Home Search
వంటగ్యాస్ - search results
If you're not happy with the results, please do another search
మధ్యప్రదేశ్లో బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల
భోపాల్: ఈ నెల 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ శనివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. గోధుమలకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ. 2,700,...
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. జెట్ ఇంధనమూ భారమే
న్యూఢిల్లీ : దేశంలో వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.101కి పెంచాయి. అంతకు ముందు కూడా ఆగస్టు,...
అభివృద్ధిని చూసి ఆదరించండి
భూపాలపల్లి ఎంఎల్ఏ గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి టౌన్: భూపాలపల్లిలో జరిగిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికలలో ఆదరించాలని భూపాలపల్లి ఎంఎల్ఏ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భూపాలపల్లి...
బిజెపికి సవాల్గా మారిన మ్యానిఫెస్టో
మ్యానిఫెస్టోలోనూ వెనుకబడ్డ బిజెపి
లోపాలు, రాంగ్స్టెప్లపై వాడివేడి చర్చ
గ్యాస్బండతో బిజెపికి భారీ డ్యామేజి?
బిఆర్ఎస్ కంటే మెరుగైన మ్యానిఫెస్టో కష్టమే..
జనానికి భరోసా బిఆర్ఎస్ మ్యానిఫెస్టో
ప్రజల్లోకెళ్ళిన కెసిఆర్ భరోసా
పర్వాలేదనిపించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో
బిఆర్ఎస్, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలపైనే చర్చ
మన తెలంగాణ...
బిజెపి పాపాలే బిఆర్ఎస్కు వరాలు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) గడచిన పదేళ్లల్లో అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్లు దక్కకుండా చేస్తామని బిఆర్ఎస్ పార్టీ నేతలంటున్నారు....
పేదింటికి ఏటా రూ. 4092 కోట్లు సబ్సిడీ
రూ.400కే సిలిండర్ హామీతో చల్లబడనున్న గ్యాస్ ధర మంటలు
ఇంటింటా హాట్ టాపిక్గా మారిన బిఆర్ఎస్ హామీ
90% మంది వినియోగదారులకు లబ్ధి
మహిళలను ఆకట్టుకుంటున్న కెసిఆర్ అభయం..
ప్రభుత్వంపై ఏటా...
రెండుసార్లు రుణమాఫీ ఘనత మాదే
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిఆర్ఎస్కు మేనిఫె స్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్లతో సమానమని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అ న్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో...
భూములపై రుణాల పేరుతో కుచ్చుటోపి!
బోర్డు తిప్పేశాడు.. రూ. 2 కోట్లతో ఉడాయించాడు...
బాధితుల లబోదిబో.. సైఫాబాద్ పోలీసులనాశ్రయించిన వైనం!!
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ భూములపై రుణాల పేరుతో అమాయకులకు ఎరవేసి డిపాజిట్ల రూపంలో రూ.2 కోట్లకు పైగా దండుకుని...
రూ. 500కే గ్యాస్ సిలిండర్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎన్నికల హామీ
భోపాల్: కర్నాటకలో ఐదు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్కు కూడా అదే ఫార్ములాను ప్రకటించింది.
మధ్యప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే అమలుచేయనున్న వాగ్దానాలను ఎఐసిసి ప్రధాన...
మోడీ ఆర్థిక విధానాలు
ముందు చూపులేని వ్యర్థ ఆర్థిక విధానాలు, జనాకర్షక పథకాలు పేదలకు హాని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో హెచ్చరించారు. బతుకు బాధల్లోని పేదలకు...
ఎన్నికల వేళ..వంటింటిపై కరుణ
న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంటగ్యాస్ సిలిండర్పై రూ.200చొప్పున తగ్గించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు...
ఇండియా కూటమి వల్లే గ్యాస్ ధరల తగ్గింపు: మమత
కోల్కతా: ఇండియా ప్రతిపక్ష కూటమి ప్రభావం కారణంగానే మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ సిలండర్ ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇప్పటివరకు ఇండియా కూటమి గత...
రక్షాబంధన్ కు మోడీ గిఫ్ట్…
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వంటగ్యాస్ ధరలను తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ...
బిజెపి హటావో.. దేశ్ కో బచావో
వరంగల్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కార్పోరేట్ అనుకూల బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని కా పాడుకునేందుకు బీజేపీ హటావో.. దేశ్ కో బచావో నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ...
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరస్తిస్తూ ధర్నా…
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
కార్మిక సంఘాల రెండు రోజుల మహా ధర్నాలకు ఏ ఐ వై ఎఫ్ సంపూర్ణ మద్దతు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
షాద్నగర్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
జిల్లేడుచౌదరిగూడెం: రాబోయే ఎన్నికల్లో షాద్నగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని కాస్లబాద్, ఎదిర గ్రామాల్లో...
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆమనగల్లు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి కురుమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబరు 8 ప్రకారం వేతనాలు, ఏరియర్స్తో సహ చెల్లించాలన్నారు....
కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
జిల్లేడుచౌదరిగూడెం: మండల పరిదిలోని గుర్రంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 150 మంది పలు పార్టీల కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం ఎంపిపి సన్వల్లి యాదమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో...
ప్రతిపక్షాలను నమ్మి మోసపోవద్దు
రాయికల్: బిజెపి అంటూ ఓట్ల కోసం వస్తున్న వాళ్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని జగిత్యాల జెడ్పి చైర్పర్శన్ దావ వసంత సురేష్ కోరారు. రాయికల్ లక్ష్మి గార్డెన్లో రాయికల్ మార్కెట్ కమిటీ నూతన...