Home Search
రైలు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
ఒడిశా రైలు ప్రమాదం.. ‘కవాచ్’ అంటే..?
ఈ వ్యవస్థలో సిగ్నలింగ్ వ్యవస్థతోపాటు రైలు పట్టాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. ఎప్పుడైనా ఒకే ట్రాక్లో రెండు రైళ్లు ప్రయాణిస్తుంటే దగ్గరకు చేరుకునే లోపే లోకోపైలట్ ప్రమేయం లేకుండానే బ్రేకులు...
ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం
న్యూఢిల్లీ : ఒడిశా లోని బాలేశ్వర్లో జరిగిన ఘోరరైలు ప్రమాదంపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీచే విచారణ జరిపించాలని కోరుతూ ఆదివారం సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుత రైల్వే...
ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి
శ్రీకాకుళం: ఒడిశాలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ వ్యక్తి రైలు ప్రమాదానికి గురయ్యాడు. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన గురుమూర్తి (60) శనివారం యశ్వంత్పూర్ రైలులో ప్రయాణిస్తూ విషాదకరంగా...
ఒడిశా రైలు ప్రమాదం: తెలంగాణ ఐటి వార్షిక నివేదిక విడుదల వాయిదా
తెలంగాణ ఐటి వార్షిక నివేదిక విడుదల రేపటికి వాయిదా
ఒడిశా రైలు ప్రమాదం ఘటన కారణంగా
కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై వార్షిక నివేదిక...
ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ : ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారవు స్పందించారు. ఆ దుర్ఘటనలో 233 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల...
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై లాలూ ప్రసాద్ రియాక్షన్!
పాట్నా: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో కనీసం 290 మంది మరణించగా, దాదాపు 1000 మంది గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంపై రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్,...
రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు: రైల్వే మంత్రి
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రమాద స్థలి వద్ద పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం...
ఒడిశా రైలు ప్రమాదంలో 278కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్:ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానాగ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన మూడు రైళ్ల సబంధిత ప్రమాదంలో మృతుల సంఖ్య 278 కు చేరింది. ఈ ఘటనలో 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు....
70 ఏళ్ల బామ్మ చేసిన సాహసం..తప్పిన రైలు ప్రమాదం
మంగళూరు : 70 ఏళ్ల బామ్మ తన సమయస్ఫూర్తితో ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించారు. రైలుకు అడ్డంగా పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ వందల మంది ప్రాణాలను కాపాడారు. కర్ణాటకలో ఈ...
శ్రీకాకుళంలో రైలు ప్రమాదం: ఐదుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిగిడాం మండలం బాతువా గ్రామ శివారులో సాంకేతిక సమస్యలతో గౌహతి ఎక్స్ ప్రెస్...
కాంగో గూడ్స్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 75 కు చేరిక
కిన్సాషా (కాంగో): కాంగో దక్షిణ లుయాలాబా ప్రావిన్స్ కింటేటా గ్రామంలో గత వారం పట్టాలు తప్పిన గూడ్సు రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 60 నుంచి 75 కు చేరింది. మృతులు అక్రమ...
తైవాన్లో ఘోర రైలు ప్రమాదం
48 మంది మృతి..100 మందికిపైగా గాయాలు
తైపీ: కొండపై నుంచి జారిపడిన గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో తూర్పు తైవాన్లో శుక్రవారం ఒక రైలు పాక్షికంగా పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 48 మంది...
రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
మనతెలంగాణ/నాంపల్లి: రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన నాంపల్లి రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసుల కథనం.. గుర్తు తెలియని(40) వ్యక్తి బొరబండ, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ల...
ఔరంగాబాద్లో రైలు ప్రమాదం: 16మంది మృతి (వీడియో)
మహారాష్ట్ర: ఔరంగాబాద్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అలసిపోయి కర్మాడ్ వద్ద ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులపైకి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు...
చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం.. 40మందికి గాయాలు..
హైదరాబాద్: నాంపల్లి స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ఫ్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టి పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో...
రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కుకి ప్రమాదం.. ట్రాఫిక్ జామ్
భాగల్పూర్ (బీహార్): ఆదివారం రైలుబోగీని తరలిస్తున్న ట్రక్కు బ్రేకులు ఫెయిలై భాగల్పూర్ రైల్వేస్టేషన్ సమీపాన ప్రమాదానికి గురైంది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. స్టేషన్కు సమీపాన లోహియా బ్రిడ్జి దగ్గర...
ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
బెంగళూరులోని సంగోలి రాయన్న రైల్వే స్టేషన్లో(కెఎస్ఆర్) పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్టేషన్ లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలులోని బీ1, బీ2...
వందే భారత్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం
భోపాల్: వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో భోపాల్ నుండి దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఓ బోగీ...
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం
గాంధీనగర్: ముంబై సెంట్రల్ నుండి గురజాత్ గాంధీనగర్ నుండి నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 11.15 గంటల సమయంలో వత్వ స్టేషన్ నుండి మణినగర్కు వెళ్లే రైల్వే లైన్పై గేదెల మంద...
సమత సూపర్ ఫాస్ట్ రైలుకు తప్పిన ప్రమాదం
అమరావతి: పార్వతీపురం మన్యం జిల్లాలో విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్ కు ప్రయాణిస్తున్న సమతా సూపర్ ఫాస్ట్ రైలుకు బుధరారం ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్యతో గుచ్చిమి రైల్వే గేట్ సమీపంలో ఇంజిన్ నుంచి...