదానికి బలైన యువకుడు
ముంబై : ముంబై రైల్వే స్టేషన్లో భార్యాభర్తలతో ఘర్షణ పడిన 26 ఏళ్ల యువకుడు అదుపు తప్పి రైలు కింద పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 9. 15...
సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ రైలులో పొగలు
ప్రమాదం లేదని నిర్ధారణ
మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్రైలులో పొగలు వచ్చాయి. ఈ రైలు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ స్టేషన్ వద్దకు...
పాకిస్థాన్లో పట్టాలు తప్పిన రైలు
కరాచీ : దక్షిణ పాకిస్థాన్లో ఆదివారం ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో కనీసం 20 మంది మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ సింధు ప్రాంతంలోని నవాబ్షా నగరానికి...
రైలు రాంగ్రూట్కు వెళ్లేలా సిగ్నల్..
న్యూఢిల్లీ : ఒడిషాలో కోరమాండల్ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ తొలిసారి నివేదిక వెలువరించింది. కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ నిర్వహించిన దర్యాప్తు క్రమంలో వెలువడ్డ నివేదికను ఇప్పుడు తొలిసారి విడుదల చేస్తున్నట్లు రాజ్యసభలో...
మధ్యప్రదేశ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి న్యూఢిల్లీ వెళుతున్న వందే భారత్ ఎక్సెప్రెస్కు చెందిన ఒక బోగీకి సంబంధించిన బ్యాటరీ బాక్సుకు సోమవారం ఉదయం నిప్పంటుకుంది. ఆ బోగీలో ప్రయాణిస్తున్న 20-22 మంది...
ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై హైలెవల్ కమిటీ విచారణ ప్రారంభం
ఈ సంఘటనతో దక్షిణమధ్య రైల్వేకు రూ.20 కోట్ల నష్టం
హైదరాబాద్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ (హైలెవల్ కమిటీ) విచారణ ప్రారంభించింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను సేకరించింది....
ఒడిషా రైలు దుర్ఘటన కేసు: ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్టు
న్యూఢిల్లీ : ఒడిషాలోని బాలాసోర్లో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఘోర రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టులు జరిగాయి. సేఫ్టీ కమిషన్ నివేదిక నేపధ్యంలో శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేశారు....